ప్రజా దర్బార్ లో రోడ్లు, స్మశాన వాటికలు, నీటి సమస్యలపై విజ్ఞప్తులు

విశాలాంధ్ర -ధర్మవరం : గ్రామాల్లో సమస్యలపై టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన విద్యార్థులను వారి స్వీకరించారు. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాలు, ధర్మవరం పట్టణానికి చెందిన ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు తెలియజేశారు. ఇందులో ప్రధానంగా ధర్మవరం మండలం మల్కాపురం గ్రామంలో నీటి సమస్యపై గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా…

Read More

బయట అడుగు పెట్టాలంటే భయం.. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు..! anantapuram heatwave temperatures soar to 44 degrees. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 10, 2026 7:30 PM IST అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలకు చేరి జనజీవనం దెబ్బతింది, డీహైడ్రేషన్ సన్‌స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిక ఎండలు బాబోయ్ ఎండలు ఎండలు… ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటితే చాలు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు తన తాపాన్ని చూపించడం ప్రారంభించడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు….

Read More

చిత్తూరు కలెక్టరుకు హైకోర్టు నోటీసులు – Visalaandhra

దివ్యజ్ఞాన సమాజం వ్యవహారం (విశాలాంధ్ర-చిత్తూరు) : చిత్తూరు దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ) ఆస్తుల వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ ఆస్తుల పరిరక్షణలో జరుగుతున్న అక్రమాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం… చిత్తూరు జిల్లా కలెక్టరుకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి కలెక్టరుకు రెండు వారాల గడువు విధించింది.హైకోర్టులో బలమైన వాదనలుబీసీ నేత బుల్లెట్…

Read More

AP Cabinet: విశాఖలో AI ప్రాజెక్టులు, సత్యసాయిలో సెమీకండక్టర్ హబ్.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 10, 2026 7:14 PM IST AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీలో రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా…

Read More

కదం తొక్కిన ఎర్రసైన్యం

.. అట్టహాసంగా ప్రారంభమైన సిపిఐ, బీకేఎంయూ పాదయాత్ర​ .. అడుగడుగునా నీరాజనాలుమహిళల హారతులు, ఆకట్టుకున్న. కళాకారుల నృత్యాలు​ ఉపాధి హామీని కాపాడాలి.. వి.బి.జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి: నేతల డిమాండ్ ​ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, గ్రామీణ పేదల కష్టార్జితానికి భరోసానిచ్చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, వి.బి.జి రాంజీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని…

Read More

వేసవిలో హైదరాబాద్, విశాఖపట్నం మధ్య స్పెషల్ ట్రైన్స్… టైమింగ్స్ ఇవే | Special Summer Trains Between Hyderabad and Visakhapatnam Complete Timetable |

తాంబరం, న్యూ టిన్సుకియా రూట్‌లో నడిచే ఈ రైళ్లు దారిలో చెన్నై ఎగ్మోర్, సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్, దంకుని, బర్ద్ధమాన్, రాంపూర్‌హాట్, మాల్దా టౌన్, బర్సోయి, కిషన్ గంజ్, న్యూ జల్పైగురి, న్యూ బొంగైగావ్, రంగియా, గౌహతి, చపర్ముఖ్, లుమ్డింగ్, డిఫు, దిమాపూర్, ఫుర్కటింగ్, మరియాని రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లల్లో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు…

Read More

రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది..

శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి-పిఆర్టి సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు ఉదయం పాలు, రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా పెనుకొండ లోని వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి…

Read More

Success Story: ఇంటి గార్డెనింగ్‌తో అవార్డులు సాధించిన గృహిణి.. ఈమె అందరికి రోల్ మోడలే | లైఫ్ స్టైల్

Last Updated:Apr 10, 2026 4:13 PM IST Success Story: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్. హిమబిందు గార్డెనింగ్‌ను హాబీగా ప్రారంభించి, ఈరోజు అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయక మహిళగా నిలిచారు. + సేంద్రీయ సాగుతో కుటుంబ ఆరోగ్యం – మహిళ స్ఫూర్తిదాయక ప్రయాణం Success Story: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్. హిమబిందు గార్డెనింగ్‌ను హాబీగా ప్రారంభించి, ఈరోజు అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయక మహిళగా నిలిచారు. సుమారు 6.5 సంవత్సరాల…

Read More

మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై రేప్ కేసులో ఊహించని ట్విస్ట్!

పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచారం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని బాధితురాలు తొలుత ఫిర్యాదు చేయగా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. నిందితుడు ఆమెకు స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన ప్రియుడేనని తేలింది. వివరాల్లోకి వెళితే.. మాచర్లలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న మహిళ, ఈ నెల 2న తనపై అత్యాచారం జరిగిందని పోలీసులను ఆశ్రయించింది. నీళ్లు తాగే నెపంతో ఇంట్లోకి వచ్చిన…

Read More

Mosquito Repellent Plant: ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచండి.. దోమలు దరిదాపుల్లోకి కూడా రావంతే |

Last Updated:Apr 10, 2026 3:56 PM IST Mosquito Repellent Plant: వేసవి ప్రారంభం కాగానే ప్రజలు మండే ఎండ, వేడితో ఇబ్బంది పడతారు. ఈ కాలంలో దోమల బెడద కూడా పెరుగుతుంది. పగటిపూట మండే ఎండ, వేడి గాలులు చికాకు కలిగిస్తే సాయంత్రం వేళ దోమల బాధ మరింత ఎక్కువవుతుంది. అది పల్లెటూరైనా పట్టణ ప్రాంతమైనా ప్రతిచోటా ప్రజలు దోమలతో చాలా ఇబ్బంది పడతారు. Source link

Read More