Top 10 News: నేటి టాప్ పది వార్తలు.. కేవలం రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

Last Updated:May 23, 2026 10:58 PM IST తెలంగాణ కేబినెట్ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఆమోదం, గోదావరి పుష్కరాలకు నిధులు, వడదెబ్బ మృతులకు పరిహారం, చైనా బొగ్గు గని పేలుడు, ఇవాంకా ట్రంప్ హత్య కుట్ర బయటపడింది. News18 1. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఆమోదం తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల పనుల…

Read More

Tirupati: తిరుపతిలో షాకింగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ హత్యకు సుపారీ ఇచ్చిందెవరో తెలుసా..? Tirupati lawyer murder conspiracy. |

Last Updated:May 23, 2026 9:16 PM IST తిరుపతిలో న్యాయవాది గుణశేఖర్ కానిస్టేబుల్ హత్యకు కుట్ర ఆరోపణలు, ముగ్గురు యువకుల స్టేట్‌మెంట్‌లతో కేసు నమోదు, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు + News18 తిరుపతిలో సంచలనం రేపుతున్న ఓ కేసు ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. న్యాయవాదిగా వ్యవహరిస్తున్న వ్యక్తే ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను హత్య చేయించాలని ముద్దాయిలను ప్రేరేపించాడన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఓ…

Read More

Annavaram: క్యూలకు గుడ్‌బై.. అన్నవరం భక్తులకు కీలక ప్రకటన.. ఇకపై కొండపై క్యాష్ బంద్..! Annavaram temple digital payments. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 23, 2026 8:31 PM IST అన్నవరం దేవస్థానం రత్నగిరి కొండపై అన్ని సేవలు, దర్శనాలు, ప్రసాద టికెట్లకు నగదు నిలిపి పూర్తిగా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరించనున్నట్లు ఈవో చక్రధర్ రావు తెలిపారు + News18 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి శుభకార్యం జరిగినా ముందుగా గుర్తొచ్చేది అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారే. కుటుంబ శాంతి, ఐశ్వర్యం కోసం స్వామివారి వ్రతాన్ని ఆచరించేందుకు ప్రతి రోజు వేలాది మంది భక్తులు రత్నగిరి కొండను…

Read More

ఆరు అడుగుల గంగమ్మ శిరస్సు.. పలమనేరు జాతరలో భక్తులకు గూస్‌బంప్స్ ఖాయం..! Gangamma Jathara. |

Last Updated:May 23, 2026 7:00 PM IST చిత్తూరు జిల్లా పలమనేరు గంటావూరు బీసీ కాలనీలోని శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో 35 కేజీల, ఆరు అడుగుల పంచలోహ శిరస్సు ప్రతిష్ఠ, జాతరకు భారీగా భక్తుల రద్దీ + News18 అమ్మవారి జాతరలు అంటేనే ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాల కలయిక. కానీ చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఓ గంగమ్మ జాతర మాత్రం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా అదే చర్చ…..

Read More

CM Chandrababu on people health | ప్రతీ ఇంటికి ఓ ఫ్యామిలీ డాక్టర్.. సీఎం సంచలనం

చిత్తూరు జిల్లా యాదమర్రిలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో సీఎం మాట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఒక ఏఐ డాక్టర్ ఉంటారని తెలిపారు. సంజీవని పథకం విస్తరణలో భాగంగా చిత్తూరు జిల్లా కండ్రిక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డబ్బు, హోదా, కార్లు ఎన్ని ఉన్నా.. అన్నింటికీ మించింది ఆరోగ్యమేనని గుర్తు చేశారు. సంజీవని పథకం కింద ఇంటి నుంచే 74 రకాల వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశముందన్నారు. Source link

Read More

ఐక్య ఉద్యమాలతో ఫాసిస్ట్ శక్తుల కట్టడి

కమ్యూనిజం లేని భారత్ లేదు అభ్యుదయ రచనలతో ప్రజల్లో చైతన్యం మూఢత్వం లేని సమాజం అరసం లక్ష్యంఅరసం మహాసభల్లో వక్తలు తిరుపతి : ప్రగతిశీల శక్తులు, వామపక్ష వాదులు తమ ఎజెండాలను పక్కనపెట్టి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తేనే దేశంలో ఫాసిస్ట్ శక్తులను కట్టడి చేయవచ్చునని ప్రజాస్వామ్య రచయితల వేదిక జాతీయ సమన్వయకర్త ఆచార్య కాత్యాయని విద్మహే పేర్కొన్నారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర 23వ మహాసభలు తిరుపతిలో శనివారం ప్రారంభమయ్యాయి. స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి…

Read More

cm chandrababu on ap law and order | మహిళలపై నేరాలకు పాల్పడితే అది చివరిరోజు..

మహిళలపై నేరాలకు పాల్పడే వ్యక్తులకు అదే వారి జీవితంలో చివరి రోజవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, దోషులను ఉపేక్షించే ప్రసక్తే లేదని పాలకులు హెచ్చరిస్తున్నారు. Source link

Read More

Tirumala: గూగుల్ మ్యాప్స్‌లో కూడా దొరకని వైకుంఠ గుహ.. తిరుమల కొండల్లోని అతిపెద్ద రహస్యం..!

తిరుమల శేషాచలం అడవుల్లో ఉన్న రహస్య వైకుంఠ గుహ స్థానం గూగుల్ మ్యాప్స్‌కూ అందదు, ప్రమాదకర ప్రాంతం కావడంతో TTD ప్రవేశాన్ని నిషేధించింది, భక్తులు దీన్ని దివ్య మర్మంగా భావిస్తున్నారు Source link

Read More

CM Chandrababu Shocking Comments | సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం..

చిత్తూరు జిల్లా యాదమర్రిలో నిర్వహించిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. “సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం.. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో హింసాత్మక రాజకీయాలకు చోటు లేదని స్పష్టం చేశారు. Source link

Read More

CM Chandrababu: సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 23, 2026 1:55 PM IST సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ అందించారు. తాజాగా కీలక ప్రకటన చేశారు. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. CM Chandrababu: సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక చారిత్రాత్మక విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఇంటి వద్దకే అత్యాధునిక వైద్య సేవలు…

Read More