దొంగనోట్ల ముఠాతో చేతులు కలిపిన పోలీసులు.. చిత్తూరులో సంచలనం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)
Last Updated:May 17, 2026 11:27 PM IST చిత్తూరులో దొంగనోట్ల ముఠా కలకలం, ఏఎస్ఐ Lokanatham, హెడ్ కానిస్టేబుల్ Ravi సహా ఐదుగురు అరెస్ట్, రూ.10 లక్షల దోపిడీ, మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది News18 చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చిన దొంగనోట్ల ముఠా వ్యవహారం సంచలనంగా మారింది. అమాయక వ్యాపారులను భారీ లాభాల పేరుతో వలలో వేసుకుని.. చివరకు పోలీసులమంటూ బెదిరించి రూ.10 లక్షల అసలు నగదును బలవంతంగా దోచుకెళ్లిన ఘటన జిల్లాలో తీవ్ర…


