ఫీజు బకాయిల రగడ – Visalaandhra

టీడీపీ, వైసీపీ సవాళ్లు… ప్రతి సవాళ్లు. మండలిలో అదే వేడి… అదే మాటల దాడి. వైసీపీ వాకౌట్… చర్చకు సిద్ధమన్న మంత్రి లోకేశ్. మొత్తం రూ.8,500 కోట్ల ఫీజు బకాయిలు : వైసీపీ విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: శాసన మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య రెండో రోజూ అదే మాటల యుద్ధం కొనసాగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. శుక్రవారం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలలో మళ్లీ వివాదం…

Read More

Flower Market: ఏ సీజన్‌లో అయినా ఇక్కడ తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు.. ఎక్కడో వీడియో చూడండి | బిజినెస్

Last Updated:Feb 13, 2026 11:22 PM IST Flower Market: ఏ సీజన్ అయినా తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు కావాలి అనుకుంటే విశాఖపట్నం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనందపురంలోని హోల్‌సేల్ పూల మార్కెట్‌ కి రావాల్సిందే. + ఏ సీజన్ అయినా ఇక్కడ తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు Flower Market: ఏ సీజన్ అయినా తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు కావాలి అనుకుంటే విశాఖపట్నం…

Read More

ధనాంకహారాన్ని మెడలు వంచిన ఎర్రజెండా – Visalaandhra

. నూతన కార్పొరేషన్ కొత్తగూడెం పై సిపిఐ జెండా. మిత్ర ద్రోహానికి తగిన శాస్తి చెప్పిన కార్పొరేషన్ ప్రజలు. 22 డివిజన్లో సిపిఐ విజయం. మేయర్ పీఠం అధిష్టించనున్న సిపిఐసిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం : ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ తొలి కార్పొరేషన్ కొత్తగూడెం పై ఎర్రజెండా ఎగరేసింది. డబ్బుంటే ఏదైనా చేయొచ్చని…

Read More

Mahashivaratri: ఒకే ప్రాంగణంలో 4 స్వయంభూ శివలింగాలు.. ఎక్కడో తెలుసా..?

Mahashivaratri: పార్వతిపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నారాయణపురం గ్రామంలో ఉన్న చాతుర్లింగ శివాలయం ఆధ్యాత్మిక వైభవంతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. Source link

Read More

నేటితో ముగిసిన బ‌డ్జెట్ సెష‌న్ మొద‌టి ద‌శ

భార‌త్‌-అమెరికా వాణిజ్యం, మాజీ ఆర్మీ అధికారి ఎం.ఎం.న‌ర‌వ‌ణె జ్ఞాప‌కాల‌పై చ‌ర్చ‌చేప‌ట్టాల‌న్న ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌ల మ‌ధ్య బ‌డ్జెట్ సెష‌న్ మొద‌టి ద‌శ‌ శుక్ర‌వారంతో ముగిసింది. స‌భ మార్చి 9న తిరిగి స‌మావేశం కానుంది. మూడు వారాల విరామ స‌మ‌యంలో బ‌డ్జెట్‌లో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖ‌లకు కేటాయింపుల‌ను స్టాండింగ్ క‌మిటీలు ప‌రిశీలించ‌నున్నాయి.శుక్ర‌వారం స‌భ ప్రారంభం కాగానే కేంద్ర‌మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు నినాదాలు చేయ‌డంతో స‌భ గంట‌సేపు వాయిదా ప‌డింది. భార‌త్‌-అమెరికా మ‌ధ్యంత‌ర వాణిజ్య…

Read More

Victim Veena Says She Was Not Called by Janasena Inquiry Committee | అరవ శ్రీధర్ బాధితురాలి ఆవేదన

జనసేన విచారణ కమిటీ తనను పిలువలేదన్నారు అరవ శ్రీధర్ బాధితురాలు వీణ. తనను పిలిచినా.. తాను విచారణకు హాజరు కాలేదని తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను అన్ని విషయాలు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. Source link

Read More

ఎంఎస్‌పీ విధానం చట్టబద్దత చేయాలిడాక్టర్ స్వామినాధన్ కమీషన్ అమలుచేయాలి : కిసాన్ మోర్చా నాయకులు జల్దీర్‌సింగ్ దలేవాల

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ఎంఎస్‌పీ విధానం చట్టబద్దత చేయాలని, డాక్టర్ స్వామీనాదన్ కమీషన్ అమలు చేయాలని కిసాన్‌మోర్చానాయకులు జల్దీర్‌సింగ్ దలేవాల అన్నారు. శుక్రవారం ఎస్టీయూ భవన్‌లో ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాధం అద్యక్షతన జరిగిన రైతు సదస్సులో వారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కన్యాకుమారి నుండి కాశ్మీరుకు జాగతి యాత్ర చేపట్టినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా రైతుల సమస్యల పరిష్కారం…

Read More

అడవిలో ఆవు, గుహలో దైవ దర్శనం.. భక్తులను కదిలిస్తున్న దేవరకొండ కథ..!Devarakonda Avu Katha Viral Shivaparvatula Appearance Devotees Belief. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 13, 2026 2:37 PM IST దేవరకొండలో మొగిలప్ప కాపరి ఆవు పుట్టకు పాలు ఇస్తుండగా శివపార్వతులు ప్రత్యక్షమయ్యారన్న కథ భక్తుల నమ్మకానికి ప్రతీకగా, నిత్య అన్నదానం కొనసాగుతోంది. + దేవర కొండ చరిత్ర ఎప్పుడైనా విన్నారా లేకుంటే లోకల్ 18 స్క్రీన్ పై  ఓ లుక్ వేయండి. పుట్టకు పాలు ఇస్తున్న ఆవు కథలు మనం సినిమాల్లో, పురాణాల్లో తరచుగా వింటుంటాం. అలాంటి గాథ నిజంగా జరిగినట్టుగా స్థానికులు నమ్మే ఓ ఆధ్యాత్మిక…

Read More

గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం, నందికొండ కాంగ్రెస్ కైవసం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ఉదయం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక్కడ 18 వార్డులు ఉండగా 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. 3 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది….

Read More

Tirumala: శ్రీవారి పాదాల దగ్గర తొలి శుభలేఖ.. కొడుకు పెళ్లి ఆశీర్వాదం కోరిన డిప్యూటీ సీఎం |

Last Updated:Feb 13, 2026 12:39 PM IST Tirumala:తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. + కుమారుడి వివాహానికి ముందు స్వామివారి పాదాల చెంత పెళ్లి పత్రిక బట్టి విక్రమార్క.. Tirumala: తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి…

Read More