హోర్మూజ్‌లో టోల్ వసూల్ చేస్తాం

జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదు: ట్రంప్వాషింగ్టన్: హోర్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేయడంపై అమెరికా అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60రోజుల్లో ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరకపోతే జలసంధి మార్గంలో టోల్ విధిస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాలకు అమెరికా అందించిన రక్షణ సేవలకుగానూ ఆ డబ్బును తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం 60రోజుల పాటు టోల్-రహిత ప్రయాణం ఉండాలన్నారు. మరోవైపు హోర్మూజ్ ప్రస్తుతం ఇరాన్ నియంత్రణలో లేదని, రవాణా నిరంతరాయంగా కొనసాగుతోందని…

Read More

బైజూస్ రవీంద్రన్‌కు జైలు శిక్ష – Visalaandhra

న్యూదిల్లీ: అప్పుల లావాదేవీల్లో ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కరణ కేసులో సింగపూర్ న్యాయస్థానం ఈ శిక్ష విధించిందని సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కోర్టు ఇచ్చిన పలు ఉత్తర్వులను ఆయన ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు 70,500 డాలర్ల జరిమానాను కూడా విధించింది. బీయార్ ఇన్వెస్ట్‌కో కంపెనీలో రవీంద్రన్ చట్టపరమైన యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలను సమర్పించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది….

Read More

నీటి వృథా అరికట్టి భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలి..

– ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్.. విశాలాంధ్ర – నార్పల:- స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ పంచాయతీలలో స్వచ్ఛతపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్ మాట్లాడుతూ నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాల పెంపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నీటి అనవసర…

Read More

చలో మామిళ్లపల్లి కార్యక్రమంలో ధూళిపాళ్లపై అంబటి ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని మామిళ్లపల్లి ఘటన ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. మొక్కజొన్న రైతులపై దాడులు జరిగాయని, అక్రమ కేసులు పెట్టారంటూ వైసీపీ చేపట్టిన చలో మామిళ్లపల్లి కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు… ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై విరుచుకుపడ్డారు. రైతుల ఇళ్లు, గోడౌన్లపై దాడులు చేయించడం ఏంటని అంబటి ప్రశ్నించారు. ప్రశ్నించే వారిపైనే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఁవచ్చే ఎన్నికల్లో ధూళిపాళ్ల నరేంద్ర ఓడిపోవడం ఖాయం, ఇది రాసుకోండిఁ…

Read More

GST SCAM: విశాఖలో భారీ జీఎస్టీ స్కాం.. నకిలీ ఇన్వాయిస్‌లు చూపించి అన్ని కోట్లు కొట్టేశాడా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 7:50 AM IST GST SCAM: విశాఖపట్టణంలో భారీ జీఎస్టీ స్కాం బయటపడింది. సీజీఎస్టీ అధికారులు పక్కా సమాచారంతో తనిఖీలు చేయడంతో విశాఖలో ఓ వ్యక్తి దొరికిపోయాడు. అతడు చేసిన మోసానికి అధికారులు అవాక్కు అయిపోయారు. GST SCAM: విశాఖపట్టణంలో భారీ జీఎస్టీ స్కాం బయటపడింది. సీజీఎస్టీ అధికారులు పక్కా సమాచారంతో తనిఖీలు చేయడంతో విశాఖలో ఓ వ్యక్తి దొరికిపోయాడు. అతడు చేసిన మోసానికి అధికారులు అవాక్కు అయిపోయారు. GST Scam…

Read More

Tirupati Crime News: కుటుంబాన్ని ఖతం చేసిన తండ్రి.. పిల్లలతో కలిసి ఆత్మహత్య.. అసలు ఏం జరిగింది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 22, 2026 10:51 PM IST Tirupati Crime News: తిరుపతి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ యజమాని భార్య, తల్లిని హత్య చేసి, అనంతరం పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. News18 తిరుపతి జిల్లాలో బుధవారం నాడు అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని వెంకటకృష్ణపాలెం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద…

Read More

Heavy Rain: ఉదయం ఉక్కపోత.. సాయంత్రం ఊచకోత.. విశాఖలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 22, 2026 8:46 PM IST విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం, రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్, విద్యుత్ నిలిపివేత, వాతావరణ శాఖ మరిన్ని వర్షాల హెచ్చరిక News18 విశాఖపట్నం నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచే మండిపడిన ఎండలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. సాయంత్రానికి వరుణుడు ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చాడు. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో మండిపోయిన నగరం…..

Read More

Sinlaku super typhoon: దడపుట్టిస్తున్న సిన్లాకు తీవ్ర తుపాను.. వాతావరణంలో పెను మార్పులు.. కొంప ముంచుతోంది! |

ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో తీవ్ర ఎండ వాతావరణమే ఉంటుంది. ఐతే ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొద్ది సేపు పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. అది గంటకు 30 కిలోమీటర్లకు పైగా వేగంతో తిరుగుతోంది. దాని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతంలో ఇవాళ అత్యంత వేగవంతమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. వాటి వేగం గంటకు 45 కిలోమీటర్లుగా ఉంది. అందువల్ల ఉత్తరాంద్ర ప్రజలు ఇవాళ జాగ్రత్తగా…

Read More

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విజయదుందుభి మోగించిన ఆదిత్య పాఠశాల

విశాలాంధ్ర ధర్మవరం:;పట్టణంలోని ఆదిత్య స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి పాఠశాల ప్రతిష్టను పెంచుతూ విజయదుందుభి మోగించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ పి. జనార్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను హృదయపూర్వకంగా అభినందించారు. ముఖ్యంగా స్కూల్ టాపర్స్ గా ఎస్. ముస్ఫీరా అంజుమ్ – 587 మార్కులు, కె. అక్షయ శ్రీ – 586 మార్కులు ఎస్. తేజ శ్రీ – 585 మార్కులు,ఎం….

Read More

మృతుని కుటుంబానికి ఆర్థిక సహయం అందజేత

విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని గవిగట్టు గ్రామానికి చెందిన హరిజన ఉశేని ఇటీవల అనారోగ్యంతో భాధపడుతూ సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గవిగట్టు మునిస్వామి, ఈరన్న మంగళవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం భమట్టి ఖర్చులకు గాను 30వేల రూపాయలు టిడిపి నాయకులు మునిస్వామి, గ్రామ విఆర్వో నర్సింహులు చేతులు మీదుగా మృతుని కుటుంబసభ్యులకు అందజేశారు. తమ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినందుకు…

Read More