నూతన అస్త్రంతో దాడికి దిగుతాం: ఇరాన్

తెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా వేసిన ఎత్తుగడలను ఇరాన్ సాగనివ్వడం లేదు. ఇరు దేశాల వైఖరిలో మార్పులేదు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రు బలగాలపై త్వరలోనే నూతన ఆయుధంతో దాడికి దిగుతామని తెలిపారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. దిగ్బంధనాన్ని తొలగిస్తేనే…హోర్మూజ్‌ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. ఈ క్రమంలో…

Read More

స్పీడ్ బ్రేకర్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి..

అధికారులు స్పందించి తొలగించండి.. వాహనదారులు ఆవేదనవిశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని కోర్ట్ రోడ్డు వద్ద చాలా ఎత్తుగా స్పీడ్ బ్రేకర్ కొన్ని రోజుల కిందట ఆర్ అండ్ బి విభాగపు అధికారులు వేయడం వలన ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు తెలుపుతున్నారు. కనీసం స్పీడ్ బ్రేకర్ కు తెల్లటి ఛాయతో కూడిన రంగు కూడా వేయకపోవడం వల్ల పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రమాదాలు చోటు చేసుకోవడం, వృద్ధులకు తీవ్ర గాయాలు అవుతున్నాయని తెలుపుతున్నారు. శుక్రవారం…

Read More

Sri Rama Navami: శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న నారా భువనేశ్వరీ.. భక్తులకు స్వయంగా ప్రసాదాల పంపిణీ! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 27, 2026 3:30 PM IST కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటనలో శ్రీరామనవమి వేడుకలు, రామాలయ దర్శనం, మహిళా శక్తి ప్రసంగం, ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు, ప్రజా దర్బార్ హామీతో ఆకట్టుకుంది. + శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న నారా భువనేశ్వరీ కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి చేపట్టిన నాలుగు రోజుల పర్యటన అత్యంత ఉత్సాహంగా, ఆధ్యాత్మిక, సేవా దృక్పథంతో ముగిసింది. పర్యటనలో చివరి రోజైన నాలుగవ రోజున ఆమె కుప్పం…

Read More

దుర్గగుడిలో సిబ్బంది బాగోతం.. రోల్డ్‌గోల్డ్ పేరుతో హుండీ బంగారం మాయం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ కానుకల లెక్కింపులో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. అసలైన బంగారాన్ని రోల్డ్‌గోల్డ్ వస్తువుల పేరుతో పక్కదారి పట్టించి కాజేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనపై ఆలయ ఈవో శీనా నాయక్ తీవ్రంగా స్పందించి, సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆలయంలో హుండీల లెక్కింపు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులు సమర్పించిన కానుకల్లోని అసలైన బంగారు ఆభరణాలను…

Read More

విద్యార్థులకు గవర్నర్ సలహా.. రాజకీయాలకు దూరంగా ఉండండి, లక్ష్యాలపై దృష్టి పెట్టండి..! Andhra University centenary celebrations. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 9:36 PM IST ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం, Sir C.R. Reddy నుంచి C.V. Raman వరకు వారసత్వం, NAAC A++ తో జాతీయ గర్వం. వందేళ్ల వైభవానికి నిరుపమాన ప్రగతికి నిదర్శనం ఆంధ్ర విశ్వవిద్యాలయం..! వందేళ్ల వైభవాన్ని, నిరుపమాన ప్రగతిని సొంతం చేసుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశానికి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం…

Read More

Chicken Price: కొండెక్కిన చికెన్.. కొనలేం.. తినలేం.! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Heavy Rush at Vadapalli Temple | మరో తిరుపతిగా వాడపల్లి.. దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఏడేడు జన్మల పుణ్యఫలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం అంటూ గోదావరిజిల్లా నుంచి కాదు తెలుగు రాష్ట్రాల నుంచి శనివారం వంటి పర్వదినం వచ్చిందా లక్షలాదిగా భక్తజనులు స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు. ఏపీలో మరో తిరుపతిగా ఏడువారాల వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ చందన రూపిడిగా స్వామి భక్తులను కటాక్షిస్తున్నారు. ఇక మండుటెండల్లో సైతం లెక్కచేయక లక్షలాదిగా భక్తులు స్వామి క్షేత్రానికి చేరుకున్నారు. దీంతో వాడపల్లి నుంచి రావులపాలెం వరకు ట్రాఫిక్ సమస్య సైతం తలెత్తుతుంది, ఈ శనివారం…

Read More

‘ఎస్‌ఎల్‌బీసీ’ పూర్తి చేయండి : నెల్లికంటి

విశాలాంధ్ర- హైదరాబాద్ : నల్లగొండ జిల్లాపై చిన్న చూపు కూడకుండా రైతాంగానికి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు జీవనాడి అయిన ఎసఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనమండలిలో బుధవారం ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జిల్లాలో కీలక ప్రాజెక్టులు నత్తనడకన సాగాయని, కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందనే భ్రమలో గత ప్రభుత్వం ఉండిపోయిందన్నారు. దీనివల్ల నల్లగొండ జిల్లాలోని…

Read More

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున అన్నారు. సోమవారం మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో “పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వృద్ధులు, వికలాంగులు,…

Read More

పార్వతీపురంలో అరుదైన ఘట్టం.. 6000 మంది విద్యార్థులతో కోలాట నృత్య ప్రదర్శన..!

పార్వతీపురంలో 22న 6 వేల మంది విద్యార్థులతో భారీ కోలాట, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు, భద్రత ట్రాఫిక్ ప్రత్యేక ప్రణాళిక. Source link

Read More