నరవణే పుస్తకం లీక్ వెనుక భారీ కుట్ర? కేంద్ర దర్యాప్తులో సంచలన నిజాలు

మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రచించిన ఆత్మకథ దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఈ పుస్తకం వెలుగులోకి రావడం వెనుక ఉద్దేశపూర్వక ప్రణాళిక ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.ఈ వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి.నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.పుస్తకంలోని అంశాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తగానే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్…

Read More

మాగ్నెస్ కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద అద్భుత విజయం

భారతదేశానికి చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీలో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.ప్రపంచ అగ్రశ్రేణి చెస్ ఆటగాడు మాగ్నెస్ కార్ల్‌సన్‌ను మంగళవారం జరిగిన పోటీలో ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద సాధించిన ఇది రెండో విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో అతడు ప్రస్తుత టోర్నీలో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు.మరోవైపు, ఎనిమిదోసారి నార్వే చెస్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలన్న కార్ల్‌సన్ లక్ష్యానికి ఈ ఫలితం గట్టి…

Read More

Road Accident: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. హైవేపై బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 12 మంది ఘోరంగా.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 19, 2026 8:57 AM IST అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్ కాలువలో బోల్తా, 36 మందిలో పలువురికి తీవ్ర గాయాలు, 12 మందికి స్వల్ప గాయాలు, డ్రైవర్ నిద్రమత్తే కారణమని అనుమానం అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..! బస్సు బోల్తా 12 మందికి గాయాలు అనకాపల్లి జిల్లాలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాఢ నిద్రలో అప్పుడే మేల్కొంటున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి…

Read More

ALERT: దీపారాధనలో ఒకే వత్తి వేస్తున్నారా? పొరపాటున కూడా అలా చేయకండి.. పండితులు నిగ్గుతేల్చిన నిజం ఇదే..! Hindu lamp worship. |

వత్తులతో పాటు దీపారాధనకు వాడే నూనె కూడా అత్యంత ముఖ్యం. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సర్వ సుఖాలు, సౌభాగ్యాలు లభిస్తాయి. నువ్వుల నూనె వాడితే సమస్త దోషాలు, పీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేయడం వల్ల దాంపత్య సుఖం, బంధుమిత్రుల శుభం చేకూరుతాయి. అయితే, పొరపాటున కూడా వేరుశెనగ నూనెతో దీపారాధన చేయకూడదు. దీనివల్ల నిత్య రుణ బాధలు, దుఃఖం, చోర భయం వంటి ఇబ్బందులు కలుగుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. దేవీ అనుగ్రహం కోరుకునే వారు…

Read More

ఉద్యాన హబ్‌గా రాయలసీమ… ఉత్తి మాటే

డా॥ టి.జనార్ధన్ ఎన్నికల సమయంలో రాయలసీమ రైతులకు నాయకులు ఎన్నో హామీలు ఇస్తున్నారు. “రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం”, “వ్యవసాయాన్ని పండుగగా మారుస్తాం”, “రాయలసీమను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దుతాం” అనే మాటలు పాలకుల నోట వినిపిస్తున్నా…ఆచరణలో మాత్రం రైతు పరిస్థితి మారడం లేదు. తక్కువ వర్షపాతం, పరిమిత నీటిపారుదల, వరుస కరవులతో రాయలసీమ రైతులు ఆరుతడి పంటలపైనే ఆధారపడుతున్నారు. చీడపీడలను తట్టుకుని పంటను చేతికందించే సమయానికి మార్కెట్ మాయాజాలం రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టేస్తోంది. గత మూడు…

Read More

పుచ్చకాయలో విషం లేదు.. ముంబయి ఫ్యామిలీ డెత్ మిస్టరీ కేసులో బిగ్ ట్విస్ట్

మహారాష్ట్రలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొద్ది గంటల్లోనే మృతి చెందిన ఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది.ఈ కేసులో మిస్టరీ ఇంకా వీడకపోయినా, తాజాగా కొన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. వారు తిన్న పుచ్చకాయలో ఎలాంటి కల్తీ జరగలేదని పరీక్షల్లో స్పష్టమైంది. అయితే మృతులలో కొందరి శరీర అవయవాలు ఆకుపచ్చగా మారడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ముంబైకి చెందిన అబ్దుల్లా డోకాడియా, ఆయన భార్య నస్రీన్‌, ఇద్దరు కుమార్తెలు ఆదివారం…

Read More

AU art exhibition: ఏయూ విద్యార్థుల క్రియేటివిటీకి విశాఖ ప్రజలకు ఫిదా.. ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో అద్భుతాలు..! Fine Arts students’ artworks are amazing. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 22, 2026 7:56 PM IST విశాఖ ఆర్ఎకే బీచ్ సమీపంలోని ఏయూ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థుల చిత్రాలు శిల్పాలు ఆకట్టుకుంటూ సంస్కృతి ప్రతిబింబిస్తున్నాయి, ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు ఆసక్తి పెరుగుతోంది + ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల కళాఖండాలు అదుర్స్..! ఈ కోర్స్ ద్వారా , ఉపాధి ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ద ఉత్సవాల సందర్భంగా కళల వేదికగా మారిన విశాఖపట్నం నగరం ప్రస్తుతం విద్యార్థుల సృజనాత్మకతకు సాక్ష్యంగా నిలుస్తోంది. RK Beach సమీపంలోని ఏయూ…

Read More

Strange Climate in Vizag | విశాఖలో వింత వాతావరణం.. ఒక్కరోజులో రెండు సీజన్లు! | #local18V

విశాఖ ఇతర ప్రాంతాల్లో వింతైన వాతావరణం.. ఉదయం ఎండ.. మధ్యాహ్నం వరకు వడగాలుపులు.. సాయంత్రం వర్షం ఆ తర్వాత కాస్త చలి.. ప్రస్తుతం ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా ఇలా.. ఉష్ణోగ్రతలలో కూడా 34 దాటని వైనం.. మరికొద్ది రోజులు ఇలాగే ఉంటుందన్న వాతావరణ శాఖ..! ఏప్రిల్ తర్వాత వాతావరణ పరిస్థితి మారే అవకాశం.. విశాఖపట్నం తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో కాస్త వింతైన వాతావరణం ఇటీవల…

Read More

Horrific Road Accident in Markapuram | మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. | #local18shorts

మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్వయంగా సందర్శించి, బాధితులకు అందుతున్న సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించేలా అధికారులను ఆదేశించడమే కాకుండా, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.#roadaccident #markapuram #apnews Source link

Read More

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో రైతన్న మీ కోసం, రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల ఇంటింటికి వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్న సహాయం గురించి వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 14000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6000…

Read More