Today Top 10 News: భారత్‌పై ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు.. ఇరాన్ ఘాటు సమాధానం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అంచనాలను మించి నమోదైంది. బెంగాల్‌లో ఏకంగా 89.93 శాతం ఓటింగ్ నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. తమిళనాడులో కూడా 82.24 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వాడుకున్నారు. ఈ భారీ పోలింగ్ ఏ పార్టీని అధికారంలో కూర్చోబెడుతుందోనని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 2. కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి ఆర్టీసీ కార్మికులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా…

Read More

ఎంఈఓ-1 ఇన్చార్జిగా చిన్నికృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరణ

విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఎంఈఓ-1 గా రాజేశ్వరి దేవి ఏప్రిల్ 16 నుంచి మే నెల వరకు సెలవులో ఉన్నందున, జిల్లా డీఈవో ఆదేశాల మేరకు కదిరి ఎంఈఓ-1 గా ఉన్న చిన్ని కృష్ణను ధర్మవరం ఎంఈఓ-1 ఇన్చార్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చిన్నికృష్ణ మాట్లాడుతూ విద్యా సమస్యలపై తాను అందరికీ అందుబాటులో ఉంటానని వారు తెలిపారు. వేసవి సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఎటువంటి పరిస్థితులలో అదనపు…

Read More

Love Astrology: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ లవ్ సక్సెస్.. ప్రకృతిలో దాగున్న ప్రేమ రహస్యాలివే..! special plants to grow at home for love and luck. |

Last Updated:Apr 23, 2026 8:07 PM IST తులసి, జాస్మిన్, రోస్, ఆర్కిడ్, ఆంథూరియం వంటి మొక్కలు ప్రేమ, అదృష్టం, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు, లోకల్ 18 తెలుగు ధృవీకరించలేదు Source link

Read More

వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలి..

తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండాలి.. ఎం ఈ ఓ గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలని, తల్లిదండ్రుల సంరక్షణలో నే ఉండాలని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎటువంటి పరిస్థితులలో ఆదనపు తరగతులు నిర్వహించరాదని వారు తెలిపారు. విద్యార్థులు ఎండాకాలంలో ఎండ అధికంగా ఉన్నందున ఎవరు…

Read More

AP Pensions: రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లపై అతి భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి లక్షల మందికి కొత్త పింఛన్లు |

ఆర్థికంగా చూస్తే, ఈ 1.53 లక్షల మంది కొత్త వితంతు లబ్ధిదారులకు నెలకు రూ. 4,000 చొప్పున పింఛన్ అందించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై నెలకు సుమారు రూ. 61 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటికే ప్రభుత్వం ‘స్పౌజ్ కేటగిరీ’ కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే, తక్షణమే ఆ తర్వాతి నెల నుంచి భార్యకు పింఛన్ బదిలీ చేసే ప్రక్రియను అమలు చేస్తోంది. ఈ విధానం ద్వారా ఇప్పటికే సుమారు 2.30 లక్షల మందికి…

Read More

నియోజకవర్గ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఇంచార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం;; నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో గల ఓటర్ల జాబితాను ఇన్చార్జ్ ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21/4/2026 నాటికి నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో పురుషులు 1,22,706 మంది, స్త్రీలు 1,25,285 మంది, ఇతరులు 21 మంది కలిసి మొత్తం 2,48,012 ఓటర్లు కలరు అని తెలిపారు. ధర్మవరం అర్బన్ లో పురుషులు 52, 386 మంది, స్త్రీలు 54, 049, ఇతరులు…

Read More

Tirupati Family Tragedy: తల్లీ, భార్య పిల్లలు ఎవర్ని వదలకుండా చంపాడు.. నాలుగు మర్డర్స్‌కి కారణం అదే | ట్రెండింగ్

Last Updated:Apr 23, 2026 5:43 PM IST Tirupati Family Tragedy: ఇంటికి పెద్ద దిక్కు భాద్యతగా వ్యవహరించకపోతే ఆ ఫ్యామిలీ అస్తవ్యస్థంగా మారుతుంది. అదే ఇంటి యజమాని మానసిక పరిస్థితి బాగోకపోతే కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పడానికి తిరుపతిలో జరిగిన ఓ దారుణ సంఘటనే ఇందుకు నిదర్శనంగా మారింది. Tirupati Family Tragedy Tirupati Family Tragedy: ఇంటికి పెద్ద దిక్కు భాద్యతగా వ్యవహరించకపోతే ఆ ఫ్యామిలీ అస్తవ్యస్థంగా మారుతుంది. అదే…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు దురదుష్టకరం

అవినీతి జరిగిందా..? లేదా.. ఎవరు తేల్చాలి..? విశాలాంధ్ర‌, హైద‌రాబాద్ : దేశంలో జరుగుతున్న రాజకీయ అవినీతిపై జరుగుతున్న ప్రచారం, కోర్టు తీర్పులు, రాజకీయ ప్రభావంతో అంతిమంగా రాజకీయ, ఆర్ధిక నేరగాళ్ళకు కేసుల నుండి తప్పించుకునే అవకాశం ఏర్పడుతుందని, దీనివల్ల రాజకీయ నాయకులు రాజకీయాలలో మరింత ప్రభావం పెంచుకుంటున్నారని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.యస్.బోస్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఒక రాజకీయ నాయకుడిపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని విపరీతమైన ప్రచారం జరిగింది….

Read More

Huge Demand for These Mangoes | ఈ మామిడిపండ్లకు ఫుల్ క్రేజ్.. కారణం ఇదే!

గోదావరిజిల్లాలు అంటేనే పాడిపంటలకు ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు. అటువంటి ప్రాంతంలో ఈఏడాది మామిడి పండ్లు అరకోరగా ఇప్పటివరకు మార్కెట్లో దర్శనమిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కానీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి జాతీయ రహదారి మొదలుకుని,ఎర్రకోనేరు వరకు మామిడి పండ్లు గబాలిస్తూ కనిపిస్తాయి. ఒకటికాదు రెండుకాదు అనేక రకాల జాతి మామిడిపండ్లు ఈ రహదారిపై ఆకట్టుకుంటూ ఉంటాయి.ముఖ్యంగా ఆరహదారిపై ప్రయాణం చేసామా, వాటి సువాసన అద్భుతం అనే విధంగా అక్కడ భక్తులను ప్రయాణికులను సైతం ఆకట్టుకుంటాయని…

Read More

అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కొత్త మ్యాప్‌ను విడుదల చేశాయి. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక రాష్ట్ర రాజధానిని ఖరారు చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026కు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో, అమరావతికి తిరుగులేని అధికారిక హోదా దక్కింది. 2024 జూన్ 2 నుండి ఇది అమల్లోకి వచ్చేలా చట్టం చేయడం గమనార్హం. దీంతో గత కొన్నేళ్లుగా సాగుతున్న ఃమూడు…

Read More