ఉచితాలు ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం

డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి చెన్నై: తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉచిత హామీలపై వివరణ ఇచ్చారు. ఉచితాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, తాము మాత్రం దాన్ని ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం అని చెప్పారు. తమ మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ… గతంలో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్ప్పుడు డబుల్ బర్నర్ గ్యాస్ స్టవ్‌లు ఇచ్చారు. పొగపొయ్యిలు తగ్గిన ఫలితంగా మహిళల ఆరోగ్యమూ మెరుగైంది. ఆడపిల్లకు 10వ తరగతి…

Read More

School Issue: ఆ బ్రిటిష్ కాలం నాటి స్కూల్‌లోనే పాఠాలు చెప్పండి.. మండుటెండలో గ్రామస్తుల వినూత్న నిరసన

School Issue: చిత్తూరు జిల్లాలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా మండుతున్న ఎండల్లో గంటల తరబడి ఒక స్కూల్ కోసం ఊరి జనం అంతా ధర్నాకు దిగారు. అర్జీలు, సమావేశాల అనంతరం ఆ పాఠశాలలోనే విద్య సంవత్సరాన్ని కొనసాగించాలని ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి లేఖ అందజేశారు. Source link

Read More

ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు..

ఏపీలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై జరిమానా విధించాలని నిర్ణయించింది. మార్కుల నమోదు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లో తప్పులు దొర్లితే కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాది పదో తరగతి మార్కుల లెక్కింపులో కొన్ని పొరపాట్లు జరగడంతో ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఎలాంటి…

Read More

అఫ్గాన్‌పై పాక్ యుద్ధం

. డ్రోన్లు, బాంబులతో పరస్పర దాడులు. 133 మంది అఫ్గాన్ సైనికుల మతి: పాక్. 55 మంది మరణం: అఫ్గాన్. ఎఫ్`16 కూల్చినట్లు తాలిబన్ల ప్రకటన. చైనా, ఇరాన్, రష్యా శాంతి పిలుపు కాబూల్/ఇస్లామాబాద్: పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారితీశాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. సరిహద్దుల వద్ద భీకర పోరు కొనసాగుతోంది. అఫ్గాన్‌పై బహిరంగ యుద్ధం ప్రకటించినట్లు పాక్ రక్షణ మంత్రి ఖాజా మహమ్మద్ ఆఫిస్ ‘ఎక్స’లో పేర్కొన్నారు. అఫ్గాన్‌లోని…

Read More

దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న పీవీ సింధు

న్యూదిల్లీ:భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం ఆమె ఇంగ్లాండ్‌ వెళ్తోంది. పశ్చిమాసియాలో ఉద్త్రికతల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో సింధు ప్రయాణం ఆగిపోయింది. ‘‘తదుపరి నోటీసు వరకు అన్ని సర్వీసులను రద్దు చేశారు’’ అని సింధు సోషల్‌ మీడియాలో పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్‌ శనివారం ఇరాన్‌పై దాడికి దిగాయి. గల్ఫ్‌ ప్రాంతంలో గగనతలాన్ని మూసి వేయడంతో అనేక విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దీనితో…

Read More

నార్పల బస్టాండ్: మాటల్లోనే మిగిలిన అభివృద్ధి……

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి వినిపిస్తున్న ఈ డిమాండ్ ఇప్పటికీ అమలు దశకు చేరకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. గతంలో ఈ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నూతన బస్టాండ్ నిర్మాణంపై హామీలు ఇచ్చినా, అవి మాటలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పదవిలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, ఈ అంశంలో స్పష్టమైన పురోగతి కనిపించకపోవడం విమర్శలకు…

Read More

జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి..

సీనియర్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; మార్చి 14వ తేదీన నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి చాంబర్లో కోర్టు పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో సిఐలకు, ఎస్ఐలకు, కోర్టు న్యాయవాదులతో వారు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలతో ఇచ్చిన తీర్పు తుది తీర్పు అవుతుందని, ఈ విషయాన్ని కచ్చి దారులకు తప్పక…

Read More

శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ శివైక్యం తపోవనం ఆశ్రమ సేవలకు ముగింపు. Sri Sachchidananda Saraswati Swamiji Shivaykya Tapovanam Ashram in mourning. |

తపోవనం ఆశ్రమానికి సంబంధించి విస్తీర్ణమైన ఖాళీ ప్రదేశంలో గణపతి స్వామి ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, మహాదేవుని ఆలయం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, హోమశాల, గోశాల వంటివి ఏర్పాటుచేసి ప్రతినిత్యం ప్రజలు బాగుండాలనే కార్యక్రమాలు నిర్వహించేవారు. తదుపరి ఈ కార్యక్రమాలు శృంగేరి ఆధ్వర్యంలో జరిగే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. స్వామీజీకి ఎక్కువగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ అత్యంత శిష్యురాలు. Source link

Read More

Annamayya district | శ్రీరేణుకా ఎల్లమ్మ జాతరలో రికార్డింగ్ డ్యాన్సుల రచ్చ..

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం, ఎర్రంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీరేణుకా ఎల్లమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన జాతరలో కొందరు నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేశారు. యువతులతో అసభ్యకరంగా నృత్యాలు చేయించడంపై గ్రామస్తులు, భక్తులు మండిపడుతున్నారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇటువంటి అశ్లీల ప్రదర్శనలు సంస్కృతిని మంటగలుపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల పర్యవేక్షణ లోపించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. Source link

Read More

Urban Development: ఆ జిల్లాలో కొన్నేళ్లుగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం.. రూ. 2700 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 27, 2026 10:32 PM IST పలమనేరు లో AmaranaathaReddy రూ 8.72 కోట్లు తో ఆరోగ్య సదుపాయాలు, 52 Village Clinics Urban Health Centres, వాటర్ గ్రిడ్ తో తాగునీటి శాశ్వత పరిష్కారం. + కొన్ని ఏళ్లుగా లోటున్న వాటర్ గ్రిడ్ కు శ్రీకారం… రూ.2700 కోట్లతో  పనులు ప్రారం ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి స్పష్టం…

Read More