అవునండీ…ఆ నగరం కుంగిపోతోంది

మెక్సికో: పట్టణీకరణతో జనాభా పెరుగుదల, ఇతరత్రా సమస్యలే కాదు…భౌగోళిక సమస్యలూ తలెత్తుతున్నాయి. పర్యావరణాన్ని లెక్క చేయకుండా విస్తరిస్తోన్న నగరాలు పెద్ద సమస్యలే తెచ్చిపెడుతున్నాయి. సరైన ప్రణాళిక లేని నగర విస్తరణ వల్ల కలిగే విపరిణామాలకు ‘మెక్సికో’ నగరం నిదర్శనగా నిలిచింది. మెక్సికో రాజధాని అయిన మెక్సికో సిటీ అసాధారణ స్థాయిలో కుంగుతోంది. రోదసి నుంచి కూడా ఈ పరిణామ తీవ్రత కనిపించింది. భూకక్ష్యలో పరిభ్రమిస్తోన్న భారత్, అమెరికా సంయుక్త ఉపగ్రహం ‘నైసార’ దీన్ని పసిగట్టింది. ఈ నగరం…

Read More

పెద్దపులి మైండ్ గేమ్.. అధికారులను మోసం చేస్తూ తిరుగుతున్న టైగర్.. ఏపీలో టెన్షన్..!

ఆంధ్రప్రదేశ్ కాకినాడ పరిసరాల్లో పెద్దపులి 18 రోజులుగా గేదెలపై దాడులతో సంచారం, అధికారులు 150 మంది బృందాలు, హనుమాన్ బృందాలతో పట్టుకునే యత్నాలు. Source link

Read More

Heavy Rain: ఉదయం ఉక్కపోత.. సాయంత్రం ఊచకోత.. విశాఖలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 22, 2026 8:46 PM IST విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం, రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్, విద్యుత్ నిలిపివేత, వాతావరణ శాఖ మరిన్ని వర్షాల హెచ్చరిక News18 విశాఖపట్నం నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచే మండిపడిన ఎండలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. సాయంత్రానికి వరుణుడు ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చాడు. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో మండిపోయిన నగరం…..

Read More

అలలపై ఆగిన జీవితం.. వేట నిషేధంతో తీరానికి పరిమితమైన పడవలు..! Visakhapatnam fishing ban. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 16, 2026 4:31 PM IST విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్ర వేట నిషేధం, 700కి పైగా బోట్లు తీరానికే, మత్స్యకారులకు 20 వేల సాయం, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు + రెండు నెలలపాటు చేపల వేట నిషేధం..! హార్బర్ లో చేపలు ఉండవు..!  కారణం ఇదే ఎప్పుడూ జనాలతో కిక్కిరిసిపోయే.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఒక్కసారిగా తగ్గిపోయింది. సముద్రపు అలలపై సాగే జీవన…

Read More

బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజు తెరపడింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా, ఆమె రాజకీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి… ఈరోజు అదే బెంగాల్ గడ్డపై ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమత దగ్గరే రాజకీయ ఓనమాలు నేర్చుకుని, చివరకు ఆమెనే ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఒక పక్కా పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సువేందు అధికారి ప్రస్థానం నిజంగానే…

Read More

Mobile Phones Recovery: రూ.9 కోట్లు 55 లక్షల 40 వేలు విలువైన 4607 సెల్ ఫోన్లను రికవరీ.. మన పోలీసులు వాటిని ఏం చేశారో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 23, 2026 10:58 AM IST Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. + Mobile Phones Recovery Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి…

Read More

Rain Alert: మరో 5 రోజులపాటు ఉరుములతో కూడిన వర్షాలు.. ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్త..!  | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 5:34 PM IST Rain Alert: ఏపీలో రానున్న 5 రోజులు పాటు తేలికపాటి నుండి  ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ తెలిపారు. + weather alert Rain Alert: ఏపీలో రానున్న 5 రోజులు పాటు తేలికపాటి నుండి  ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ తెలిపారు….

Read More

చెత్తతో చరిత్ర సృష్టించండి..! “వేస్ట్ టు వండర్” పోటీలకు భారీ బహుమతులు..! GVMC Waste to Wonder Championship. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 11:03 PM IST జీవీఎంసీ Waste to Wonder Championship ద్వారా స్క్రాప్‌తో శిల్పాలు సృష్టించి Brand Vizag Green Vizag లక్ష్యాలతో విశాఖ నగర సౌందర్యం పెంచే వినూత్న పోటీలు. జీవీఎంసీ “వేస్ట్ టు వండర్” ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం.. జీవీఎంసీ అన్ని జోన్లల విశాఖ నగరాన్ని సృజనాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణలో ముందంజలో నిలిపే లక్ష్యంతో జీవీఎంసీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేస్ట్ టు వండర్…

Read More

ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ పీఎంజేజేబీవై

-మృతుని కుటుంబానికి రూ. 2 లక్షల బీమా పరిహారం అందజేత విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) l ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ లభిస్తుందని హంపాపురం కెనరా బ్యాంక్ మేనేజర్ రాజ్ కిరణ్ అన్నారు. గత జనవరి నెలలో గుండెపోటుతో అకాల మరణం చెందిన మరూరు గ్రామానికి చెందిన కోనయ్య, ఈ పథకంలో సభ్యునిగా చేరి ఉండటంతో ఆయన భార్య రాములమ్మకు రూ. 2 లక్షల బీమా…

Read More

తెలంగాణ ఇక్కడి భూమిపుత్రుల జాగీర్‌: కేటీఆర్‌

పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌తెలంగాణ ఇక్కడున్న నాలుగు కోట్ల మంది భూమి పుత్రుల జాగీరని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. అయితే, ఇక్కడికి ఎవరైనా రావొచ్చని స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలంగాణకు వస్తే అడ్డుకుంటామని ఎవరూ చెప్పలేదని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్‌లో సభ పెడతానంటే ఎలా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ మీ అయ్య జాగీరా?్ణ్ణ అంటూ మంగళవారం పవన్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేటీఆర్‌…

Read More