Today Top 10 News: భారత్పై ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు.. ఇరాన్ ఘాటు సమాధానం | ఆంధ్రప్రదేశ్ వార్తలు
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అంచనాలను మించి నమోదైంది. బెంగాల్లో ఏకంగా 89.93 శాతం ఓటింగ్ నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. తమిళనాడులో కూడా 82.24 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వాడుకున్నారు. ఈ భారీ పోలింగ్ ఏ పార్టీని అధికారంలో కూర్చోబెడుతుందోనని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 2. కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి ఆర్టీసీ కార్మికులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా…


