Tirumala: టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు కోట్లాది రూపాయల విరాళం..! ఇచ్చింది ఎవరో తెలుసా..? |

Last Updated:May 07, 2026 8:49 AM IST Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్‌కు అందజేసింది. News18 Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్‌కు అందజేసింది. ఈ…

Read More

బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న తట్టు…250 మందికి పైగా చిన్నారుల బలి..

భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికపొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తట్టు (మీజిల్స్) మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. ఇటీవలి చరిత్రలో ఎన్నడూ లేనంతగా విజృంభించి 250 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, అత్యంత వేగంగా వ్యాపించే ఈ వైరల్ వ్యాధి సరిహద్దులు దాటి భారత్, మయన్మార్ వంటి దేశాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఔHO) హెచ్చరికలు జారీ చేసింది. అయితే,…

Read More

పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఏవి నాగేశ్వరావు విశాలాంధ్ర – కడియం : కడియం పేపర్ మిల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అక్రమ లాక్ అవుట్, అక్రమ సస్పెన్షన్లు ఎత్తి వేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరావు డిమాండ్ చేశారు. శుక్రవారం కడియం పేపర్ మిల్లు వద్ద గల కార్మికుల నిరసన శిబిరం వద్దకు హాజరై సంఘీభావం తెలిపారు. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ నందు కాంట్రాక్టు కార్మికులు ఏప్రిల్ 27 నుండి వేతన పెంపు,…

Read More

పల్లెల్లో ముగియనున్న ‘సర్పంచ్’ల శకం

​ -​ రేపటితో 1,044 పంచాయతీల్లో పూర్తికానున్న పాలకవర్గాల గడువు ​ ఇక ప్రత్యేక అధికారుల పాలన.. చెక్ పవర్ అప్పగింతకు సర్వం సిద్ధం ​ విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఐదేళ్ల ప్రజా పాలనకు తెరపడనుంది. 2021లో ఉత్కంఠభరిత ఎన్నికల ద్వారా కొలువుదీరిన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ నెల ఏప్రిల్ 2వ తేదీతో అధికారికంగా ముగియనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,044 గ్రామ పంచాయతీల్లో…

Read More

ఉగాది అంటే కేవలం పండుగ కాదు.. ప్రకృతి పునర్జన్మ, రైతుల కొత్త ఆశల ఆరంభం! Ugadi Festival New Hopes and Beginnings Pulakanda Subrahmanya Sharma. |

Last Updated:Mar 14, 2026 3:24 PM IST ఉగాది పండుగ తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది. ఈసారి “పరాభవన” నామ సంవత్సరంగా ప్రారంభమవుతుంది. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు సుఖదుఃఖాలను సూచిస్తాయి. + ఉగాది రోజు ఏరువాక ప్రత్యేకత ఇదే తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని విజయనగరం జిల్లా సుందరాడకు చెందిన ప్రముఖ వేద పండితులు పులకండ సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ప్రతి సంవత్సరం ఉగాది…

Read More

Heat Effect: 6 వేల విద్యార్థుల మెగా కోలాటం వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే..? |

Last Updated:Apr 21, 2026 7:48 PM IST పార్వతిపురం మన్యం జిల్లాలో ఏప్రిల్ 22న జరగాల్సిన మెగా కోలాటం తీవ్ర ఎండల కారణంగా వాయిదా, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం + తీవ్ర ఎండలతో  రేపు జరగబోయే మెగా కోలాటం వాయిదా పార్వతిపురం మన్యం జిల్లాలో భారీగా నిర్వహించాలనుకున్న “మెగా కోలాటం” ప్రదర్శనకు ఎండలు పెద్ద అడ్డంకిగా మారాయి. బుధవారం (ఏప్రిల్ 22) జరగాల్సిన ఈ వేడుకను తీవ్ర ఉష్ణోగ్రతల…

Read More

Machilipatnam: మ్యారేజ్ బ్యూరోలో పరిచయం.. ఆ తర్వాత ముఠాగా మారి.. పసికందులను.. ఛీ..ఛీ ఏం మనుషులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 24, 2026 5:18 AM IST విజయవాడ సింగ్‌నగర్ పరిసరాల్లో ఒకప్పుడు చెత్తకాగితాలు ఏరుకునే స్థాయి నుంచి, పసిపిల్లలను కిడ్నాప్ చేసి లక్షలాది రూపాయలకు విక్రయించే స్థాయికి ఈ ముఠా ఎదిగింది. ప్రతీకాత్మక చిత్రం Machilipatnam: సమాజంలో పెళ్లిళ్ల పేరుతో సంబంధాలు కుదిర్చే మ్యారేజ్ బ్యూరోలు కొందరికి నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి వేదికలవుతున్నాయి. ఒక పెళ్లి సంబంధం విషయంలో పరిచయమైన కొందరు వ్యక్తులు, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఏకంగా పసికందుల అపహరణ, విక్రయాల…

Read More

లవర్‌తో భర్తకు అడ్డంగా దొరికిపోయిన భార్య.. ఘర్షణలో భర్త హత్య గోదావరి జిల్లాలో మరో కలకలం..! East Godavari extramarital affair murder sensational after pesticide consumption. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 27, 2026 7:44 PM IST తూర్పుగోదావరి జిల్లాలో రంగంపేట దొడ్డిగుంటలో నాగేంద్రను భార్య, శివ కలిసి హత్య చేయగా, శివ పురుగుమందు సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. + తన భార్యదగ్గర మరో వ్యక్తి..ఇదేంటి అని ప్రశ్నిస్తే చంపేశారు తూర్పుగోదావరి జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న పరువు హత్యలు, ప్రేమహత్యలు ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయి. తెల్లవారుజామున డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేస్తున్న యువతి ప్రేమవివాహం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఆమె భర్తను…

Read More

Tirupati Petrol Bunk Owner Distributes Free Fuel | తిరుపతిలో ఉచితంగా పెట్రోల్.. ఎగబడ్డ జనం

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరత వదంతులతో ప్రజలు బంకుల వద్ద బారులు తీరుతుంటే, తిరుపతిలో ఒక బంక్ యజమాని ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.#tirupati #petrolbunk #apnews Source link

Read More

కల్కి 2 కోసం ఎకానమీ క్లాస్‌లో కమల్ ట్రావెల్

కమల్ హాసన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ సినీ పరిశ్రమపై కూడా పడుతోందని ఇటీవల పేర్కొన్న కమల్ హాసన్, ప్రొడక్షన్ ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరాన్ని సినీ రంగానికి సూచించారు. అయితే ఆయన చెప్పిన మాటలను కేవలం సూచనలకే పరిమితం చేయకుండా స్వయంగా ఆచరణలో పెట్టి చూపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తాను పాటించాలని సూచించిన పొదుపు విధానాలకు కట్టుబడి,’కల్కి 2898 AD పార్ట్ 2’తాజా షూటింగ్…

Read More