తాగునీటి నాణ్యతపై అవగాహన – Visalaandhra

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : తాగునీటి నాణ్యత పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మంగళవారం ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ ఇంజనీర్లకు, కార్యదర్శులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రవి ప్రసాద్,మరియు ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఐజయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఫీల్డ్ టెస్ట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి నాణ్యతను నిరంతరం పరీక్షించడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించవచ్చని వివరించారు….

Read More

మోడల్ కాలనీగా వెలుగుమట్ల – Visalaandhra

. మంత్రి తుమ్మల హామీ. భూదాన్ భూముల్లో 38 ఇళ్లకు భూమి పూజ. ఉగాదిలోపు విద్యుత్ సరఫరా పనుల పూర్తికి ఆదేశం విశాలాంధ్రబ్యూరో – ఖమ్మం: వెలుగుమట్లను మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్వాసితుల 38 ఇళ్లకు గురువారం మంత్రి తుమ్మల… ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు. నిర్వాసితులకు…

Read More

ఏపీలో పొదుపు మంత్రం.. వారానికి రెండు రోజులపాటు వీరికి వర్క్ ఫ్రం హోమ్’.. కేబినెట్ కీలక నిర్ణయాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 5:18 PM IST ఆర్థిక నియంత్రణ చర్యల్లో భాగంగా మంత్రులు, వీవీఐపీలు వారానికోరోజు సైకిళ్లు లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడాలని ఏపీ కేబినెట్ ఆదేశించింది. అలాగే విశాఖలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ సహా పలు భారీ పెట్టుబడుల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఆర్థిక నియంత్రణ, ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

Read More

ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత కలిసిన అరుదైన ప్రదేశం.. దారపల్లి వాటర్ ఫాల్స్..! Darapalli Waterfalls New Attraction for Nature Lovers in Godavari Districts. |

ఎండలు క్రమంగా పెరుగుతున్న వేళ చాలా మంది చల్లని ప్రదేశాల కోసం వెతుకుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజలు ప్రకృతి మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. పచ్చని అడవి మధ్యలో భారీ డ్యాం నీటి నిల్వలు, కొండలపై నుంచి జాలువారే జలపాతం, ఆధ్యాత్మిక స్పర్శ కలిగిన ఆలయం ఇలా అన్నీ కలిసిన ప్రదేశంగా ఈ ప్రాంతం పర్యాటకులను, భక్తులను ఒకేసారి ఆకట్టుకుంటోంది. ప్రకృతి సోయగాలు, ప్రశాంత వాతావరణం కలిసి ఒక…

Read More

Free Electricity: ఏపీలో నేతన్నలకు ఉచిత విద్యుత్.. దరఖాస్తుల స్వీకరణ.. ఇలా చెయ్యండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 10, 2026 9:26 AM IST Free Electricity: నేతన్నల కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తోంది. ఉచిత విద్యుత్ వాటిలో ఒకటి. ఐతే.. దీన్ని పొందాలంటే దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి.. ఇప్పుడు నేతన్నలు ఎంత బిజీగా ఉన్నా.. ఈ పని పూర్తి చేసుకోవాలి. ఏం చెయ్యాలో చూద్దాం. దరఖాస్తు చేసుకొని, ఉచితంగా పొందండి ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెట్టినప్పుడు.. కొన్ని కండీషన్స్ కూడా పెడతాయి. ఆ అర్హతలు ఉన్నవారికే వాటిని ఇస్తూ…

Read More

మిట్స్‌సెట్–2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రారంభం – Visalaandhra

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి సం. నిర్వహించిన మిట్స్‌సెట్–2026 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 27న నుండి జూన్ 3వ వరకు నిర్వహించనున్నట్లు మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్. డి. ప్రదీప్ కుమార్ తెలిపారు. బీటెక్, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల…

Read More

Telugu Desam Party: నో కాబినెట్ ఛాన్స్.. మళ్లీ ఆ పదవితోనే సర్దారు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 20, 2026 10:42 PM IST ఏపీలో పల్లా శ్రీనివాసరావు మరోసారి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించగా నేతలు హర్షం వ్యక్తం చేశారు ఏపీలో మరోసారి ఆయనకే టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పదవి అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబ ఏపీలో రెండోసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావుకి బాధ్యతలు అప్పగించారు. తనపై నమ్మకముంచి రెండోసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన…

Read More

Housing Scheme: రాష్ట్రంలో ఇళ్లు లేనివారికి అతి భారీ గుడ్ న్యూస్.. లక్షల్లో కొత్త ఇళ్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Housing Scheme 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలని ఆశ పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. Source link

Read More

ప్రజలను దగా చేస్తూ రెండేళ్ల కూటమి పాలన… ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్

విశాలాంధ్ర నందిగామ:-ప్రజలను దగా చేస్తూ ఉండేళ్ల కూటమి పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రెండేళ్ల కూటమి వెన్నుపోటు పాలనపై స్థానిక గాంధీ సెంటర్లో నియోజకవర్గస్థాయిలో స్థానిక మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు,స్థానిక నాయకులతో కలిసి గలం విప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాంతం మోసాలు వెన్నుపోటు దగాలు స్టాంప్లే అనిపిస్తున్నాయని ప్రజలను నమ్మించి అధికారం చేపట్టి…

Read More