Good News: విద్యార్థుల కోసం 2 కొత్త పథకాలు.. సీఎం రేవంత్ ప్లాన్! |

తెలంగాణలో విద్యార్థుల కోసం 2 కొత్త పథకాలు ప్రకటించేందుకు సీఎం రేవంత్ రెడీ అవుతున్నారని తెలిసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఈ కొత్త పథకాలు ఉంటాయని సమాచారం. విద్యార్థులకు రవాణా ఇబ్బందులు రాకుండా ఉండేలా ఒక పథకం, అలాగే టాలెంట్ ఉన్న విద్యార్థుల కోసం మరో పథకం ఉండబోతోందని తెలిసింది. ఈ పథకాలు ఏంటి అనేది స్పష్టంగా తెలియట్లేదు. ఐతే.. విద్యార్థులకు స్కూటర్లు ఇస్తారనే ప్రచారం మొదలైంది. అలాగే.. విద్యార్థులకు స్కాలర్‌షిప్ కింద…

Read More

Tirumala Akshara Govindam: భక్తులకు శుభవార్త.. బాసర తరహాలోనే ఇకపై తిరుమలలో అక్షర గోవిందం |

Last Updated:Mar 13, 2026 9:17 AM IST Tirumala Akshara Govindam: ఇప్పటి వరకు పిల్లలకు అక్షరాభ్యాసం చేయాలంటే తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర మాత్రమే అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కూడా చేపట్టవచ్చు. Tirumala Akshara Govindam Tirumala Akshara Govindam: ఇప్పటి వరకు పిల్లలకు అక్షరాభ్యాసం చేయాలంటే తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞానసరస్వతి ఆలయంలో చేసేవారు. అటుపై సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌లో ఉన్న శ్రీవిద్యా సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం…

Read More

Road Safety Awareness: నో హెల్మెట్ నో పెట్రోల్..! రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీసుల రూల్ |

Last Updated:Apr 08, 2026 8:43 PM IST Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది”, “No Helmet – No Petrol” మరియు “No Helmet – No Ride” వంటి బలమైన నినాదాలతో ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్‌పై చైతన్యం పెంచడానికి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది. + Road Safety Awareness Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది”, “No…

Read More

మార్కాపురం రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది.ఈ ఘటనలో మొత్తం 13 మంది సజీవ దహనమవగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.ప్రస్తుతం గాయపడిన వారి సంఖ్య సుమారు 15 మందికి చేరినట్లు సమాచారం.ఈ విషాద ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వం, బాధితులకు సహాయం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు సమాచారం కోసం సంప్రదించేందుకు కొన్ని ఫోన్…

Read More

99 రోజుల కార్యక్రమాల్లో ‘స్థానిక’ పాలకులను భాగస్వాముల్ని చేయండి

u శిక్షణలో విధులు, బాధ్యతలపై అవగాహన. సోలార్ విద్యుత్ వినియోగానికి ప్రోత్సాహం. ప్రజలకు వైద్య కళాశాలల సేవలు. పంటల మార్పిడి ప్రయోజనాన్ని రైతన్నకు వివరించండి. కలెక్టర్ల సదస్సులో రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్ : ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యక్రమాల్లో పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. వీరందరికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు…

Read More

ఇక రాత్రి అయినా టెన్షన్ లేదు.. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల తపాలా సేవలు ప్రారంభం..! 24 hour postal services launched in 11 cities in Andhra Pradesh. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 04, 2026 6:41 PM IST ఆంధ్రప్రదేశ్‌లోని 11 నగరాల్లో 24 గంటల తపాలా సేవలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తదితర నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. + title=విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్…! ఇకపై 24 గంటలు పోస్టల్ సర్వీసులు /> విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్…! ఇకపై 24 గంటలు పోస్టల్ సర్వీసులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తపాలా శాఖ శుభవార్త అందించింది. ఇకపై అత్యవసరంగా పత్రాలు, పార్సిళ్లు…

Read More

80 వేల మంది సాక్షిగా సీతారాముల కల్యాణం.. ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక వెలుగు..!

ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా, 80 వేలమంది భక్తులు హాజరు, టీటీడీ విస్తృత ఏర్పాట్లు, సేవలపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు Source link

Read More

కిలో రూ.40 నుంచి రూ.4కు పడిపోయిన అరటి ధరలు.. రైతుల కష్టాన్ని నట్టేట ముంచిన యుద్ధం..!

గల్ఫ్ యుద్ధం దెబ్బకు చిత్తూరు జిల్లా అరటి రైతన్నల కలలు కూలిపోయాయి. జీ 9 అరటి ధర కిలో 20 నుంచి 4కి పడిపోగా, ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెట్టిన వారు నష్టాల్లో మునిగిపోయారు. Source link

Read More

Inspirational Story: చివరి శ్వాసలో కూడా నలుగురికి ప్రాణదానం.. పోలీసుల రియాక్షన్ ఇదే | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 11:13 AM IST Organ Donation: ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిన బాధలో ఉండి కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశయంతో అవయవ దానం చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నలుగురు జీవితాల్లో అతడు… బ్రెయిన్ డెడ్ అయిన మాధవరావు Organ Donation: ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిన బాధలో ఉండి కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశయంతో అవయవ దానం చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. విశాఖ…

Read More

Gold and Silver Prices: బిగ్ షాక్ భారీగా పెరిగిన గోల్డ్ ధర.. విజయవాడలో తులం ఎంతంటే? |

ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.191గా పెరిగింది. ఇక 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.1910 పెరిగింది. దీంతో రూ.1,59,280కు చేరుకుంది. అంతకుముందు రూ.1,57,370గా ఉంది. అలాగే ఎక్కువగా ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,750 పెరిగి రూ.1,46,000 వద్దకు చేరుకుంది. అంతకుముందు రూ.1,44,250గా ఉండేది. ఇంకోవైపు 18…

Read More