Headlines

నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలి

డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు వారి కార్యాలయంలో పట్టణంలోని ప్రైవేట్ డాక్టర్స్ తో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ , జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆదేశానుసారము సమావేశం నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలి, అలాగే అనుమతి ఉండాలి, హాస్పిటల్స్…

Read More

లె మెరిడియన్ డెహ్రాడూన్ రిసార్ట్ అండ్ స్పా అరంగేట్రం

న్యూదిల్లీ: మారియట్ బోన్వోjŽT 30కి పైగా అసాధారణ హోటల్ బ్రాండ్‌ల గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలో భాగమైన లె మెరిడియన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, తాజా లె మెరిడియన్ డెహ్రాడూన్ రిసార్ట్ అండ్ స్పా ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. హిమాలయాల దిగువన ఉన్న ప్రశాంతమైన నన్ నది వెంబడి ఉన్న ఈ రిసార్ట, డెహ్రాడూన్‌లో బ్రాండ్ రాకను సూచిస్తుంది, ఇది అభివద్ధి చెందుతున్న విశ్రాంతి కేంద్రం మరియు ముస్సోరీ, రిషికేశ్, హరిద్వార్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అత్యంత కోరుకునే కొన్ని కొండ…

Read More

Vastu Tips: ఇంట్లో మొక్కలు ఎండిపోతున్నాయా.. ద్వారం నుంచి శబ్ధం వస్తోందా.. ఈ సంకేతాలు పెద్ద ప్రమాదానికి సూచన కావచ్చు..!

ఇంటి తలుపు, సూర్యరశ్మి, మొక్కలు, నీటి లీకేజీలు, కుటుంబ వాతావరణం గ్రహాల ప్రభావాన్ని చూపుతాయని పండితుడు ఉలిగుండం శ్రీనివాస శర్మ వ్యాఖ్య, లోకల్ 18 తెలుగు ధృవీకరించలేదు Source link

Read More

బండ్లపల్లి బహిరంగ సభను జయప్రదం చేయండి.

విశాలాంధ్ర-తాడిపత్రి: ఉపాధి హామీ చట్టం పేరు మార్పును నిరసిస్తూ సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నార్పల మండలం బండ్లపల్లి గ్రామం సమీపంలో ఈనెల 12వ తేదీ జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి నాగరంగయ్య పిలుపునిస్తూ, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ…

Read More