Census: రేపటి నుంచి జనగణన ప్రక్రియ స్టార్ట్.. సమాచారం ఇవ్వకపోతే చర్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
జనగణన ప్రక్రియలో భాగంగా మొదటి దశలో గృహాల లెక్కింపు (House Listing) చేపట్టనున్నారు. ఈ దశలో కేవలం జనాభాను లెక్కించడమే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేస్తారు. ఇళ్ల సంఖ్య, వాటి స్థితిగతులు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు మరియు ఆస్తుల వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. దీనికోసం ప్రభుత్వం మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించింది. ఈ ప్రశ్నల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే భవిష్యత్తులో లక్షిత సంక్షేమ పథకాలను ప్రభుత్వం రూపొందిస్తుంది. డిజిటల్…


