పగటిపూట రెక్కీ.. రాత్రికి చోరీ.. వేసవిలో దొంగల కొత్త టార్గెట్స్ ఇవే..! Attack on retired teacher house in Kakinada 250g gold looted. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 24, 2026 7:25 PM IST కాకినాడ జిల్లా సామర్లకోటలో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి ఇంట్లో 250 గ్రాముల బంగారం రెండు కేజీలకు పైగా వెండి దొంగిలింపు ఎండాకాలం తాళం ఇళ్లపై హెచ్చరిక. + రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ఇంటికి కన్నం బంగారం భారీగా బంగారం వెండి అపహరణ సాధారణంగా ఎండాకాలం వచ్చేసరికి దొంగల ఆగడాలు పెరుగుతుంటాయి.. సెలవులు, శుభకార్యాల కోసం ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు….

Read More

ఈతకు వెళ్లి మైనర్ బాలుడు మృతి

విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామానికి చెందిన వెంకీ (12) అను బాలుడు తన తోటి స్నేహితులతో అదే గ్రామంలో గల బావిలోకి ఈతకు వెళ్లి, ఈత సరిగా రాక వెంకీ అనే విద్యార్థి బావిలోనే మునిగి మృతి చెందాడు. వెంకీ అనే విద్యార్థి ధర్మవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడని తెలిపారు. మృతుని తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారని తెలిపారు. తదుపరి రూరల్ పోలీసులు కేసు…

Read More

మహాశివరాత్రి తర్వాత మహా పుణ్య ఘట్టం.. శ్రీకాకుళంలో చక్రతీర్థ మహోత్సవ వైభవం..! Srikakulam Srimukhalingeswaruni Chakratirtha Snanam Mini KumbhMela grandeur | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 18, 2026 8:45 PM IST శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానం శ్రీకాకుళం మినీ కుంభమేళాగా ప్రసిద్ధి, వంశధార నది తీరం లక్షలాది భక్తులతో జనసంద్రంగా మారుతుంది, ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక వైభవం. + దక్షిణ కాశీ శ్రీముఖలింగం…శివరాత్రి తర్వాత జరిగే మహా పుణ్యస్నానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో, జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో వంశధార నది తీరాన వెలసిన శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రం “దక్షిణ కాశీ”గా అపార ఖ్యాతిని సంపాదించింది. శైవ సంప్రదాయంలో ఈ…

Read More

Saree: చీర కట్టుకోవడం ఇక కష్టం కాదు.. కొత్తగా ట్రెండ్ అవుతున్న సారీ ప్రీ-ప్లీటింగ్ సేవలు..!

విశాఖపట్నంలోని వాను వండర్స్ సారీ ప్రీ-ప్లీటింగ్ సేవల వల్ల చీర కట్టుకోవడం సులభమై, మహిళల్లో చీరలపై ఆసక్తి పెరిగింది. 20-40 ఏళ్ల మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. Source link

Read More

HJ Dora Passes Away: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఇకలేరు.. చంద్రబాబు,రేవంత్ సంతాపం |

Last Updated:Mar 13, 2026 5:13 PM IST HJ Dora Passes Away: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీగా సేవలందించిన ప్రముఖ ఐపీఎస్ అధికారి. Srikakulam జిల్లాకు చెందిన ఆయన పోలీసు సేవల్లో నిజాయితీ, నిబద్ధతతో పేరు పొందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పోలీసు శాఖకు, శ్రీకాకుళం జిల్లాకు తీరని లోటుగా భావిస్తున్నారు. ఆయన సేవలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. Source link

Read More

కే నాగలాపురం సుంకులాపరమేశ్వరి ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం

హాజరైన ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరివిశాలాంధ్ర-గూడూరు: కర్నూలు జిల్లా గూడూరు మండలం కె నాగలాపురం గ్రామ శ్రీ సుంకుల పరమేశ్వరి ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని నూతన ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ నిర్మాణ దాత సేతుపతి రాజ్ కుమార్, వైస్ చైర్మన్ ఏ.గోపాల్ రెడ్డి మరియు సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం ఆలయం ప్రాంగణం నందు సుంకుల పరమేశ్వరి ఆలయం కార్యనిర్వణాధికారి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా…

Read More

Mango Tree: నరికేసిన చెట్టుకు గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు కాశాయి.. ఆ జిల్లాలో జరిగిన ఈ అద్భుతాన్ని ఒకసారి చూడండి..

Mango Tree: అంబేద్కర్ కోనసీమ కేశవ దాసుపాలెంలో రైతు పాలపర్తి కిషోర్ నరికేసిన బంగినపల్లి మామిడి చెట్టు కొమ్మపై గుంపులుగా కాయలు కాసి గ్రామస్తులను ఆశ్చర్యపరుస్తున్నాయి Source link

Read More

CM Chandrababu Fires On YS Jagan | జగన్ పై సీఎం చంద్రబాబు సీరియస్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. మాజీ సీఎం జగన్పై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు.. ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. Source link

Read More

Life Saver: అరుదైన ఓ-నెగిటివ్ రక్తంతో 46 సార్లు ప్రాణదానం.. ఆపదలో దేవుడిలా మారిన కదిరి యువకుడు..! blood donation hero. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 21, 2026 11:17 PM IST శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కొత్తకోట హరీష్ 15 ఏళ్లుగా కందికుంట బ్లడ్ డోనర్స్ క్లబ్ ద్వారా 7 వేల మందికి పైగా రక్తదానం చేసి, అరుదైన O నెగిటివ్ రక్తం 46 సార్లు ఇచ్చి ప్రాణాలు కాపాడారు + ఆపద్బాంధవుడు… 47 టైమ్స్… శ్రీ సత్య సాయి జిల్లాలోని కదిరి ప్రాంతానికి చెందిన కొత్తకోట హరీష్ పేరు ఇప్పుడు సేవకు ప్రతీకగా మారింది. కందికుంట…

Read More

AP Matsyakara Bharosa 2026: నేడు అకౌంట్లలోకి రూ.20,000.. ఏపీ మత్స్యకార భరోసా.. మనీ రాని వారు ఇలా చెయ్యండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలోని సముద్ర తీరప్రాంత మత్స్యకారుల జీవనోపాధికి భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ పథకం అమలవుతోంది. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల చేపల వేట నిషేధం (ఫిషింగ్ బ్యాన్) ఉంటుంది. ఆ సమయంలో మత్స్యకారులు ఆదాయం కోల్పోతారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు గతంలో రూ.10,000 ఉన్న సాయాన్ని రెట్టింపు చేసి రూ.20,000 చొప్పున అందజేస్తోంది. గత సంవత్సరం సుమారు 1.3 లక్షల కుటుంబాలు ఈ…

Read More