ఐర్లాండ్‌లో ‘వైభవ’కు చోటు దక్కునుందా?

నేడే తొలి టీ20…సాయంత్రం 6 నుంచి మ్యాచ్ ప్రారంభంక్రీడలు: ఐపీఎల్‌లో అదరగొట్టాడు… శ్రీలంకతో జరిగిన ఇండియా ఏ ట్రై`సిరీస్‌లో దుమ్మురేపిన యువ చిచ్చర పిడుగు అదే ఊపుతో ఇప్పుడు టీ 20 కోసం ఐర్లాండ్‌లో అడుగు పెట్టాడు. టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న ఈ యువ సంచలన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ…అరంగేట్రం కోసం ఆతృతగా ఉన్నాడు. ఆయన కంటే క్రికెట్ అభిమానులూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పదిహేనేళ్ల కుర్రాడికి తొలి మ్యాచ్ ఆడే అవకాశం…

Read More

భారత్‌లో అమెజాన్ భారీ పెట్టుబడులు – Visalaandhra

ప్రదాని మోదీతో బేటీ అనంతరం సీఈఓ జెస్సీ వెల్లడిన్యూదిల్లీ: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. సీఈఓ ఆండీ జెస్సీ గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో దిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం జెస్సీ మాట్లాడుతూ ఏఐ, క్లౌడ్ సేవలు భారత్‌లో భారీగా విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం రానున్న 5 ఏళ్లలో అదనంగా 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఆరు నెలల క్రితం దేశంలో 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని అమెజాన్…

Read More

ఉచిత వైద్య చికిత్స శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవాలయ ఆవరణమునందు జూన్ 28వ తేదీ ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు 124వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలతోపాటు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. నేటి ఈ…

Read More

ధర్మవరం ఎల్. ప్రఫుల్ల చంద్ర కవికి శ్రీ శ్రీ కళా వేదిక ప్రశంసా పత్రం

విశాలాంధ్ర ధర్మవరం;;రాజమండ్రి లో జూన్ నెలలో నిర్వహించిన , 7 వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభ లలో ఉత్తమ కవిత గాఁధర్మవరం కవి ఎల్. ప్రఫుల్ల చంద్ర రచించి, ఎంపికైన తెలుగు వెలుగు కవిత కు శ్రీ శ్రీ కళావేదిక ప్రశంసా పత్రం లభించింది. ఈ మేరకు శ్రీ శ్రీ కళా వేదిక నిర్వాహకులు సాహితీ రత్న కత్తి మండ ప్రతాప్ గారికి ఎల్. ప్రఫుల్ల చంద్ర తన సాహితీ కృతజ్ఞతలు తెలియజేసారు. Source link

Read More

చేనేత కుల వృత్తుల వారికి అధునాతన పరికరాలను అందించండి

విశాలాంధ్ర ధర్మవరం;; చేనేత కుల వృత్తుల వారికి 3.0 పథకం ద్వారా అధునాతన పరికరాలను పరిముట్రాలను అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన సహకార ఆర్థిక సంస్థ కార్యాలయం (బీసీ కార్పొరేషన్ స్టేట్ ఆఫీస్ )లో జి.ఎం.భీమ శంకర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ విషయమై చేనేత కార్మిక సంఘాల నాయకులు ,ఈ చేనేత రంగంలో పనిచేసే అనుభవజ్ఞులైన కార్మికులు తోను ,రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల ఫెడరేషన్ల…

Read More

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి.. – Visalaandhra

డిపో జేఏసీ కన్వీనర్లు నాగార్జున రెడ్డి, ముత్యాలప్పవిశాలాంధ్ర ధర్మవరం:: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిపో జేఏసీ కన్వీనర్లు నాగార్జున రెడ్డి, ముత్యాలప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం డిపో లో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏపీపీ టీడీ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రభుత్వం ముందించిన ప్రధాన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. విద్యుత్…

Read More

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల మున్సిపల్ సెంట్రల్ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు దాతలు నామాల శ్రీనివాసులు, అరుణ్ కుమార్ చేతుల మీదుగా విద్యాసామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ పాఠశాల హెడ్మాస్టర్ హేమంత్ బాబు ఈ పాఠశాల విద్యార్థుల సంఖ్యను 45 వరకు పెంచడం అభినందనీయ తగ్గ విషయమని తెలిపారు. గతంలో కేవలం 11 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, నేడు సెలవుల్లో తన వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో…

Read More

రోటరీ క్లబ్ నూతన కమిటీ – Visalaandhra

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాంస్కృతిక మండలి లో నూతన రోటరీ క్లబ్ కమిటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇన్స్టిలేషన్ ఆఫీసర్ కేశవరెడ్డి, ఇన్నర్ వీల్ క్లబ్ శ్వేతా రెడ్డి పాల్గొన్నారు. వీరి ఆధ్వర్యంలో నూతన కమిటీ అయిన అధ్యక్షులు బి. జయసింహ, కార్యదర్శి ఎం. చంద్రశేఖర్, కోశాధికారి కె పెద్దారెడ్డి చేత ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి మాట్లాడుతూ ధర్మవరంలో ఇప్పటికే రోటరీ క్లబ్ కు మంచి గుర్తింపు ఉందని, ఆ…

Read More

కుల రాజకీయాలను ప్రోత్సహించడం దురదృష్టకరం.. – Visalaandhra

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; కుల రాజకీయాలను ప్రోత్సహించడం దురదృష్టకరమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి , ఆ పార్టీ నాయకులు కుల రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదు అన్నారు.జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కులాలను కలిపే నాయకుడని, ఆయనను ఒకే కులానికి పరిమితం…

Read More

ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోనే ఎల్ నినోకు చెక్

జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి, రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబూరావు నాయుడువిశాలాంధ్ర,​పార్వతీపురం: ఎల్ నిన్యో ప్రభావం వల్ల ఏర్పడే వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులు ముందస్తు ప్రణాళికలతో అడుగులు వేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబు రావునాయుడులు తెలిపారు. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “ఎల్ నిన్యో నేపథ్యంలో… ఆలోచించి అడుగులు వేయండి” అనే అంశంపై…

Read More