Corruption: ఆ జిల్లాల్లో ప్రభుత్వశాఖలో 25మందికి షోకాజ్ నోటీసులు.. సస్పెండ్ వేటు ఎందుకో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 01, 2026 2:52 PM IST APSPDCL Corruption: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 25 మంది అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జిల్లాల్లోని విద్యుత్ శాఖలో షోకాజ్ నోటీసులు కలకలం, సస్పెండ్ వేటు ఎందుకో తెలుసా APSPDCL Corruption: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 25 మంది అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్…

Read More

Heatwave Alert: మార్చి 10 నుంచి అగ్గి సెగలే.. ఏప్రిల్‌, మే నెలల్లో ఈ జిల్లాల్లో తట్టుకోవడం కష్టమేనంట | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Heatwave Alert: రాష్ట్రంలో ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. మార్చి మొదట వారం నుంచే  సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటికెళ్తే.. చెమటలు కక్కిస్తున్నాడు. బయట అడుగు పెట్టేందుకు జనం భయపడుతున్నారు.  ఏప్రిల్, మే లో భానుడు మరింత భగ్గుమననున్నాడు.  ఈ ఏడాది కూడా ఏప్రిల్‌, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని, దీంతోపాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొందని  విపత్తుల సంస్థ ఎండి ప్రఖర్…

Read More

సరిపడా గ్యాస్ నిల్వలు

మరో 15 రోజుల వరకు ఢోకా లేదుప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నాంముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మరికొన్ని మెట్రిక్ టన్నులు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More

10వ తరగతి నుంచి బీటెక్ వరకు.. అందరికీ ఉద్యోగ అవకాశం.. యువతకు గోల్డెన్ ఛాన్స్..!

విజయనగరం జామి లోని Balaji Junior and Degree College లో 30న భారీ జాబ్ మేళా. Andhra Pradesh State Skill Development Corporation ఆధ్వర్యంలో ఐటి తదితర రంగాల్లో ఉద్యోగావకాశాలు. Source link

Read More

మెడికల్, ఫార్మా మాఫియాపై 14న సీపీఐ ఆందోళనలు

. ఫార్మా నిరుద్యోగుల ఉపాధికి గండి. డ్రగ్స్ కంట్రోల్ విభాగంలో భారీ అవినీతి. నేటి సార్వత్రిక సమ్మెకు మద్దతు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్, ఫార్మా రంగాల్లో నెలకొన్న మాఫియా ధోరణులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 న సీపీఐ అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రజలు, మెడికల్…

Read More

RTI Online: ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు.. ఇక సమాచార హక్కు దరఖాస్తు ఆన్‌లైన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 9:45 AM IST RTI Online: మీరు సమాచార హక్కు చట్టం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కొత్త విధానం వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇక ఆర్టీఐ సమాచారం ఆన్‌లైన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం (RTI) అమలును పూర్తిగా డిజిటల్ చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 25 జారీ చేసింది. RTI…

Read More

పుతిన్ నుంచి ఇరాన్‌కు డ్రోన్ల డెలివరీ..

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో భీకర యుద్ధం చేస్తున్న ఇరాన్‌కు రష్యా అండగా నిలుస్తోంది. ఒక మంచి స్నేహితుడిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా… రష్యా ఇప్పుడు ఇరాన్‌కు సైనిక, నిఘా సహాయాన్ని భారీగా పెంచినట్లు పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెబుతున్నాయంటే.. డ్రోన్లు, నిత్యావసరాలు: రష్యా తన వద్ద ఉన్న డ్రోన్లను (ముఖ్యంగా ఇరాన్ డిజైన్లతో రష్యాలో తయారైన గెరాన్-2 వంటివి) దశలవారీగా ఇరాన్‌కు పంపిస్తోంది. ఈ నెలాఖరుకు…

Read More

ఉగాది అంటే కేవలం పండుగ కాదు.. ప్రకృతి పునర్జన్మ, రైతుల కొత్త ఆశల ఆరంభం! Ugadi Festival New Hopes and Beginnings Pulakanda Subrahmanya Sharma. |

Last Updated:Mar 14, 2026 3:24 PM IST ఉగాది పండుగ తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది. ఈసారి “పరాభవన” నామ సంవత్సరంగా ప్రారంభమవుతుంది. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు సుఖదుఃఖాలను సూచిస్తాయి. + ఉగాది రోజు ఏరువాక ప్రత్యేకత ఇదే తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని విజయనగరం జిల్లా సుందరాడకు చెందిన ప్రముఖ వేద పండితులు పులకండ సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ప్రతి సంవత్సరం ఉగాది…

Read More

దేశంలోనే అతి పెద్ద టమోటా మార్కెట్.. మదనపల్లి యార్డు ప్రత్యేకత ఇదే..! Madanapalle Tomato Market Largest Tomato Market in India for 56 Years. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 15, 2026 10:41 PM IST Madanapalle Tomato Market చిత్తూరు జిల్లాలో 56 ఏళ్లుగా టమోటా క్రయవిక్రయాలకు ప్రసిద్ధి. 18 ఎకరాల్లో విస్తరించి, 200 వ్యాపారులు, 3000 కార్మికులు పనిచేస్తున్నారు. భవిష్యత్తులో 50 ఎకరాల విస్తరణ ప్రణాళిక. + దేశంలోనే అతి పెద్ద మార్కెట్ యార్డ్ ఇదే….ఇక్కడ అదే ప్రసిద్ధి ప్రత్యేకతలు అదుర్స రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి ప్రజలకు అందించే మార్కెట్ అంటే సాధారణంగా కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు…

Read More

Food Safety Officials Inspect Hotels in Vizag |హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు | #local18V

విశాఖపట్నంలో ఆహార కల్తీపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని పలు హోటళ్లు, ఫుడ్ స్టాల్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.#Visakhapatnam #Vizag #FoodSafety Source link

Read More