13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం…

మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచేందుకు వీలుగా ఒక ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో మంత్రుల బృందం, ఉన్నతాధికారులు, మెటా, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రి…

Read More

Free Electricity: ఏపీలో నేతన్నలకు ఉచిత విద్యుత్.. దరఖాస్తుల స్వీకరణ.. ఇలా చెయ్యండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 10, 2026 9:26 AM IST Free Electricity: నేతన్నల కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తోంది. ఉచిత విద్యుత్ వాటిలో ఒకటి. ఐతే.. దీన్ని పొందాలంటే దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి.. ఇప్పుడు నేతన్నలు ఎంత బిజీగా ఉన్నా.. ఈ పని పూర్తి చేసుకోవాలి. ఏం చెయ్యాలో చూద్దాం. దరఖాస్తు చేసుకొని, ఉచితంగా పొందండి ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెట్టినప్పుడు.. కొన్ని కండీషన్స్ కూడా పెడతాయి. ఆ అర్హతలు ఉన్నవారికే వాటిని ఇస్తూ…

Read More

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… పలు అంశాలపై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 60 అంశాల ఎజెండాపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉన్నత విద్యలో సంస్కరణలు వంటి ముఖ్యమైన అంశాలపై కేబినెట్ దృష్టి సారించింది. సమావేశంలో ప్రధానంగా, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేసినందుకు…

Read More

Dadisetti Raja Criticizes Amaravati Capital Plans| అమరావతి రాజధాని అవ్వదు?

దాడిశెట్టి రాజా అమరావతి రాజధాని నిర్మాణాన్ని విమర్శిస్తూ, ఖర్చులు వృథా అవుతున్నాయని, ప్రజలకు అందుబాటులో ఉన్న నగరాన్ని రాజధానిగా చేయాలని వ్యాఖ్యానించారు. Source link

Read More

ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్.ఎం.ఎం.ఎస్ కు ఎంపిక .. హెడ్మాస్టర్ రామకృష్ణ

విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని భుత్వ ఉన్నత పాఠశాల ధర్మవరంలో 8వ తరగతి చదువుతున్న భాస్కర్ నాయక్ నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ పోటీ పరీక్షల్లో ఎన్నికై తన తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు అని ప్రధానోపాధ్యాయులు రామక్రిష్టప్ప తెలిపారు. విద్యార్థి ఉపాధ్యాయుల యొక్క ప్రయత్నాన్ని అభినందిస్తూ నాలుగు సంవత్సరాల పాటు 12 వేల రూపాయలు వంతున స్కాలర్షిప్ రావడం విద్యార్థికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరువలేమని తల్లిదండ్రులు తెలియజేశారు.2025-26 విద్యా సంవత్సరానికి ఎన్సిసి యూనిట్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్…

Read More

Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై తీపి కబురు చెప్పిన సీఎం.. అలా చేసిన వారికి రూ. 2,400లు..

Free Gas Cylinder: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ‘దీపం’ (Deepam) పథకం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు ఒక తీపి కబురు చెప్పారు. Source link

Read More

నగరంలో ఐబాకో నూతన బ్రాంచ్ ప్రారంభం

విశాలాంధ్ర – విజయవాడ (లబ్బీపేట) : నగరంలోని సీతారాంపురం కేపీ టవర్స్ లో ఐబాకో నూతన బ్రాంచ్ ను కెపి టవర్స్ ఏ బ్లాక్ అసోసియేషన్ సెక్రటరీ వి. రమేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో ఐబాకో ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐబాకో కంపెనీ టీమ్ మెంబర్స్ శరత్, రమణ, కేపీ టవర్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్ సిహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Source link

Read More

జనసేన నాయకుపై లైంగిక వేధింపుల కేసు నమోదు; మహిళ ఆరోపణలతో వీడియో విడుదల.

పశ్చిమగోదావరి జిల్లా: వీరవాసరం జడ్పీటీసీ జయప్రకాష్ నాయుడుపై అత్యాచారం కేసు నమోదైంది. ఒక మహిళ ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బాధితురాలు గత సంవత్సరం జయప్రకాష్ నాయుడితో సహజీవనం చేసిందని, ఆయన తనను మోసం చేశాడని ఆరోపించింది. ఆమె తన అనుభవాలను, ఇబ్బందులను సోషల్ మీడియాలో వీడియో రూపంలో పంచుకుంది. అంతేకాకుండా, జయప్రకాష్ నాయుడు తనపై దాడి చేయించాడని కొన్ని ఫోటోలు, వీడియోలు విడుదల చేసింది….

Read More

Heat Wave: హీట్‌వేవ్ , థండర్ స్టార్మ్.. బయటకు వెళ్లాలంటే జాగ్రత్త.. ఏపీలో 3 రోజులు బిగ్ అలర్ట్..!

రాష్ట్రంలో ఒకవైపు తీవ్ర ఎండలు వడగాలులు, మరోవైపు పిడుగులతో అకాల వర్షాలు, విశాఖ వాతావరణ శాఖ మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిక Source link

Read More

ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..

కరెస్పాండెంట్ నిర్మలాదేవివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని కరెస్పాండెంట్ నిర్మలాదేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ తరగతి నుండి ప్రైమరీ తరగతుల వరకు నిర్వహించామని తెలిపారు. తదుపరి ఫ్రీ ప్రైమరీ తరగతులలో ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసిన ప్రసంగాలు, ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శెట్టిపి సూర్య…

Read More