GK: వాటర్ బాటిళ్లపై జిగ్‌జాగ్ లైన్లు డిజైన్ కోసం కాదు.. ఎందుకో ఉంటాయో చాలా మందికి తెలియదు..!

Why Do Water Bottles Have Lines: మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లపై ఉన్న జిగ్‌జాగ్ లైన్లను చూసి ఉంటారు. అవి కేవలం డిజైన్ కోసమే అని మీరు అనుకోవచ్చు. సీసాలపై ఉన్న ఈ లైన్స్ వెనుకాల పెద్ద కారణం ఉంది. Source link

Read More

Tirumala Temple Reopens After Lunar Eclipse | గ్రహణం తర్వాత తెరుచుకున్న శ్రీవారి ఆలయ తలుపులు

చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన తిరుమల వెంకటేశ్వర ఆలయం తలుపులను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా తిరిగి తెరిచారు. మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 6:47 గంటల వరకు గ్రహణం కొనసాగడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రాత్రి 7:30 గంటలకు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి 8 గంటల నుండి శ్రీ‌వారి దర్శనం ప్రారంభమైంది. Source link

Read More

ఐక్యతతోనే సామ్రాజ్యవాద ఓటమి – Visalaandhra

ఇస్కఫ్ జాతీయ మహాసభలో వక్తలు (విశాలాంధ్ర ప్రత్యేక ప్రతినిధి)ప్రజల ఐక్యతతోనే సామ్రాజ్యవాదాన్ని, మతతత్త్వాన్ని ఓడించగలమని ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షుడు పల్లబ్ సేన్ గుప్తా అన్నారు. శాంతి, స్నేహం, సాంస్కృతిక ఐక్యతకు అంకితమైన 85 ఏళ్ల చరిత్ర గల భారత సాంస్కృతిక స్నేహ సహకార సంఘం (ఇస్కఫ్) 24 వ జాతీయ మహాసభలు గురువారం చెన్నై నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, శాంతి ఉద్యమ నాయకులు, సాంస్కృతిక కార్యకర్తలు పెద్ద…

Read More

డబ్బు కంటే గౌరవమే ముఖ్యం

ఇక నుంచి తమ బిడ్డ కాదు… దేశానికి బిడ్డ: వైభవ్ తండ్రి సంజీవ్పట్నా: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడి అత్యధిక పరుగులు చేసి రికార్డులు సృష్టించాడు. ఈ యువ హిట్టర్ సూర్యవంశీ టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. దేశం తరఫున ఆడాలన్న యువ క్రికెటర్, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ కల నెరవేరింది. భారత సీనియర్ టీ20 జట్టు…

Read More

దేశంలో నకిలీ బాబాలు పెరుగుతున్నారు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్న గోవిందానంద సరస్వతి..! |

Last Updated:Mar 13, 2026 8:11 PM IST తిరుమలలో Govindananda Saraswati నకిలీ బాబాలు, పీఠాధిపతులపై ఆందోళన వ్యక్తం చేశారు. Kishkindha లో హనుమంతుడి ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించారు. Sharada Peeth పునరుద్ధరణపై కీలక సమాచారం వెల్లడించారు. + దేశంలో నకిలీ బాబాలు, పీఠాధిపతులు పెరుగుతున్నారని ఆందోళన..జ్యోతిర్మఠ పీఠాధిపతి తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు జ్యోతిర్మఠ పీఠాధిపతి గోవిందానంద సరస్వతి (Govindananda Saraswati). శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన దేశంలో…

Read More

యువతకు గుడ్ న్యూస్.. ఏపీలో ప్రపంచ స్థాయి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ పార్క్.. ఎక్కడంటే..? NSIHPAP Ltd shipbuilding project worth Rs 29662 crore in Nellore. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 06, 2026 3:44 PM IST నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో 2,000 ఎకరాల్లో రూ.29,662 కోట్లతో NSIHP-AP Ltd. షిప్ బిల్డింగ్ & హెవీ ఇండస్ట్రీస్ పార్క్. 50:50 భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. News18 ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర సముద్ర రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో ప్రపంచ స్థాయి నౌకా…

Read More

Shocking Facts About Mangoes | సీజన్ వచ్చేసింది.. మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త! | #local18V

వేసకాలం వచ్చిందంటే మామిడి పళ్ళుకి మంచి డిమాండ్ ఉంటుంది. వేసవికాలంలో అద్భుతమైన రుచి కలిగిన పండు మామిడి పండు. వేసవికాలంలో తింటే ఎంతో ఆరోగ్య కరం. ఫలరాజంగా పిలువబడే మామిడి కోసం చిన్నపెద్ద అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ తీపి పండు ఇప్పుడు మీ ఆరోగ్యానికి చేదు వార్తగా మారే ప్రమాదం ఉంది. మార్కెట్లో దొరికే మామిడి పళ్ల వెనుక ఎంతో అనారోగ్యం పొంగి ఉంది. మామిడి పళ్ళు ప్రస్తుతం మార్కెట్లో క్రిమిసంహారక మందులు కొట్టి…

Read More

Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వానలు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 11:10 AM IST విశాఖ వాతావరణ కేంద్రం ప్రకారం రాయలసీమలో అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరిక. ఏపీ వాతావరణం లో ఒకసారిగా మార్పు.. తెలంగాణలో కూడా స్వల్ప మార్పులు.. కొద్దిపాటి వర తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అది మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికలు కేంద్రం విశాఖ…

Read More

వెంకటగిరిలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం

ఒక వ్యక్తి కాలు కోల్పోయిన ఘటనవిశాలాంధ్ర వెంకటగిరి పట్టణంలోని ఒక ఆర్ఎంపీ (గ్రామీణ) వైద్యుడి నిర్లక్ష్య వైద్యం కారణంగా ఒక వ్యక్తి తన కాలును కోల్పోయినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. చిన్నపాటి గాయాలకు రక్తస్రావం ఆపేందుకు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే అందించాల్సిన గ్రామీణ వైద్యులు, తమ పరిధిని దాటి సర్జరీలకు పాల్పడుతున్నారని స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటగిరికి చెందిన ఒక వ్యక్తికి జరిగిన ప్రమాదకర గాయానికి సరైన వైద్య చికిత్స అందించకుండా, ఫస్ట్ ఎయిడ్…

Read More

రంగుల హోలీతో కళకళలాడిన విశాఖ బీచ్.. కేరింతలతో కిక్కిరిసిన సాగర్ తీరం..! Holi celebrations in Visakha with grandeur Beach Road filled with colors. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 03, 2026 8:56 PM IST విశాఖపట్నంలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పోర్ట్ స్టేడియం, బీచ్ రోడ్, ఆక్సిజన్ టవర్స్ ప్రాంతాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. రంగులతో సరదాగా ఎంజాయ్ చేసిన తర్వాత సముద్రంలో స్నానాలు చేశారు. + విశాఖ సాగర్ తీరంలో రంగురంగుల హోలీ సెలబ్రేషన్స్ కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ హోలీ. చలికాలానికి వీడ్కోలు పలుకుతూ వసంత ఋతువుకు స్వాగతం పలికే…

Read More