7 Seriously Injured as Tunglam Railway Bridge Slab Collapses in Vizag | విశాఖలో ఘోర ప్రమాదం!

విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న తుంగ్లాం రైల్వే బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పనులు జరుగుతుండగా ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు స్లాబ్ కింద చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆసుపత్రికి తరలించారు. Source link

Read More

Vizianagaram | పవన్ సారూ.. మాకు రోడ్డేయండీ.. మేం చదువుకుంటాం! |

Last Updated: Feb 25, 2026, 16:31 IST విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలోని రాయపాలెం, మునుపురాయి, చప్పనిగడ్డ, విప్పమానువలస, పల్లపుదుంగాడ గ్రామాలకు చెందిన గిరిజన చిన్నారులు రోడ్డు సమస్యపై వినూత్న నిరసన చేపట్టారు. గుంతలతో నిండిన దారిలోనే నిలబడి, మెడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను ధరించి తమ బాధను తెలియజేశారు. “డిప్యూటీ సీఎం సార్.. మాకు రోడ్డు వేయండి.. మేము చదువుకుంటాం” అంటూ చిన్నారులు హృదయాన్ని కదిలించే విజ్ఞప్తి…

Read More

Students Alert: ఆ పరీక్షల షెడ్యూల్ మార్చిన ప్రభుత్వం |

తెలంగాణలో 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (SA)-2 పరీక్షలు జరగాల్సి ఉంది. ఇవి ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం షెడ్యూల్‌లో మార్పులు చేసింది. 2 రోజులు ముందుగానే పరీక్షలు మొదలయ్యేలా విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ గురువారం జీవో జారీ చేశారు. అంటే ఏప్రిల్ 8 నుంచి 18 వరకు పరీక్షలు జరుగుతాయి. టైమింగ్స్ చూస్తే.. 1 నుంచి 7వ తరగతి వరకూ ఉదయం…

Read More

హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు

ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మొదట ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది. కానీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారియి. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీనితో జలసంధిని దాటేందుకు వచ్చిన నౌకలు తిరుగుముఖం పట్టాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత పలు నౌకలు హర్మూజ్ జలసంధిని దాటాయి. గ్రీక్‌కు చెందిన…

Read More

AP Telangana Weather Updates: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలంగాణ, ఏపీలో ఇక వర్షాల బీభత్సం. |

ఇక ఎండల విషయానికి వస్తే తెలంగాణలో పలు జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఆకస్మిక వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అసాధారణంగా మారింది. రుతుపవనాలు పూర్తిస్థాయిలో ప్రవేశించిన తర్వాత పరిస్థితుల్లో మరింత మార్పు వచ్చే అవకాశముందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. Source…

Read More

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్గా పంకజ్ త్రిపాఠి

ముంబైఫ భారతదేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటైన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠిని బ్రాండ్ అంబాసిడర్గాప్రకటించింది. ‘చునియే భరోసా, అప్నో సా’ అనే ఇంటిగ్రేటెడ్ బ్రాండ్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. విశ్వసనీయత, ప్రామాణికతకు పేరుగాంచిన వ్యక్తిత్వాన్ని నమ్మకం,పారదర్శకతలో పాతుకుపోయిన బ్రాండ్తో అసోసియేషన్ ఏకం చేస్తుంది. పంకజ్ త్రిపాఠి స్థిరపడిన వ్యక్తిత్వం అతన్ని బ్రాండ్ ప్రధాన వాగ్దానం – “నమ్మకం” సహజస్వరూపంగా చేస్తుంది, ఇది వ్యక్తిగత, భరోసానిస్తుంది. బ్రాండ్ తన ‘చునియే భరోసా, అప్నో…

Read More

Natural Disaster: అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. చెట్టు కూలి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి! |

Last Updated:May 04, 2026 6:21 PM IST Natural Disaster: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు సంతలో ఈదురు గాలులతో భారీ వర్షంలో చెట్టు కూలి ఒడిశా జర్రయి గ్రామానికి చెందిన ఇద్దరు కూరగాయల వ్యాపారి మహిళలు మృతి News18 అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రకృతి వైపరీత్యం ఇద్దరు అమాయక మహిళల ప్రాణాలను బలితీసుకుంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు…

Read More

Astrology Tips: మీ జాతకంలో ఈ ఒక్క గ్రహం బాగుంటే చాలు.. ఎడారిలో ఉన్నా రాజభోగాలే..!

జ్యోతిష్యం ప్రకారం జాతకంలో గురు బలంగా ఉంటే సంపద, స్థిర ఆదాయం, గౌరవం లభిస్తాయని, బలహీన గురు కోసం గురువారం ఉపవాసం, పసుపు దుస్తులు, దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు Source link

Read More

Tirumala Temple Reopens After Lunar Eclipse | గ్రహణం తర్వాత తెరుచుకున్న శ్రీవారి ఆలయ తలుపులు

చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన తిరుమల వెంకటేశ్వర ఆలయం తలుపులను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా తిరిగి తెరిచారు. మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 6:47 గంటల వరకు గ్రహణం కొనసాగడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రాత్రి 7:30 గంటలకు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి 8 గంటల నుండి శ్రీ‌వారి దర్శనం ప్రారంభమైంది. Source link

Read More

AP WDCW Jobs 2026: శ్రీకాకుళం మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు. 13 పోస్టులు, రూ.34,000 జీతం! | జాబ్స్ & ఎడ్యుకేషన్

ఈ ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్ బేసిస్) ఉంటాయి. మహిళా సంక్షేమం, హింస బాధితులకు సహాయం వంటి సామాజిక సేవల్లో పనిచేయాలనుకునే వారికి ఇది గొప్ప ఛాన్స్ అని శ్రీకాకుళం జిల్లా అధికారిక వెబ్‌సైట్ srikakulam.ap.gov.in, Marchలో సమాచారం ఇచ్చింది. ఎందుకు ఈ ఉద్యోగాలు ముఖ్యం? మహిళలకు ఎలాంటి ప్రయోజనం? వన్ స్టాప్ సెంటర్ అంటే ఏమిటో చూద్దాం. ఇది మహిళలపై హింస, లైంగిక దాడుల బాధితులకు ఒకే చోట వైద్యం, చట్టపరమైన సహాయం, కౌన్సెలింగ్, ఆశ్రయం…

Read More