పగటిపూట రెక్కీ.. రాత్రికి చోరీ.. వేసవిలో దొంగల కొత్త టార్గెట్స్ ఇవే..! Attack on retired teacher house in Kakinada 250g gold looted. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Mar 24, 2026 7:25 PM IST కాకినాడ జిల్లా సామర్లకోటలో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి ఇంట్లో 250 గ్రాముల బంగారం రెండు కేజీలకు పైగా వెండి దొంగిలింపు ఎండాకాలం తాళం ఇళ్లపై హెచ్చరిక. + రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ఇంటికి కన్నం బంగారం భారీగా బంగారం వెండి అపహరణ సాధారణంగా ఎండాకాలం వచ్చేసరికి దొంగల ఆగడాలు పెరుగుతుంటాయి.. సెలవులు, శుభకార్యాల కోసం ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు….


