నేటి సమాజంలో యోగ ప్రాముఖ్యత అత్యంత అధికం

యోగా మాస్టర్స్ దాసరి రామన్న, చార గుండ్ల నరేష్, ప్రభాకర్విశాలాంధ్ర ధర్మవరం;; నేటి సమాజంలో యోగా ప్రాముఖ్యత అధికంగా ఉందని ప్రతి మనిషి యోగాను అభ్యసించుకోవాలని యోగా మాస్టర్ దాసరి రామన్న, చారగుండ్ల నరేష్, ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని శివానగర్ మున్సిపల్ హైస్కూల్లో శివ సాయి యోగ సెంటర్లో వేసవి కాలంలో ఉచిత యోగ సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ తరగతులు మే 31వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు….

Read More

ఎల్‌డీఎఫ్‌ను అదశ్య హస్తం నిర్ధేశిస్తోంది: రాహుల్ గాంధీ

అలప్ప్పుళ: కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానంగా ఎల్‌డీఎఫ్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. ఎల్‌డీఎఫ్, బీజేపీలపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘ఎల్‌డీఎఫ్‌ను ఒక అదృశ్య హస్తం పథనిర్దేశం చేస్తోంది. ఆ అదృశ్య హస్తానిది భారత రాజ్యాంగాన్ని అంగీకరించని మతత్వం. ప్రజల్ని విభజించి విద్వేషాలను రెచ్చగొట్టడం దాని నైజం’ అని రాహుల్ పరోక్షంగా ఎల్‌డీఎఫ్, బీజేపీల మధ్య అనుబంధం ఉందని చెప్పారు. దేశంలోని ఇతర ప్రదేశాల్లో మైనారిటీలపై దాడులకు పాల్పడే శక్తులతో కేరళ ముఖ్యమంత్రి, ఎల్‌డీఎఫ్…

Read More

ATM Fraud: ఏటీఎం వినియోగదారులకు అలర్ట్.. పిన్ నంబర్ నొక్కేటప్పుడు ఈ తప్పు చేయకండి.. లేదంటే డబ్బు గోవింద.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 18, 2026 3:30 PM IST ATM Fraud: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఏటీఎం క్యాష్ ట్రాప్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక, అనుమానం ఉంటే వెంటనే బ్యాంక్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచన News18 ఇటీవల దేశ వ్యాప్తంగా ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంలను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎంలను…

Read More

Bus Fire Accident: హైదరాబాద్.. KPHBలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Auto Workers Protest | డీజిల్ ధరలు తగ్గించాలి.. రోడ్డు ఎక్కిన ఆటో కార్మికులు!

విశాఖ నగరంలో ఆటో కార్మికులు రోడ్డెక్కారు. రోజురోజుకూ నిరంతరాయంగా పెరుగుతున్న డీజిల్ ధరలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పెంచిన డీజిల్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు.#DieselPrice #AutoWorkers #apnews Source link

Read More

అన్ని వేదికల్లోనూ టెస్టులు జరగాలి

కోల్‌కతాలో టెస్ట్ మ్యాచ్‌లు జరిగితే సంతోషిస్తాబీసీసీఐకే తన మద్దతు: గంగూలీ కోల్‌కతా: క్యాబ్ అధ్యక్షుడిగా కోల్‌కతాలో టెస్టు మ్యాచ్‌లు జరిగితే సంతోషిస్తాను, కానీ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మ్యాచ్‌లు జరగాలని కోరుకుంటానని టీమఇండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. టీమఇండియా 2026-27 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల వేదికలనూ వెల్లడించింది. ఈడెన్ గార్డెన్స్‌ను కాదని…ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు గువాహతి…

Read More

Nellore: బంగారం వేసుకొని వెళ్తున్నారా? అయితే జాగ్రత్త సుమా! నెల్లూరులో ఆ ఉపాధ్యాయురాలికి ఏం జరిగిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 13, 2026 6:26 AM IST ప్రతిరోజూ లాగే గురువారం ఉదయం ఆమె తన విధులకు హాజరయ్యేందుకు గూడూరులోని వాటర్ ట్యాంక్ వద్ద వెంకటగిరి వెళ్లే ఆటో ఎక్కారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కథనంలోకి వెళ్లండి ప్రతీకాత్మక చిత్రం Nellore: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. కేవలం గొలుసు కోసం ఒక ఉపాధ్యాయురాలిని అంతమొందించేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నిందితుడు…

Read More

NTR District: మరణంలోనూ వీడని బంధం.. అనారోగ్యం, ఒంటరితనంతో దంపతుల ఆత్మహత్య | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 23, 2026 5:17 AM IST అనారోగ్య సమస్యలు, వయో భారం, తోడుగా ఉండాల్సిన పిల్లలు దూరంగా ఉండటంతో కలిగిన మనోవేదన ఆ వృద్ధ దంపతులను బలవన్మరణానికి పురికొల్పింది. ప్రతీకాత్మక చిత్రం NTR District: జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచిన ఆ దంపతులు, మరణంలోనూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. అనారోగ్య సమస్యలు, వయో భారం, తోడుగా ఉండాల్సిన పిల్లలు దూరంగా ఉండటంతో కలిగిన మనోవేదన ఆ వృద్ధ దంపతులను బలవన్మరణానికి పురికొల్పింది. కంచికచర్ల…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడలో భానుడి ప్రతాపం.. మంగళవారం వాతావరణం ఎలా ఉందంటే?

వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, ఫిబ్రవరి 17, మంగళవారం నాడు విజయవాడలో ఎండ తీవ్రత గణనీయంగా పెరగనుంది. దీనికి తోడు గాలి నాణ్యత కూడా క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. Source link

Read More

కాణిపాకం వినాయకుడి దర్శనానికి.. వేలాదిగా తరలి వచ్చిన తమిళ భక్తులు.. ఎందుకంటే..? Kanipakam Vinayaka Temple. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 15, 2026 2:25 PM IST కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో తమిళ ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగి, 13 వేలకుపైగా భక్తులు దర్శించుకుని సాంస్కృతిక ఐక్యతను చాటారు + స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో తమిళ ఉగాది వేడుకలు చిత్తూరు జిల్లాలోని కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తమిళ ఉగాది సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తమిళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని…

Read More