Temple Theft: తిరుమలలో కలకలం.. హుండీ లెక్కింపులో సేవకుడి భారీ బంగారం దొంగతనం.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Mar 11, 2026 6:00 PM IST ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో హుండీలు లెక్కింపు సమయంలో సురేష్ అనే సేవకుడు 59 గ్రాముల బంగారం చోరీ ప్రయత్నం. సెక్యూరిటీ చెక్ చేసి పోలీసులకు అప్పగించారు. + ద్వారకాతిరుమల హుండీ లెక్కింపు 59 గ్రాములు బంగారం లెఫ్ట్ చేసిన సేవకుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం, ప్రతినెలా కోట్లాది రూపాయల ఆదాయం. మరి హుండీలు లెక్కింపు చేయాలంటే కచ్చితంగా సేవకులు కావాల్సిందే…..


