ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;;భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ములుగు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరంవిగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని, కేంద్ర ప్రభుత్వం రాజకీయ స్వలాభాల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు…

Read More

Gangamma Jathara: స్టేట్‌లో ఇదే వెరైటీ జాతర.. పుష్ప2 సినిమా స్టైల్లో ఉంటది | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 5:30 PM IST Gangamma Jathara: ఏడాది పొడవున ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కాని పలమనేరు గంగమ్మ జాతర అంటే రాష్టంలోనే ఫేమస్ జాతరగా పేరుంది. + Gangamma Jathara Gangamma Jathara: ఏడాది పొడవున ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కాని పలమనేరు గంగమ్మ జాతర అంటే రాష్టంలోనే ఫేమస్ జాతరగా పేరుంది. జాతర సమయంలో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు 14 రోజుల…

Read More

సర్వే నంబర్ 650-2 లో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 650-2 సర్వే నంబర్ లో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ములుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 650-2 సర్వే నెంబర్లో ప్లంబర్స్, అండ్ ఎలక్ట్రిషన్స్ కి కేటాయించిన రెండు ఎకరాల భూమిని కొంతమంది అన్యక్రాంతం చేసి ఆ స్థలంలో భవనాలు నిర్మించడం జరిగింది అన్నారు. వెంటనే ఆ భవనాలను తొలగించాలని, కార్మికులకు న్యాయం చేయాలని పట్టణం లో…

Read More

విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలి

యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రా రెడ్డి విశాలాంధ్ర ధర్మవరం; విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి ధర్మవరం పట్టణంలో యుటిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల్లో…

Read More

Rising Heat Impacting People Across Andhra Pradesh | ఏపీలో భానుడి భగభగలు

ఆంధ్ర ప్రదేశ్లో పెరుగుతున్న ఎండల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండగా కొబ్బరి నీరు మజ్జిగ వంటి సహజ పానీయాలతో ఆరోగ్యం కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. Source link

Read More

క్వాంటం రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర.. ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదుపాయాలను మంగళవారం ప్రారంభించారు. ఈ ఆవిష్కరణతో క్వాంటం రంగంలో రాష్ట్రం కీలక ముందడుగు వేసినట్లయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీఃతో పాటు, గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఉన్న 1క్యూ…

Read More

Amaravati Farmers Visit Kanipakam Temple | కాణిపాకంలో మొక్కులు తీర్చుకున్న అమరావతి రైతులు

అమరావతి రాజధానికి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో అమరావతి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ మొక్కుల ప్రకారం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.#KanipakamTemple #AmaravatiFarmers #andhrapradesh Source link

Read More

బెంగాల్ ఎన్నికల వేళ ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహ సంస్థ ఐ-ప్యాక్‌కు చెందిన సహ వ్యవస్థాపకుడు,నిర్వాహకుడు వినేష్ చందేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. బెంగాల్ బొగ్గు అవినీతి వ్యవహారానికి సంబంధించిన అక్రమ ధన లావాదేవీల కేసులో భాగంగా సోమవారం రాత్రి ఢిల్లీలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంగళవారం ఆయనను ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ నిరోధక చట్ట న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది….

Read More

Heatstroke Protection: ఈ సమ్మర్‌లో వడదెబ్బ తగలకుండా మిమ్మల్ని కాపాడుకోండి.. మీ జేబులో ఉల్లిపాయలు చాలు |

ఈ రోజుల్లో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ సేవలు, అవగాహనతో, ఇటువంటి సాంప్రదాయ నివారణల వాడకం కొద్దిగా తగ్గింది. కానీ పూర్తిగా ఆగిపోలేదు. అనేక గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఇప్పటికీ ఈ చిట్కాను పాటిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు వేసవిలో తమ పర్సులలో ఉల్లిపాయలను ఉంచుకోవడం మర్చిపోరు. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు, పురుషులు కూడా వాటిని తమతో పాటు ఉంచుకుంటారు. ఇప్పుడు ఈ సంప్రదాయం కేవలం ఒక నివారణగా మాత్రమే కాకుండా, సాంస్కృతిక గుర్తింపులో ఒక భాగంగా…

Read More