Telugu Live News: తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదు: ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తండ్రి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Live News Today: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మొయినాబాద్‌లో జరిగిన ఫాంహౌస్ పార్టీకి హాజరైన సందర్భంగా ఆయన డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. పోలీసులు బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ పాజిటివ్‌గా వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి పుట్టా సుధాకర్ స్పందించారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. మహేష్‌కు 2021లో హార్ట్ సర్జరీ జరిగిందని, అప్పట్లో పెద్ద స్టెంట్ కూడా…

Read More

Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

Last Updated:May 16, 2026 7:38 PM IST సీఎం చంద్రబాబు మూడో, నాలుగో బిడ్డలకు నగదు ప్రోత్సాహకాలు, బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు, పెట్రోల్ ధరల పెరుగుదల, పాక్, తైవాన్, మోదీ విదేశీ పర్యటనలపై కీలక వ్యాఖ్యలు. News18 పిల్లల్ని కనేవారికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని చూడటమే తన ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లలు భారం కాదు దేశానికి నిజమైన సంపద అని ఆయన…

Read More

పెట్రోల్, డీజిల్ వెంటనే సరఫరా చేయాలి…

బంక్ వద్ద వైస్సార్సీపీ నిరసన – ప్రభుత్వం డౌన్ డౌన్ నినాదాలు.. పాల్గొన్న మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్… విశాలాంధ్ర – నార్పల :- రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమస్యను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు.వైస్సార్సీపీ పార్టీ ఆదేశాల మేరకు మండలంలోని స్థానిక పెట్రోల్ బంక్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం…

Read More

భూమిలో వెలిసిన అమ్మవారి మహిమ.. గంధ అమావాస్య జాతరకు భక్తుల వెల్లువ..! Tuni Bhadrakali Temple. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 15, 2026 3:27 PM IST తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి గంధ అమావాస్య జాతర మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతోంది, నిండు తాంబూలం కోసం మహిళలు భారీగా తరలివస్తున్నారు + ఆజాతరలో అమ్మవారి నిండు తాంబూలం అందుకోవాల్సిందే ఎందుకో తెలుసా గోదావరి జిల్లాల ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి క్షేత్రం మరోసారి భక్తిరసంతో కళకళలాడుతోంది. భూమిలోపల స్వయంభుగా వెలిసిన చిన్న విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఈ…

Read More

Simhachalam: సింహాచల స్వామివారి ఉంగరం మాయం.. చివరికి ఎక్కడ దొరికిందో తెలిస్తే షాక్ అవుతారు..!

సింహగిరి శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో బంగారు ఉంగరం నేపథ్యంతో అంగుళీయక అన్వేషణ ఉత్సవం, వేలాది భక్తులను ఆకట్టుకుని ఉత్కంఠగా ముగిసింది Source link

Read More

Palnadu: హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం.. పల్నాడులో యువ న్యాయవాది దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రమాదం కాదు.. ప్రణాళికాబద్ధమైన హత్య? ఈనాడు కథనం ప్రకారం.. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఒంగోలు పట్టణంలోని కర్నూలు రోడ్డు నివాసి అయిన హరిప్రసాద్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం హైకోర్టు పని మీద వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఆయన బయలుదేరారు. రాత్రి 8:43 గంటల సమయంలో ఇంటివారితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. శుక్రవారం తెల్లవారుజామున చిలకలూరిపేట మండలం యడవల్లి పరిధిలోని రోడ్డు పక్కన ఆయన మృతదేహం…

Read More

బ్రిటన్‌ ఎగువ సభలో తెలంగాణ బిడ్డ.. లార్డ్‌గా ఉదయ్‌ నాగరాజు ప్రమాణం

శతాబ్దాల సంప్రదాయాన్ని కలిగిన బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎగువ సభ అయిన House of Lordsలో తెలంగాణకు చెందిన ఉదయ్‌ నాగరాజు జీవితకాల సభ్యుడిగా (లైఫ్‌ పీర్‌) అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో బ్రిటిష్‌ ఆచారాలను అనుసరిస్తూ ముదురు ఎరుపు రంగు గౌను ధరించిన ఆయన, భగవద్గీతపై ప్రమాణం చేసి భారతీయ సంస్కృతిపై తన అభిమానాన్ని స్పష్టంగా తెలియజేశారు.సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు సుమారు 25 ఏళ్ల క్రితం బ్రిటన్‌కు…

Read More

ఎంఈఓ-1 ఇన్చార్జిగా చిన్నికృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరణ

విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఎంఈఓ-1 గా రాజేశ్వరి దేవి ఏప్రిల్ 16 నుంచి మే నెల వరకు సెలవులో ఉన్నందున, జిల్లా డీఈవో ఆదేశాల మేరకు కదిరి ఎంఈఓ-1 గా ఉన్న చిన్ని కృష్ణను ధర్మవరం ఎంఈఓ-1 ఇన్చార్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చిన్నికృష్ణ మాట్లాడుతూ విద్యా సమస్యలపై తాను అందరికీ అందుబాటులో ఉంటానని వారు తెలిపారు. వేసవి సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఎటువంటి పరిస్థితులలో అదనపు…

Read More

Water Conservation: జలధారతో రైతులకు మహర్దశ.. పిల్ల కాలువల పునరుద్ధరణపై అధికారులకు కలెక్టర్ ఆదేశం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 11, 2026 9:38 PM IST Water Conservation: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నేతృత్వంలో జలధార కార్యక్రమంపై సమీక్ష, 3106 చెరువుల ఫీడర్ కాలువల పునరుద్ధరణకు ఆదేశాలు, పనుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు హెచ్చరిక News18 జిల్లాలోని సాగునీటి వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన ఫీడర్ కాలువలు (పిల్ల కాలువలు) పునరుద్ధరించడం ద్వారా ప్రతి నీటి…

Read More

ప్రపంచం మమ్మల్ని వ్యతిరేకిస్తున్నా, భారత్ అండగా ఉంది..: నెతన్యాహు

ఇండియ‌న్స్‌కు మాపై పిచ్చి అభిమానం అన్న ఇజ్రాయెల్ ప్రధాని ప్రపంచంలో ఏ దేశం నుంచీ లేనంతగా, భారత్ నుంచే తనకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని వ్యాఖ్యగతంలో తన భారత పర్యటనను లవ్ ఫెస్ట్గా అభివర్ణించిన నెతన్యాహు యూఎస్‌లో తన ప్రతిష్ఠ‌ను దెబ్బతీసేందుకు పాక్‌ సోషల్ మీడియా బాట్ ఫామ్స్‌ను వాడుతోందని ఆరోపణ‌ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి భారత్‌పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ దేశం ప్రతిష్ఠ‌ను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని,…

Read More