మరో తిరుపతిగా మారుతున్న వాడపల్లి.. 50 రోజుల్లోనే రూ.3.24 కోట్ల ఆదాయం..! Vadapalli Venkateswara Swamy temple | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:May 15, 2026 3:07 PM IST కోనసీమ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీకి 50 రోజుల్లో 3 కోట్ల 24 లక్షలకుపైగా ఆదాయం, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ లభ్యంతో మరో తిరుపతిగా పేరు పొందుతోంది + News18 ఆంధ్రప్రదేశ్లో మరో తిరుపతిగా వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న.. కోనసీమ ప్రాంతంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా మారుతోంది. చందన రూపిడిగా స్వయంభుగా వెలిసిన ఈ క్షేత్రానికి రోజురోజుకూ భక్తుల…


