బౌలర్లే కొంప ముంచారు

హార్దిక్ పాండ్యముంబై: సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. మంగళ వారం రాత్రి గువహతిలో రాజ స్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యనేతత్వంలోని ముంబై జట్టు పూర్తిగా తేలిపోయింది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత బౌలింగ్ యూనిట్‌దేనని పాండ్య తెలి పాడు. కనీసం ఐదు మంచి బంతు లేసినా తమకు గెలిచే అవకాశం ఉండేదన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ “మా జట్టు ఓటమిలో బ్యాటర్ల తప్పేం లేదు. లక్ష్యం ఎక్కువగా ఉండటంతో మొదటి బంతి…

Read More

80 వేల మంది సాక్షిగా సీతారాముల కల్యాణం.. ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక వెలుగు..!

ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా, 80 వేలమంది భక్తులు హాజరు, టీటీడీ విస్తృత ఏర్పాట్లు, సేవలపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు Source link

Read More

న్యూజిలాండ్‌లో జాబ్.. నెలకు రూ.2 లక్షల జీతం.. ఏపీ యువతకు బంపర్ ఆఫర్..! New Zealand Internship Golden Chance for Srikakulam Youth |

శ్రీకాకుళం వంటి జిల్లాల్లో పరిమితమైన ఉద్యోగ అవకాశాల మధ్య, న్యూజిలాండ్‌లోని ప్రముఖ హోటల్ గ్రూప్స్‌లో పనిచేసే అవకాశం రావడం యువతకు పెద్ద బ్రేక్‌గా భావించవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఫుడ్ & బేవరేజెస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్‌కీపింగ్, కులినరీ వంటి విభాగాల్లో ప్రత్యక్ష అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పని చేసే విధానాన్ని నేర్చుకోవడంతో పాటు, కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీస్ నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడతాయి. Source link

Read More

Andhra Pradesh: ఆంధ్రా ప్యారిస్‌కు పూర్వవైభవం.. తెనాలి కాలువల సుందరీకరణపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్.. త్వరలో బోట్ షికారు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 18, 2026 6:15 AM IST అయితే, తెనాలిలోని సాంస్కృతిక, సాహిత్య, చారిత్రక వారసత్వాన్ని పునరుద్ధరించడంతో పాటు, పట్టణాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కాలువల రూపురేఖలను వేగంగా మారుస్తోంది. ప్రతీకాత్మక చిత్రం Andhra Pradesh: జలనవ్వల సుందర దృశ్యాలు, ఆహ్లాదపరిచే పచ్చదనానికి కేరళాఫ్ అడ్రస్ అయిన ‘ఆంధ్రా ప్యారిస్’ తెనాలి పట్టణానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఒకప్పుడు పర్యాటక శోభతో…

Read More

Vijayawada: విజయవాడ నగరపాలక సంస్థలో కొత్త శకం.. పునర్విభజనతో పెరగనున్న 14 డివిజన్లు.. 78కి చేరనున్న మొత్తం స్థానాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనాభా ప్రాతిపదికన పునర్విభజన ఈనాడు కథనం ప్రకారం.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ నగర జనాభా సుమారు 8,47,000 గా ఉంది. అప్పట్లో ఉన్న జనాభాకు అనుగుణంగా 64 డివిజన్లను ఏర్పాటు చేశారు. అయితే, గత దశాబ్ద కాలంలో నగరం అన్ని దిశలా విస్తరించింది. శివారు ప్రాంతాలు విలీనం కావడంతో పాటు, జనసాంద్రత కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రతి డివిజన్‌లో ఓటర్ల…

Read More

ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. – Visalaandhra

మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థుల హాజరుపరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు.. 144 సెక్షన్ అమలు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్ష మొదలైంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఇంటర్ బోర్డు ముందుగానే స్పష్టం చేయడంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది ఇంటర్ మొదటి…

Read More

కిలో రూ.40 నుంచి రూ.4కు పడిపోయిన అరటి ధరలు.. రైతుల కష్టాన్ని నట్టేట ముంచిన యుద్ధం..!

గల్ఫ్ యుద్ధం దెబ్బకు చిత్తూరు జిల్లా అరటి రైతన్నల కలలు కూలిపోయాయి. జీ 9 అరటి ధర కిలో 20 నుంచి 4కి పడిపోగా, ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెట్టిన వారు నష్టాల్లో మునిగిపోయారు. Source link

Read More

AP Assembly: 20 కోట్ల తిరుమల లడ్డూలు కల్తీ.. ఏపీ అసెంబ్లీలో సీఎం సంచలన వ్యాఖ్యలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 24, 2026 2:06 PM IST అన్ని మతాలను గౌరవించడం ఈ దేశ మూల సిద్ధాంతం. ఇలాంటి తప్పు మరో మతంలో జరిగితే గగ్గోలు పెట్టేవారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడికి ఇలా చేయడం దారుణం. ఆ భగవంతుడి డబ్బుతో ఆడుకున్న వారి తలలు లేచిపోతాయి. AP Assembly Heated Debate Over 20 Crore Tirumala Laddoo Controversy CM Chandrababu Naidu deputy cm pawan Kaylan Comments on Tirumala…

Read More

భారీ ఊరేగింపులు, ప్రత్యేక ఘటాలు.. జొన్నాడలో అమ్మవారి జాతర సందడి..! Paiditalli Ammavari 70th Jathara showcases cultural grandeur in Jonnada. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 11, 2026 7:07 PM IST జొన్నాడలో పైడితల్లి అమ్మవారి 70వ జాతర భీమరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో ఖరగ్‌పూర్, సోలాపూరి సంప్రదాయాలతో వైభవంగా జరిగి, గ్రామం సంస్కృతిక ఉత్సవాల్లో మునిగిపోయింది. + ఖరగ్‌పూర్ రేంజ్ లో అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి జాతర  జొన్నాడ గ్రామం భక్తి, సంస్కృతి, సంప్రదాయాల కలయికతో కళకళలాడింది. పైడితల్లి అమ్మవారి జాతరను ఈసారి భీమరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించగా, గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది….

Read More

YSRCP Protest | ఎడ్ల బండెక్కిన ఆటో.. వైసీపీ వినూత్న నిరసన

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరతపై తిరుపతిలో వైసీపీ భారీ నిరసన చేపట్టింది. భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లపై ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.#tirupati #ycp #apnews Source link

Read More