Maha Shivaratri 2026: ప్రముఖ శైవక్షేత్రాలకు స్పెషల్ ఆర్టీసీ బస్సులు.. ఆ జిల్లా ప్రజలకు ఇక పండగే

Maha Shivaratri 2026: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని APSRTC ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది. ఈ నెల 15, 16 తేదీల్లో విజయనగరం జిల్లా కేంద్రం నుంచి ప్రముఖ శైవక్షేత్రాలకు అదనపు బస్సులను కేటాయించింది. Source link

Read More

దిగ్బంధనం కొనసాగితే…హోర్మూజ్‌ను మూసేస్తాం: ఇరాన్

తెహ్రాన్: ఉద్రిక్తితల నడుమ 47 రోజుల తర్వాత చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి తెరుచుకుంది. దీంతో వాణిజ్య నౌకల రవాణాకు అడ్డంకులన్నీ తొలగినట్లు అంతా భావించారు. అయితే, ఇరాన్ నౌకల రవాణాపై తమ దిగ్బంధనం కొనసాగుతుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఉద్రిక్తతలను మరోసారి పెంచింది. ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడిన ఇరాన్. దిగ్బంధనం కొనసాగితే హోర్మూజ్‌ను మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు….

Read More

క్రీడలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థి హర్షవర్ధన్

విశాలాంధ్ర ధర్మవరం; అనంతపురం పట్టణంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ఏప్రిల్ 26, 27వ తేదీలలో జరిగిన ఐదవ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలకు హర్షవర్ధన్ ఆంధ్రప్రదేశ్ జట్టు మొదటి స్థానమును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ మాట్లాడుతూ ఈ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలకు ఆరు రాష్ట్రాలు పాల్గొనడం జరిగిందని, ఫైనల్ స్కోర్ పాండిచ్చేరితో ఆంధ్ర ప్రదేశ్ జట్టు పాల్గొనడం జరిగిందన్నారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ జట్టు…

Read More

Crocodile captured after six months chase | ఆరు నెలల దాగుడుమూతల తర్వాత చిక్కిన మొసలి

కోనసీమ జిల్లాలో ఆరు నెలలుగా ప్రజలను భయపెట్టిన ముసలి వలలో చిక్కి స్థానికుల సహాయంతో అటవీశాఖ అధికారులు పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టారు. Source link

Read More

చమురు ధరల పెరుగుదలతో రూపాయిపై ఒత్తిడి..నియంత్రణకు RBI కీలక చర్యలు

ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం భారత కరెన్సీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ పరిస్థితుల్లో భారత రూపాయి ఇతర ఆసియా కరెన్సీలతో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంది. ఫలితంగా రూపాయి విలువ 3 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. రూపాయి బలహీనత కారణంగా దిగుమతుల ఖర్చులు పెరిగి,ముఖ్యంగా చమురు ధరలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు ఆర్థిక రంగంలో…

Read More

AC Water Dispute: ఏసీ నీరు ఇంట్లో పడుతుందని రోజూ గొడవ.. చివరికి బ్లేడుతో ఆ ఇద్దరిని ఏం చేశాడంటే.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 11, 2026 6:44 AM IST కాకినాడ జగ్గంపేట నెహ్రూ కాలనీలో ఏసీ నీటి వివాదం బ్లేడు దాడికి దారి, కుమారి ప్రసాద్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో, అప్పలరాజు కుటుంబంపై కేసు నమోదు News18 మనుషుల మధ్య సహనం నశిస్తే ఎంతటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన ఈ సంఘటన ఒక నిలువెత్తు నిదర్శనం. కేవలం ఏసీ నుంచి కారుతున్న నీటి విషయంలో మొదలైన చిన్నపాటి వివాదం, చివరకు బ్లేడు…

Read More

వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మారుద్దాం!

సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరివిశాలాంధ్ర అనంతపురం టౌన్ : స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా “వాటర్ పాజిటివ్ ఆంధ్రా” థీమ్‌ అమలు అవగాహనతో సాధ్యమని, మన ఆసుపత్రి వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మార్చడానికి సమిష్టి కృషి అవసరం అని సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరి అన్నారు.ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ శనివారం జరిగిన స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రతిజ్ఞా కార్యక్రమంలో మాట్లాడుతూ…“నీటిని సంరక్షించడం, వ్యర్థ నీటిని పునర్వినియోగం చేయడం, భూగర్భ జలాలను పెంచడం ఆవశ్యకతను…

Read More

ఇక మూడో దశ ఎస్‌ఐఆర్ : ఈసీ

న్యూదిల్లీ: మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర ఉన్నాయి. ఈ దశలో 3.94 లక్షల మందికిపైగా బూత్ స్థాయి అధికారులు 36.73 కోట్ల…

Read More

రేపే డెడ్‌లైన్.. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం లక్ష్యంగా పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గల్ఫ్ ప్రాంతంలో కలకలం రేపింది. మంగళవారం నాటికి ఒప్పందం జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన అల్టిమేటం ఇచ్చారు.ఁమంగళవారం ఇరాన్‌లో పవర్‌ ప్లాంట్లు, బ్రిడ్జిల దినోత్సవం…

Read More

2 నుంచి ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ముగింపు వేడుకలు

. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. అర్హులందరికీ ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం విశాలాంధ్ర – హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమం విజయవంతం కావడంతో, జూన్ రెండు నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ముగింపు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన…

Read More