ఉచిత యోగ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి..

యోగా అసోసియేషన్, సాంస్కృతిక మండలివిశాలాంధ్ర ధర్మవరం;; ఉచిత యోగ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని యోగా గురువులు గాజుల సోమేశ్వర్ రెడ్డి, కట్టా రవి కుమార్, సాంస్కృతిగా మండలి అధ్యక్షులు సత్రశాల ప్రసన్నకుమార్, కార్యదర్శి సోలిగాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో గల సింధూర్ నిత్య ధ్యాన యోగా కేంద్రం.. కళా జ్యోతి సర్కిల్, శివ సాయి యోగా కేంద్రం శివానగర్ యశోద కిడ్స్ కాన్సెప్ట్ స్కూల్ ఆర్టీసీ బస్టాండ్…

Read More

ఉరవకొండలో హిందూ స్మశాన వాటిక దుస్థితి- స్థలం లేక అంత్యక్రియలకు ఇబ్బందులు

విశాలాంధ్ర, ఉరవకొండ.. ఉరవకొండ పట్టణంలో వెలిగొండ రహదారిలో ఉన్న హిందూ స్మశాన వాటిక సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్మశాన వాటిక విస్తీర్ణం లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చనిపోయిన వారి కుటుంబాలు బాధలో ఉండగానే సమాధి కోసం స్థలం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్మశాన వాటిక మొత్తం కంపచెట్లు, ముళ్లపొదలు, అడవి మొక్కలతో నిండిపోయి నిర్లక్ష్యానికి గురైందని ప్రజలు చెబుతున్నారు….

Read More

రాష్ట్రం మొత్తం చూపు పిఠాపురం వైపే.. ఆధ్యాత్మిక పరిమళాల మధ్య హనుమాన్ జయంతి వేడుకలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 30, 2026 9:21 PM IST మే 12న పిఠాపురంలో హనుమాన్ జయంతి శోభాయాత్రకు విశ్వహిందూ పరిషత్ తదితర సంఘాలు భారీ ఏర్పాట్లు, పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశాలు, లక్షలాది భక్తుల రాక అంచనా + News18 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ కేంద్రం ఇప్పుడు భారీ ఆధ్యాత్మిక వేడుకకు సిద్ధమవుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా మే 12వ తేదీన నిర్వహించనున్న హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా…

Read More

పీసీపీఎన్డీటీ చట్ట ఉల్లంఘనలపై టోల్ ఫ్రీ నంబర్ హెల్ప్ నంబర్

1800 233 2447 ఏర్పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,డాక్టర్ ఈ .బి దేవివిశాలాంధ్ర అనంతపురం టౌన్ : గర్భంలో శిశువు లింగ నిర్ధారణ చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని అందులో భాగంగా టోల్ ఫ్రీ నంబర్ హెల్ప్ నంబర్ 1800 233 2447 ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఈ బి దేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ…

Read More

NTR Housing Scheme: ఇళ్లు లేనివారికి భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 2.50 లక్షల ఇళ్ల పంపిణీ.. త్వరలో మరో 4.5 లక్షల ఇళ్లు |

Last Updated:Mar 30, 2026 3:59 PM IST ఈ కొత్త సంవత్సరంలో ఉగాది, రంజాన్ పండుగల తర్వాత సుమారు 2.5 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. పేదలందరికీ గూడు కల్పించడం తనకు ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇస్తోందన్నారు. Source link

Read More

రేపు ఏపీఈసెట్ పరీక్ష – Visalaandhra

విశాలాంధ్ర-జేఎన్టీయూ: ఏపీ ఈసెట్ పరీక్ష 23న జరగనుంది. సెట్ చైర్మన్ ఉపకులపతి ప్రొఫెసర్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ భానుమూర్తి ఈ విషయం వెల్లడించారు. జేఎన్టీయూ ఆర్యభట్టు ఆడిటోరియంలో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వీసీ ప్రొఫెసర్ సుదర్శన్‌రావు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేశామని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని చెప్పారు. పరీక్ష కేంద్రాలలోకి గంట ముందే అనుమతిస్తామని తెలిపారు. అనంతపురం జేఎన్టీయూ అధ్వర్యంలో నిర్వహించే…

Read More

Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై విశాఖలో వినూత్న నిరసన.. గాడిదను మోటార్ బండిగా మార్చి బైక్ ర్యాలీ.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 18, 2026 8:31 PM IST Fuel Price Hike: విశాఖ దక్షిణలో వైఎస్సార్సీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వినూత్న నిరసన, చంద్రబాబు లోకేష్ పై తీవ్ర విమర్శలు, ధరలు తగ్గించాలని డిమాండ్ News18 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో…

Read More

నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలి

డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు వారి కార్యాలయంలో పట్టణంలోని ప్రైవేట్ డాక్టర్స్ తో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ , జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆదేశానుసారము సమావేశం నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలి, అలాగే అనుమతి ఉండాలి, హాస్పిటల్స్…

Read More

రాష్ట్ర ప్రయోజనాలకు తగ్గట్టుగా ప్రాజెక్టుల రూపకల్పన

. అంతర్ రాష్ట్ర సమన్వయంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. తెలంగాణ-కర్నాటక మధ్య కృష్ణా జలాల వినియోగంపై కీలక భేటి విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగకుండా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఉత్తమ్ కుమార్ తో కర్నాటక చిన్ననీటిపారుదల శాఖ మంత్రి బోసు రాజులు భేటి అయ్యారు. తెలంగాణ -కర్నాటక రాష్ట్రాల మధ్య…

Read More

ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి

శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్యవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో గా విధులు నిర్వర్తిస్తున్న సూర్యనారాయణ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య ప్రత్యేక అధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము, కలెక్టర్ ఆదేశాల మేరకు తాను బాధ్యతలను స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తన విధులను బాధ్యతగా నిర్వర్తిస్తానని, పురపాలక ప్రజలకు న్యాయం చేకూర్చుతారని తెలిపారు. పట్టణములో రోజువారి…

Read More