ఉద్యోగులకు అలర్ట్‌.. ఈపీఎఫ్‌ఓ సేవలు 4 రోజులు బంద్‌!

జూన్ 26 నుంచి 29 వరకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సేవలు నిలిపివేతసిస్టమ్ మైగ్రేషన్‌, అప్‌గ్రేడ్ పనుల కోసం నిర్ణయంజూన్ 30 నుంచి సేవలు పునరుద్ధరణకు అవకాశందేశవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగులు వినియోగించే ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఆన్‌లైన్ సేవలు కొన్ని రోజుల పాటు అందుబాటులో ఉండవు. సిస్టమ్ అప్‌గ్రేడ్‌, డేటా మైగ్రేషన్ పనుల కారణంగా సభ్యుల పోర్టల్‌, యజమానుల పోర్టల్‌, ఉమంగ్‌ యాప్‌లోని పలు కీలక సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. జూన్ 26 నుంచి…

Read More

తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

తెలంగాణ విద్యాశాఖ టెన్త్ సప్లిమెంటరీ 2026 ఫలితాలను విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 31,542 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి వెబ్‌సైట్ హోమ్‌పేజీలో కనిపించే SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి. వివరాలు నమోదు చేశాక సబ్మిట్…

Read More

ఉచిత సంతాన సాఫల్య శిబిరం ను సద్వినియోగం చేసుకోండి

స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియావిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి పక్కన గల స్పందన హాస్పిటల్ లో జూన్ 30వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత సంతాన సాఫల్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సంవత్సరం పైగా అయినా కూడా గర్భం దాల్చలేకపోతున్నారా? పిసిఒడి నెలసరి…

Read More

రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళుతోంది: జగన్

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన కీలక హామీలను చంద్రబాబు సర్కార్ పూర్తిగా విస్మరించిందని, వడ్డీ రాయితీ పథకాన్ని నిలిపివేసి మహిళా సంఘాలను నిర్వీర్యం చేస్తోందంటూ ఎక్స్ వేదికగా ఆయన సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఏపీలో పన్ను ఆదాయ వృద్ధి పడిపోయిందని, రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళ్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ…

Read More

పీవోకేలో ఉద్రిక్తత.. నిత్యావసరాల సరఫరాపై ఆంక్షలు

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో కొనసాగుతున్న ప్రజా ఆందోళనలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. నిరసనలను అణచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఆహారం,మందులు,ఇంధనం వంటి నిత్యావసర వస్తువుల సరఫరాలను అడ్డుకుంటోందని స్థానిక సంస్థలు,ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ పరిణామాలతో మరింత సంక్షోభంలోకి నెట్టబడ్డారని వారు చెబుతున్నారు. ఆందోళనకారుల కథనం ప్రకారం..పంజాబ్ ప్రావిన్స్ నుంచి పీవోకేలోకి వెళ్లే ప్రధాన రహదారులపై భద్రతా తనిఖీల పేరుతో సరుకు రవాణా వాహనాలను నిలిపివేస్తున్నారు.దీంతో గోధుమలు,పిండి,కూరగాయలు,వంటనూనె,పెట్రోల్,డీజిల్‌తో పాటు వైద్య అవసరాల…

Read More

రామాలయ నిధుల వివాదంలో కొత్త మలుపు.. లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్

అయోధ్య రామాలయ నిధుల వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ కొనసాగుతోందనే కారణంతో ఆలయానికి సంబంధించిన ఆర్థిక వివరాలను వెల్లడించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిరాకరించింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుంచి జిల్లా పరిపాలనకు చేరిన ఫిర్యాదుపై సమాచారం కోరినా ట్రస్ట్ స్పందించకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయోధ్యకు చెందిన బీజేపీ నాయకుడు డాక్టర్ రజనీష్ సింగ్.. రామాలయ ట్రస్ట్‌కు అందుతున్న విరాళాలు,బ్యాంకు ఖాతాల…

Read More

సూర్యవంశీని స్థిరపడనివ్వాలి

20 ఏళ్లు దాటాక అసలైన పరీక్షయువ సంచలనంపై కపిల్ దేవ్ వ్యాఖ్యక్రీడలు: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యల చేశారు. ఆయన కొన్నేళ్లపాటు ఆటలో స్థిరపడాలన్నారు. అసలైన పరీక్ష కొన్నాళ్ల తర్వాత ప్రారంభమవుతుందని చెప్పారు. వైభవ్ ప్రస్తుతం చాలా చిన్నవాడని, ఆటలో ఇంకా నిలదొక్కుకోవాలన్నారు. ఇప్ప్పుడే సచిన్‌తో వైభవ్‌ను పోల్చడం సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరూ దాదాపు ఒకే వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టడం…

Read More

అమరావతిలో ఏపీఎల్ జోష్ – Visalaandhra

ప్రత్యేక ఆకర్షణగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్యువ క్రికెటర్లకు ఏపీఎల్ గొప్ప వేదికట్రోఫీ, జెర్సీల ఆవిష్కరణతో సందడి చేసిన ప్రారంభోత్సవంప్లేఆఫ్స్ రేసులో జట్ల మధ్య ఉత్కంఠభరిత పోటీ విశాలాంధ్ర – విజయవాడ స్పోర్ట్స్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతమైన మంగళగిరిలో క్రికెట్ సంబరాలు క్రీడాకారులు అభిమానుల్లో జోష్ నింపాయి. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 చివరి దశ మ్యాచ్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన…

Read More

అధిక ఉత్పత్తులే లక్ష్యం – Visalaandhra

మంత్రులు తుమ్మల, ఉత్తమ్కుమార్ రెడ్డివిశాలాంధ్ర-హైదరాబాద్: రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను అందుబాటులోకి తెచ్చి మెరుగైన ఉత్పత్తులు సాధించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయశాఖ అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతు నేస్తం కార్యక్రమమం ద్వారా మంగళవారం దిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆన్‌లైన్ ద్వారా అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అంతర్జాతీయ, దేశీయ మార్కెట్‌లలో అధిక డిమాండ్…

Read More

జిందాల్కు జీ హుజూర్! – Visalaandhra

కార్పొరేట్లకు ఇనుప ఖనిజం దోచిపెడుతున్న సహజ సంపద విశాఖ ఉక్కుకు మొండిచేయి ప్రభుత్వ చర్యలపై ఆందోళన ప్రకృతి వనరుల అప్పగింతపై విమర్శల వెల్లువ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: పబ్లిక్ ప్రైవేట్ పారట్నర్షిప్ (పీపీపీ)తో ప్రభుత్వ వైద్య కళాశాలలను కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం ఒడిగట్టి తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ రంగ సంస్థలు, భూములను, సహజ సంపదను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలను కూ{మి ప్రభుత్వం అనుసరిస్తూ విమర్శలపాలవుతోంది. పరిశ్రమలు వస్తే ఉద్యోగ,…

Read More