చెత్త తరలింపు వాహనాల పంపిణీ

విశాలాంద్ర- వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : స్వర్ణఆంద్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, వలేటివారిపాలెం ఎంపీడీఓ కార్యాలయంవద్ద మంగళవారం చెత్తతరలింపు వాహనాలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు. మండలంలోని శాఖవరం, వలేటివారిపాలెం, పోకూరు పంచాయతీలకు ట్రాక్టర్ ట్రక్కులు, 13 పంచాయతీలకు 14 ఆటోరిక్షాలను అందజేశారు. అలాగే చెత్తకు బదులుగా చిల్లర సరుకులు అందించే స్వచ్ఛరథాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రారంభించారు. పారిశుద్ధ్య సిబ్బంది వాహనాలను సక్రమంగా వినియోగిస్తూ… ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రం చేయాలని ఆదేశించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే…

Read More

Crime News: దారుణం.. 14 ఏళ్ల అమ్మాయిపై ఇద్దరు డ్రైవర్లు లైంగిక దాడి.. రాష్ట్రంలో మరో సంచలన కేసు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 5:47 PM IST ఈ ఘటనలో నిందితులు బాలికను ఒంటరిగా చూసుకుని దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. తరచూ వేధింపులు కొనసాగడంతో ఆమె గర్భవతి అయింది. ఇటీవల ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా…. News18 కర్నూలు జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. రోజూ పాఠశాలకు వెళ్లే 14 ఏళ్ల విద్యార్థినిని తీసుకెళ్లే ఆటోడ్రైవర్ ఆమెపై కోరికను పెంచుకుని, తరువాత తన…

Read More

నూతన న్యాయవాదుల కమిటీ ఏర్పాటు – Visalaandhra

నూతన అధ్యక్షులుగా పి. లక్ష్మీనారాయణ ఎంపికవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోర్టులో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా పి.లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా కె. రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రెటరీగా కె. కిషోర్ కుమార్, గ్రంథాలయ సెక్రెటరీగా నరసింహమూర్తి, కోశాధికారిగా బిల్లే రవి, సభ్యులుగా ఈ. ప్రసాద్, టి. బాబా ఫక్రుద్దీన్, పి. భార్గవి, జె. శివకుమార్, టి. వెంకటరామిరెడ్డి, పీవీ బీవీ ప్రసాద్ ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీ వారు…

Read More

అక్రమ సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి చంపేసిన భార్య..! wife kills husband with lover sensation in chittoor. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 31, 2026 7:21 PM IST చిత్తూరు మొట్లచేను లో అక్రమ సంబంధం కోసం భార్య సూర్య ప్రియుడు తిరుపతి తో కలిసి భర్త బాలరాజు ను కత్తులతో హత్య, పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్య చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన భార్య కథ వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది….

Read More

రైలు నుంచి జారిపడి పదవ తరగతి విద్యార్థి మృతి

హిందూపురం జిఆర్పి రైల్వే పోలీసులువిశాలాంధ్ర- ధర్మవరం; రైలు నుంచి జారిపడి విగ్నేష్ (15) అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. హిందూపురం జి ఆర్ పి రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నుండి వేసవి సెలవులు నిమిత్తం గుల్బర్గా జిల్లా గానుగాపూర్ కు రైల్లో ప్రయాణిస్తున్నాడు. మూత్రం పోయడానికి బాత్రూం దగ్గరకు వెళ్ళగా జారిపడి, మృతి చెందడం జరిగిందన్నారు. తల చిద్రం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ…

Read More

వేమన తిరునాళ్లలో కలకలం.. ఓ భక్తుడి తల పగల కొట్టిన పోలీసులు..! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 31, 2026 10:03 PM IST కటారుపల్లి వేమన బ్రహ్మోత్సవాల్లో లక్షలాది భక్తుల సందడి, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, పోలీసుల దాడి ఆరోపణలతో ఉద్రిక్తత, కార్యక్రమాలు నిలిపివేత + వేమన తిరునాళ్లలో భక్తుడి తల పగల కొట్టిన పోలీస్…. ప్రజాకవి యోగి వేమన బ్రహ్మోత్సవాల సందర్భంగా కటారుపల్లి వేమన ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాల వైభవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చి, ముందుగా వేమన సమాధిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి…

Read More

అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి … ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు ,మంత్రి టీజీ భరత్ గుప్తా

:విశాలాంధ్ర బ్యూరోకర్నూలు : కూటమి ప్రభుత్వం అభివద్ది సంక్షేమం రెండు కళ్ళవలే చూస్తూ సంపదను సష్టించుకుంటూ అభివద్ది చేస్తుందని, 2019 `2024 5సంవత్సరాలల్లో వైసీపీ రాష్ట్రంలో ఆర్థిక విద్వంసం చేసిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్‌గుప్తా, జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌లతో కలసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన, వైసీపీ దివాలా…

Read More

ఆపిల్ ఇలా కడిగి తింటున్నారా.. మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే.. క్యాన్షర్ ప్రమాదం కూడా..!

ఆపిల్‌పై ఉన్న మైనపు పొర సాధారణంగా సురక్షితం, కానీ పరిశుభ్రత కోసం వేడి నీరు నిమ్మరసం వెనిగర్ లేదా బేకింగ్ సోడాతో కడిగి తొలగించి తినాలని నిపుణుల సూచన Source link

Read More

ఈతకు వెళ్లి మైనర్ బాలుడు మృతి

విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామానికి చెందిన వెంకీ (12) అను బాలుడు తన తోటి స్నేహితులతో అదే గ్రామంలో గల బావిలోకి ఈతకు వెళ్లి, ఈత సరిగా రాక వెంకీ అనే విద్యార్థి బావిలోనే మునిగి మృతి చెందాడు. వెంకీ అనే విద్యార్థి ధర్మవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడని తెలిపారు. మృతుని తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారని తెలిపారు. తదుపరి రూరల్ పోలీసులు కేసు…

Read More

Gold Fraud: తక్కువ ధరకే గోల్డ్ అంటూ బురిడీ.. చీటీల స్కీమ్ పేరుతో స్కామ్.. కోట్లతో పరార్..! manappuram jewelers chit fund scam. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 31, 2026 7:48 PM IST మదనపల్లె మణప్పురం రితీ జువెలరీస్ మాజీ మేనేజర్ సూరజ్ చీటీ పథకాల పేరుతో సుమారు 2.5 కోట్లు మోసపుచ్చి పరారైందని ఆరోపణలు, బాధితుల నిరసన, పోలీసు ఫిర్యాదు సిద్ధం + ఆశ చూపి కోట్లు కొల్లగొట్టిన ప్రవేట్ ఫైనాన్స్…నిరసనకు దిగిన బాధితులు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భారీ మోసం వెలుగులోకి రావడం స్థానికులను కలవర పెట్టింది. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితీ జువెలరీస్…

Read More