మరో తిరుపతిగా మారుతున్న వాడపల్లి.. 50 రోజుల్లోనే రూ.3.24 కోట్ల ఆదాయం..! Vadapalli Venkateswara Swamy temple | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 15, 2026 3:07 PM IST కోనసీమ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీకి 50 రోజుల్లో 3 కోట్ల 24 లక్షలకుపైగా ఆదాయం, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ లభ్యంతో మరో తిరుపతిగా పేరు పొందుతోంది + News18 ఆంధ్రప్రదేశ్‌లో మరో తిరుపతిగా వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న.. కోనసీమ ప్రాంతంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా మారుతోంది. చందన రూపిడిగా స్వయంభుగా వెలిసిన ఈ క్షేత్రానికి రోజురోజుకూ భక్తుల…

Read More

Visakhapatnam Weather Update | వాతావరణ పరిస్థితులపై అప్డేట్

విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ అందించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మే 16 నాటికి అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. Source link

Read More

చురకల మెరుపుల కార్టూనిస్టు సురేంద్ర – Visalaandhra

తాడి ప్రకాష్సెల్: 9704541559 తెలుగు దినపత్రికల్లో మొట్టమొదట రాజకీయ కవితలు రాసిన వాళ్లెవరో చెప్పండి? అని ఎడిటర్ నండూరి రామ్మోహనరావు ఒక మధ్యాహ్నం వేళ విజయవాడ ఆంధ్రజ్యోతి ఆఫీసులో అడిగారు నన్ను. “ఇంకెవరు! రాంభట్ల కష్ణమూర్తిగారేగా” అన్నాను చాలా కాన్ఫిడెంట్‌గా! ఆయన నా భుజమ్మీద చిన్నగా కొట్టి “మీతో అదే వచ్చింది” అన్నారు. మీతో అంటే కమ్యూనిస్టులతో అని ఆయన ఉద్దేశం. “మొట్టమొదట రాసింది నేను” అని నండూరి చెప్పారు. 1956 లోనో 57 లోనో రాశానని…

Read More

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరంజిత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో భారత్ తరఫున అమెరికాలో రాయబారిగా పనిచేసిన సంధు, భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని ట్రంప్ పేర్కొన్నారు.ఈ విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా షేర్ చేసిన పోస్టులో వెల్లడించారు. దిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన తరణ్‌జీత్ సింగ్ సంధుకు అభినందనలు. అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా, అమెరికా మాజీ రాయబారిగా భారత్-అమెరికా…

Read More

వేడెక్కిన బెంగాల్ రాజకీయాలు

పట్టు కోసం బీజేపీ వ్యూహాలుప్రతి వ్యూహాలతో దూకుడు మీదున్నతృణమూల్ కోల్‌కతా: ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భాజపా మధ్యే గట్టి పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇరు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో తలమునకలవుతున్నాయి. పట్టు నిలబెట్టుకోవడానికి తణమూల్ కాంగ్రెస్, పట్టు సాధించడం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కమలదళం మరోసారి ప్రధానంగా హిందుత్వ ఎజెండాతో బరిలో దిగుతోంది. ముస్లిం అనుకూల వైఖరిని ప్రదర్శిస్తుందంటూ సీఎం మమతకు…

Read More

తెలంగాణలో ముందుగానే ముదిరిన ఎండలు..

ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీములుగు జిల్లాలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న‌ ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్,…

Read More

ట్రంప్ నిర్వాకం… ఇరాన్ చమురుపై మళ్లీ ఆంక్షలు

పెట్రో ఎగుమతులు నిలిపివేసిన ఇరాన్ వాషింగ్టన్: చమురు మంటలు చల్లారడం లేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే ప్రపంచం ఇంధన సంక్షోభంతో సతమతమవుతోంది. ఈ క్రమంలో ఇరాన్ చమురుపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. తెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ బుధవారం ఆంక్షలను ప్రకటించారు. ఇరాన్, రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి ఉన్న ఆంక్షలు ఇటీవల అమెరికా సడలించిన సంగతి తెలిసిందే. ఈ సడలింపును…

Read More

Viral Video: MLA అరవ శ్రీధర్‌పై ఫిర్యాదు చేసిన మహిళపై దాడి.. మరో వివాదంలో జనసేన నేత | ట్రెండింగ్

Last Updated:Apr 03, 2026 11:28 AM IST Viral Video: పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లును ఆమోదించిన అనంతరం జరిగిన సంబరాల్లో అలజడి నెలకొంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన ఒక మహిళపై జనసేన నాయకులు దాడి చేశారు. + Railway Koduru MLA Viral Video: పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లును ఆమోదించిన అనంతరం జరిగిన సంబరాల్లో అలజడి నెలకొంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్…

Read More

Rain Alert: రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు.. 45డిగ్రీల టెంపరేచర్ దాటిన టైమ్‌లో పిడుగులాంటి వార్త | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 01, 2026 4:37 PM IST Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓవైపు వేసవి తాపం 45 డిగ్రీలు దాటిపోవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. + Rain Alert Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓవైపు వేసవి తాపం 45 డిగ్రీలు దాటిపోవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. రానున్న ఐదు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల విస్తారంగా…

Read More

దేశంలో రుతుపవనాల రాక ఆలస్యం.. ఎండలు,భారీ వర్షాలపై వాతావరణ హెచ్చరికలు

దేశంలో రుతుపవనాల ప్రవేశం ఈసారి కొంత ఆలస్యంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే ఈ నెల 31 నుంచి జూన్‌ 2 మధ్య కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశముందని తెలిపింది. అయితే వడగాలుల తీవ్రత మరింత పెరిగితే రుతుపవనాల రాక ఇంకా ఆలస్యం కావచ్చని హెచ్చరించింది. తెలంగాణలో జూన్‌ రెండో వారంలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ రాష్ట్రాలకు…

Read More