Heat Stroke: తెలుగు రాష్ట్రాలను వణికిస్తూన్న భానుడు.. ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో 55 మంది బలి!

ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోవడం, వడగాల్పులు వీస్తుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 55 మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణలో 34 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆంధ్రప్రదేశ్‌లో 21 మంది మరణించారు. Source link

Read More

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 5 రోజుల్లో 4,32,213 మంది దర్శనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎండల తీవ్రత నుండి ఉపశమనం.. ప్రత్యేక ఏర్పాట్లు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డు కౌంటర్లు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాలలో టీటీడీ ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేసింది. భక్తులు కాళ్లు కాలకుండా, నేల వేడి నుండి రక్షణ కల్పించేందుకు నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయించారు. వీటితో పాటు, బాటగంగమ్మ గుడి సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న క్యూ లైన్లలో…

Read More

Today Top 10 News: ఒక్కరోజులో దేశంలో ఏం జరిగింది? టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు

హరీశ్‌రావు అమెరికా పర్యటనలో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్యూచర్‌సిటీని రద్దు చేసి ఫార్మాసిటీని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే చేస్తోందని ఆరోపించారు. ఫార్మాసిటీ వల్ల లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు కోర్టులో నిలవవని వ్యాఖ్యానించారు. రైతుల భూములు వెనక్కి ఇవ్వాలన్న చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని విమర్శించారు. ——– 2.భగీరథ్‌ను దాచిపెట్టారు బండి భగీరథ్‌పై ఉన్న పోక్సో కేసులో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమ్మక్కై…

Read More

Heavy Rain: ఉదయం ఉక్కపోత.. సాయంత్రం ఊచకోత.. విశాఖలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 22, 2026 8:46 PM IST విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం, రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్, విద్యుత్ నిలిపివేత, వాతావరణ శాఖ మరిన్ని వర్షాల హెచ్చరిక News18 విశాఖపట్నం నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచే మండిపడిన ఎండలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. సాయంత్రానికి వరుణుడు ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చాడు. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో మండిపోయిన నగరం…..

Read More

ఏపీలో రానున్న మూడు రోజులు జాగ్రత్త..! |

Last Updated: May 22, 2026, 21:06 IST ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న 3 రోజులు అతి తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ఏలూరు, కృష్ణా, NTR, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, ప.గో, కోనసీమ, తూ.గో, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్, అల్లూరి, పోలవరం, విశాఖ, పార్వతీపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా…

Read More

తామే తయారు చేసిన ఏఐతో ఉద్యోగాలు కోల్పోయిన మెటా సిబ్బంది

ఫేస్‌ బుక్‌ మాతృసంస్థ మెటా చేపట్టిన ఉద్యోగుల తొలగింపులపై కొత్త చర్చ మొదలైంది.సంస్థలో పనిచేసిన ఉద్యోగులు తయారుచేసిన కృత్రిమ మేధ సాధనాలను తరువాత వారి స్థానాల్లో వినియోగించారని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని ఉద్యోగం కోల్పోయిన ఓ మహిళ భర్త సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో వెల్లడించడం ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీసింది. జూలియన్‌ అనే వ్యక్తి చేసిన పోస్టు ప్రకారం.. కొన్ని నెలల క్రితం మెటా సంస్థలో ప్రత్యేకంగా ఏఐ వీక్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ…

Read More

మండిపోతున్న ఆంధ్రప్రదేశ్.. 15 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..! Andhra Pradesh heat wave | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

వచ్చే బుధవారం వరకు ఎండ తీవ్రత కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా శనివారం 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం కనిపించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావద్దని సూచించింది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మే 23 శనివారం పోలవరం, కాకినాడ, కోనసీమ,…

Read More

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి…

జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురానవిశాలాంధ్ర ధర్మవరం : మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోక్సో, మహిళా కేసుల దర్యాప్తులో ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా తప్పక వ్యవహరించాలని వారు తెలిపారు. ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో నేరాల…

Read More

రాజారెడ్డి జీన్స్.. జగన్ జీన్స్ రెండూ ఒకటే’.. యనమల తీవ్ర విమర్శలు..! YS Jagan Mohan Reddy criticism | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 22, 2026 10:51 PM IST యనమల రామకృష్ణుడు కాకినాడలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాజారెడ్డి జీన్స్ వ్యాఖ్యలు చేస్తూ, ఫ్యాక్షన్, అవినీతి, కుటుంబ రాజకీయాల ఆరోపణలు చేసి ఆర్థిక దుస్థితికి జగన్‌ను కారణమని అన్నారు + News18 యనమల రామకృష్ణుడు మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజారెడ్డి జీన్స్, జగన్ జీన్స్ రెండూ ఒకటే అంటూ ఘాటు వ్యాఖ్యలు…

Read More

విధి నిర్వహణలో మాజీ సైనికుడి మృతి

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా): రాజాం మండలం గెడ్డవలస గ్రామానికి చెందిన మాజీ సైనికుడు వెంకన్న ముదిలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భారత సైన్యంలో 177 మీడియం రెజిమెంట్‌లో సేవలందించిన ఆయన, ప్రస్తుతం విజయవాడలో రైల్వే శాఖలో గ్రూప్-డి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి డ్యూటీ ముగించుకుని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా, మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో ఘనంగా నివాళులు…

Read More