Headlines

Heavy Rush at Vadapalli Temple | మరో తిరుపతిగా వాడపల్లి.. దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఏడేడు జన్మల పుణ్యఫలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం అంటూ గోదావరిజిల్లా నుంచి కాదు తెలుగు రాష్ట్రాల నుంచి శనివారం వంటి పర్వదినం వచ్చిందా లక్షలాదిగా భక్తజనులు స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు. ఏపీలో మరో తిరుపతిగా ఏడువారాల వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ చందన రూపిడిగా స్వామి భక్తులను కటాక్షిస్తున్నారు. ఇక మండుటెండల్లో సైతం లెక్కచేయక లక్షలాదిగా భక్తులు స్వామి క్షేత్రానికి చేరుకున్నారు. దీంతో వాడపల్లి నుంచి రావులపాలెం వరకు ట్రాఫిక్ సమస్య సైతం తలెత్తుతుంది, ఈ శనివారం…

Read More

Job Mela 2026: టెన్త్ , ఇంటర్ అర్హతతో రూ.30 నుండి 40 వేలు జీతం..! ఈ మెగా జాబ్ మేళా మిస్ చేసుకోకండి | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:May 12, 2026 4:28 PM IST Job Mela 2026: నిరుద్యోగ యువతకు ఉద్యోగా కల్పనే ధ్యేయంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు.  UEI & GB, A.U ఆద్వర్యములో పలు కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. ఎంపికైన అభ్యర్థులకు అర్హతల ఆధారంగా రూ.15వేల నుంచి రూ.40వేల వేతనం వరకు ఉంటుంది. మీ వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. Job Mela 2026 Job…

Read More

లంబసింగిలో చెక్‌డ్యామ్ ప్రారంభం.. 147 ఎకరాలకు నీరు, అడవి పరిరక్షణకు అడుగు..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 25, 2026 10:35 PM IST నూతిబందలో సిఫా ట్రస్ట్ చెక్‌డ్యామ్ ప్రారంభం, 147 ఎకరాలకు సాగునీరు, పి. మల్లిఖార్జునరావు అడవి సంరక్షణ, ఆదివాసీ సంక్షేమానికి కట్టుబాటు, గ్రామ ఆర్థిక బలోపేతం + అడవి మనకు తల్లి లాంటిది మనమే కాపాడుకుందాం  అడవి మనకు తల్లి లాంటిదని, దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. మల్లిఖార్జునరావు పిలుపునిచ్చారు. చింతపల్లి మండలం, లంబసింగి పంచాయతీ పరిధిలోని నూతిబంద…

Read More

నీట్ పరీక్ష లీకేజీపై స్పందించిన రాహుల్ గాంధీ

వైద్య విద్య జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్-యూజీ) 2026కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్లు వచ్చిన వార్తలపై లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. దాదాపు 22 లక్షలమంది నీట్ పరీక్షను రాశారని గుర్తు చేశారు. ఆ విద్యార్థులు పడిన కష్టాన్ని, వారి కలలను బీజేపీ సారథ్యంలోని అవినీతి వ్యవస్థ ఛిన్నాభిన్నం చేసిందని ఆయన ఃఎక్స్ః వేదికగా మండిపడ్డారు. నీట్ పరీక్ష రద్దయిందని, దీంతో లక్షలాది మంది విద్యార్థుల కఠోర శ్రమ,…

Read More

పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ – Visalaandhra

రూ.15,803 కోట్లతో ప్రాజెక్టు. రక్షణ, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులు. నేడు భూమి పూజ. రక్షణ మంత్రితో కలిసి పాల్గొననున్న సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఇరిగేషన్, హార్టికల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్టీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక రంగం చేరనుంది. ఇకపై రాయలసీమ దేశ రక్షణ రంగంలోనూ తన ముద్రను వేయబోతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మక అడ్వాన్స్‌డ్ మీడియం…

Read More

ఉచిత విద్య, ఉచిత వైద్యం..కవిత పాంచజన్యం హామీలు

రైతును రాజుగా చేస్తామన్న కవితఉపాధి కోసం యువతకు రుణాలుతెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాంచజన్యం పేరుతో ఐదు హామీలను ప్రకటించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కీలకమైన ఐదు హామీలను అమలు చేస్తామని తెలిపారు. విద్య: ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు. విద్యకు…

Read More

ఒకపక్క వర్షాల సూచన.. మరోపక్క భగ్గుమంటున్న ఎండలు.. ఏపీలో వాతావరణ శాఖ అలర్ట్..! Light rains in Uttar Coastal temperatures up to 45C in Rayalaseema. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 10, 2026 8:58 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు 40-45°C వరకు చేరే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలో ఈ ప్రాంతాలకు  వర్షాలు..! మిగతా ప్రాంతాలకు ఎండలు ఆంధ్రప్రదేశ్‌లో భానుడు తన ప్రతాపాన్ని మరింతగా చూపిస్తూ ఎండలను తీవ్రతరం చేస్తున్నాడు. ఇప్పటికే పలుచోట్ల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు ఎండలకు విలవిలలాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ నుంచి ఒక చిన్న ఊరటనిచ్చే సమాచారం…

Read More

Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

బండి సంజయ్ కుటుంబ వివాదం, భగీరథ్ పోక్సో కేసు, చంద్రబాబు విశాఖ అభివృద్ధి, తమిళనాడులో విజయ్ బలపరీక్ష విజయం, మోదీ కాన్వాయ్ తగ్గింపు, NEET పేపర్ లీక్ కలకలం. Source link

Read More

శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జనవిజ్ఞాన వేదికలో భాగస్వాములు కండి

మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్విశాలాంధ్ర ధర్మవరం;; శాస్త్రీయ సమాజా నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదికలో భాగస్వామ్యం కావాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు జనవిజ్ఞాన వేదిక సభ్యత్వ గోడ పత్రికలను స్థానిక స్పందన హాస్పిటల్ లో జేవీవీ నాయకులు విడుదల చేసారు.ఈ సంధర్భంగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ డాక్టర్ మట్లాడుతూ జన విజ్ఞాన వేదిక గత 39 సంవత్సరాలుగా తెలుగు ప్రజలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ప్రజలు శాస్త్రీయంగా…

Read More

కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ఆరవ తరగతికి ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోండి

ఎంఈఓ రాజేశ్వరి దేవివిశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని మోటుమర్ల గ్రామం వద్దగల కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో (కేజీబీవీ) ఆరవ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 12వ తేదీ నుండి ప్రారంభమవుతుందని, దరఖాస్తులు ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు మాత్రమే స్వీకరించబడుతాయని తెలిపారు. అనంతరం ఎంపిక జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో ఆరవ తరగతిలో…

Read More