Vijayawada Weather Forecast: విజయవాడలో విజ‌ృంభిస్తోన్న సూర్యుడు.. నేడు తీవ్రమైన ఎండలు.. వెదర్ రిపోర్ట్ ఇదే | విజయవాడ వార్తలు (Vijayawada News)

Last Updated:Feb 12, 2026 4:08 AM IST ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో నేడు (గురువారం, ఫిబ్రవరి 12, 2026) వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి ప్రతీకాత్మక చిత్రం Vijayawada Weather Forecast: ఫిబ్రవరి నెలలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నంతో పాటు…

Read More

విశాఖలో ఇనార్బిట్ మాల్ ప్రారంభం.. 320 బ్రాండ్లు, 10 వేల ఉద్యోగాలు..!Sarbananda Sonowal inaugurates Inorbit Mall in Visakha to boost growth. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 5:48 PM IST విశాఖపట్నం లో Inorbit Mall ను Sarbananda Sonowal ప్రారంభించారు. 1.4 million sq ft మాల్ లో 320 బ్రాండ్లు, 8 స్క్రీన్ మల్టీప్లెక్స్, 600 కోట్లు పెట్టుబడితో వేల ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద షాపింగ్ మాల్‌.. ఇన్ఆర్బిట్ మాల్‌ ప్రారంభించిన కేంద్ర మం విశాఖపట్నం నగరం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌గా గుర్తింపు పొందిన ఇనార్బిట్ మాల్‌ను కేంద్ర…

Read More

Temple Land Scam: మొగిలీశ్వర స్వామి గుడిని, గుడిలో లింగాన్ని మింగేశారు.. అర్చకులపైనే ఆరోపణ | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 17, 2026 2:53 PM IST Temple Land Scam: చిత్తూరు జిల్లాలో దేవుని మాన్యం భూములు మాయమైపోవడం వెనుక కొందరు గ్రామపెద్దల హస్తముందనే ఆరోపణలు, పరస్పర విమర్శలు సంచలనంగా మారాయి. గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు చేసిన వ్యాఖ్యలపై అర్చకులే కాదు గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటే అసరు దేవుని భూములతో పాటు ఆలయ ఆదాయంపై కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. + మొగిలీశ్వర స్వామి ఆలయ మాన్యం అన్యాక్రాంతం…

Read More

‘సాటన్..2’ క్షిపణి పరీక్ష – Visalaandhra

35 వేల కిలోమీటర్ల పరిధి సామర్ధ్యం: పుతిన్ మాస్కో: ఒక వైపు ఉక్రెయిన్‌తో యుద్ధం, మరో వైపు అంతర్జాతీయ ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో రష్యా అణ్యస్త్ర బలోపేతంపై దృష్టి సారించింది. సరికొత్త ఖండాంతర క్షిపణి సార్మాట్‌ను మంగళవారం పరీక్షించింది. ఇది ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన క్షిపణిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించారు. సోవియట్ కాలం నాటి వోయోవోడ అస్త్రాల స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. అణ్వస్త్ర సామర్ధ్యం కలిగిన క్షిపణి ఈ ఏడాది చివర్లోగా సైనిక దళాల్లో చేరుతుందని…

Read More

ఏపీ టెన్త్ ఫలితాల విడుదల.. బాలికలదే పైచేయి

ఏపీలో పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉదయం 11 గంటలకు టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఉత్తీర్ణత శాతం 4 శాతానికి పైగా పెరగడం గమనార్హం. ఎప్పటిలాగే ఈసారి కూడా పదో తరగతి ఫలితాల్లో బాలికలు తమ సత్తా చాటారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90%…

Read More

ఒకపక్క హీట్‌వేవ్ అలర్ట్.. మరోపక్క పిడుగులతో వర్షాలు.. తెలుగు ప్రజలకు డబుల్ టెన్షన్..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 30, 2026 10:16 PM IST ఆంధ్రప్రదేశ్ లో మిశ్రమ వాతావరణం, ఐఎండీ విశాఖ కేంద్రం ప్రకారం పిడుగులతో వర్షాలు, అనేక మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక + తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ వాతావరణం.. కొన్నిచోట్ల ఎండలు కొన్నిచోట్ల వర్షాలు అంటు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఒకవైపు మండిపోతున్న ఎండలు, మరోవైపు ఆకస్మికంగా కురిసే వర్షాలు ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల…

Read More

తిరుపతిలో ఆధ్యాత్మిక శోభ.. మే 23 నుంచి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. Sri Govindarajaswamy Temple. |

వైశాఖ బ్రహ్మోత్సవాలు, మాఘ తెప్పోత్సవాలు, వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు, గరుడసేవ, పూలంగి సేవ వంటి ఉత్సవాలు ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. భక్తులకు ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదాలు అందించడంతో పాటు పుష్కరిణి వద్ద భక్తి సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకతగా నిలుస్తోంది. రామాయణం, మహాభారతం, భాగవత ఘట్టాలతో వెలసిన ఈ దివ్యక్షేత్రం తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది. Source link

Read More

రాజీనామా ప్రసక్తే లేదు

టీఎంసీ ఓడిపోలేదు… ఇది ప్రజా తీర్పు కాదు . బీజేపీ విజయం కుట్రపూరితం. ఈసీతో కుమ్మక్కై 100 స్థానాలు దోచుకుంది. ఈ ఎన్నికలకు సీఈసీ ప్రధాన విలన్. మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు. ‘ఇండియా’కు మద్దతు ప్రకటన కోల్‌కతా: తృణమÖల్ కాంగ్రెస్ ఓడిపోలేదని, కాషాయ పార్టీకి మద్దతిచ్చిన ఎన్నికల సంఘంతో తలపడిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ ఎన్నికలకు సంబంధించి సీఈసీ ఓ విలన్‌గా మారారని…

Read More

Sri Rama Navami: శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న నారా భువనేశ్వరీ.. భక్తులకు స్వయంగా ప్రసాదాల పంపిణీ! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 27, 2026 3:30 PM IST కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటనలో శ్రీరామనవమి వేడుకలు, రామాలయ దర్శనం, మహిళా శక్తి ప్రసంగం, ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు, ప్రజా దర్బార్ హామీతో ఆకట్టుకుంది. + శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న నారా భువనేశ్వరీ కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి చేపట్టిన నాలుగు రోజుల పర్యటన అత్యంత ఉత్సాహంగా, ఆధ్యాత్మిక, సేవా దృక్పథంతో ముగిసింది. పర్యటనలో చివరి రోజైన నాలుగవ రోజున ఆమె కుప్పం…

Read More

Wadapalli Tirupati Temple | వాడపల్లితిరుపతి ఆలయానికి మూడుకోట్ల ఆదాయం

ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆదాయం మూడు కోట్లకు పైగా చేరింది, ఈ ఆదాయం రికార్డులకే రికార్డు అంటూ దేవస్థానం అధికారులే స్వయంగా ప్రకటించారు. గోదావరి జిల్లాల్లో కోనసీమ ప్రాంతంలో చందన రూపిడిగా స్వయంభుగా వెలిసిన, వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రం మరో తిరుపతిగా ఏపీలో రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. Source link

Read More