Heat Stroke: తెలుగు రాష్ట్రాలను వణికిస్తూన్న భానుడు.. ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో 55 మంది బలి!
ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోవడం, వడగాల్పులు వీస్తుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 55 మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణలో 34 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆంధ్రప్రదేశ్లో 21 మంది మరణించారు. Source link


