AP Tourism: పర్యాటకులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వైజాగ్ వెళ్తున్నారా.. అయితే ఇకపై రాపిడో డ్రైవరే మీ టూరిస్ట్ గైడ్! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 24, 2026 9:34 AM IST AP Tourism: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీటీడీసీ, రాపిడో కలిసి విశాఖలో డ్రైవర్ కం టూరిస్ట్ గైడ్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం, 350 డ్రైవర్లకు శిక్షణ, యాప్‌లో కొత్త ఐకాన్ ద్వారా బుకింగ్. + News18 ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక ముందడుగు వేసింది. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక సంస్థ ఏపీటీడీసీ(aptdc) , రాపిడో (Rapido) సంస్థ…

Read More

Pawan Kalyan: దూకుడు పెంచిన ఏపీ డిప్యూటీ సీఎం.. నేడు రాజమండ్రి పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 24, 2026 8:41 AM IST వైద్యుల సూచనల మేరకు కొద్దిరోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దూకుడు పెంచారు. మళ్లీ రాజకీయాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో యాక్టివ్ అయ్యారు. గత కొంతకాలంగా సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల దానికి సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు….

Read More

Bakrid Festival: బక్రీద్ స్పెషల్.. ఏకంగా రూ.1.10 లక్ష పలికిన ఖరీదైన మేకపోతు.. అంత ధర ఎందుకో తెలిస్తే షాక్.. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:May 24, 2026 7:03 AM IST Bakrid Festival: బక్రీద్ ముందు అనంతపురం మార్కెట్ యార్డులో నారాయణస్వామి తీసుకువచ్చిన ప్రత్యేక మేకపోతు 1.10 లక్షల ధరతో హాట్ టాపిక్, కొనుగోలుదారులు 80 వేలకే ఆగిపోతున్నారు News18 ముస్లింల పవిత్ర పండుగ ‘బక్రీద్’ (ఈద్-ఉల్-అజ్హా) సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లోని పశువుల సంతలు, మార్కెట్ యార్డులు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. పండుగకు సమయం దగ్గరపడుతుండటంతో గొర్రె పొట్టేళ్లు, మేకపోతులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో అనంతపురం…

Read More

Road Accident: అరగంటలో ఇంటికి చేరిపోతారు.. కానీ ఆ ఘోర రోడ్డు ప్రమాదం ఆపేసింది.. లారీని ఢీ కొని ఓకే కుటుంబంలో ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 24, 2026 6:23 AM IST Road Accident: అనకాపల్లి జిల్లాలో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన ఒకే కుటుంబం మినీ వ్యాన్ కశింకోట వద్ద లారీని ఢీకొని ఇద్దరు మృతి, ఆరుగురు గాయాలు, గ్రామాల్లో తీవ్ర విషాదం ప్రతీకాత్మక చిత్రం మరో అరగంటలో క్షేమంగా ఇళ్లకు చేరుకుంటారనుకున్న సమయంలో ఒకే కుటుంబానికి చెందిన వారి ఆధ్యాత్మిక యాత్ర విషాదాంతమైంది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీరని చీకట్లను నింపింది….

Read More

AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Weather Update: 9 జిల్లాల్లో భానుడి భగభగలు.. రాయలసీమకు ఉరుములతో కూడిన వర్ష సూచన

దీని ప్రకారం ఆదివారం (నేడు) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాయలసీమకు వర్ష సూచన ఉంది. Source link

Read More

Wather Update: భయంకర ఎండల మధ్య పిడుగుల ఎంట్రీ.. తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ వాతావరణం |

ఆంధ్రప్రదేశ్‌లో మే 23 (శనివారం) నుండి మే 26 వరకు కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాలలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం శనివారం రాష్ట్రవ్యాప్తంగా 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీయనున్నాయి. పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీల నుండి 48…

Read More

Gas Connections: వినియోగదారులకు అలర్ట్.. గ్యాస్ కనెక్షన్ పేరు మార్పిడిపై కొత్త రూల్స్! ఇలా చేయకపోతే ఇక గ్యాస్ రాదు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 23, 2026 6:43 AM IST Gas Connections: చిత్తూరు జిల్లాలో IOCL, HPCL, BPCL గృహ ఎల్‌పీజీ వినియోగదారులలో సుమారు 20 నుంచి 23 వేల మంది e-KYC లేక మరణించిన వారి పేర్లపై కనెక్షన్లతో ఉండగా, నిబంధనలు పాటించకపోతే కనెక్షన్లు రద్దు అవుతాయని హెచ్చరిక News18 ఇంటి అవసరాలకు ఉపయోగించే గృహోపయోగ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ల విషయంలో ఆయిల్ కంపెనీలు, గ్యాస్ సరఫరా ఏజెన్సీలు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి. చనిపోయిన…

Read More

CM Chandrababu Fires On YS Jagan | జగన్ పై సీఎం చంద్రబాబు సీరియస్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. మాజీ సీఎం జగన్పై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు.. ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. Source link

Read More

ఏపీలో ఎండలు భగ్గుమంటున్నాయి.. 46 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు! Andhra Pradesh heat wave. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా కానుమోలులో అత్యధికంగా 45.8 డిగ్రీలు నమోదవగా, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, పల్నాడు జిల్లా శ్రీనగర్ ప్రాంతాల్లో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.6 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.3 డిగ్రీలు నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 13 జిల్లాల…

Read More