అమెరికా టీ-20 ప్రపంచకప్‌ జట్టులో నంద్యాల జిల్లా కుర్రాడు

వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్‌ రెడ్డి-లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో కీలక అడుగు వేశాడు.టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భాగంగా భారత్‌తో జరిగిన పోరులో అమెరికా (యుఎస్‌ఏ) జట్టు తరఫున అతడు మైదానంలోకి దిగాడు.చిన్నతనం నుంచే క్రికెట్‌పై అపారమైన ఆసక్తి కలిగిన సాయితేజ, చదువుతో పాటు హైదరాబాద్‌లోని వీవీఎస్‌ లక్ష్మణ్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతూ తన ఆటను మెరుగుపరుచుకున్నాడు….

Read More

పిల్లలతో గడపడం తనకు ఎంతో ఇష్టం: దీపికా పదుకొణె

హైదరాబాద్: బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ దీపికా పదుకొణె బాలివుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తరువాత ఆమె అటు కెరీర్‌ను, ఇటు కుటుంబ జీవితాన్ని సమతూకం చేసుకుంటూ వస్తున్నారు. వీరి జంటకు మొదటి సంతానం ‘దువా’ అనే కూతురు ఉంది. ఇప్ప్పుడు రెండోసారి తల్లి కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఆమె పిల్లల గురించి చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్ప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తను నటి…

Read More

డీఆర్‌డీఓ మరో ఘనత.. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్

భారత రక్షణ రంగంలో మరో కీలక విజయాన్ని డీఆర్‌డీఓ సొంతం చేసుకుంది.పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ ను సోమవారం విజయవంతంగా పరీక్షించింది.ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ఫ్లైట్ టెస్ట్ నిర్వహించారు.ఈ పరీక్షలో క్షిపణి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను విజయవంతంగా చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌కు చెందిన అత్యాధునిక ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా క్షిపణి ప్రయాణాన్ని…

Read More

మళ్లీ లాక్‌డౌన్‌పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియా సహా, కొన్ని వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించే లక్ష్యంతో ఆయన ఈ స్పష్టతనిచ్చారు. భారత్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే వదంతులు పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరిశీలనలో అలాంటి ప్రతిపాదన…

Read More

‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి

హైదరాబాద్: అభిమానులు ఎప్ప్పుడెప్ప్పుడా అని ఎదురు చూస్తున్న తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుపుతూ చిత్ర బందం కొన్ని ఫొటోలు పంచుకుంది. మాఫియా, ప్రతీకార నేపథ్యం, కుటుంబ అంశాల మేళవింపుగా రూపొంది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ‘జైలర’ చిత్రానికిì కొనసాగింపుగా ‘జైలర్ 2’ వస్తోన్న సంగతి తెలిసిందే. అగ్రహీరో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు ఈ చిత్రాన్ని….

Read More

రైతు ఇంటి ఆణిముత్యం.. సివిల్స్‌లో 360వ ర్యాంక్ సాధించి పలమనేరుకు గర్వకారణమైన జయశ్రీ..! Rayalam Jayashree honored in Palamaner for achieving 360th rank in Civils. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 09, 2026 5:33 PM IST రాయలం జయశ్రీ, చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం జర్రావారిపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీరాముల రెడ్డి కుమార్తె, సివిల్స్ పరీక్షలో 360వ ర్యాంక్ సాధించి పలమనేరుకు గర్వకారణంగా నిలిచింది. + సివిల్స్ పరీక్షలు సత్తా చాటిన తెలుగు తేజం ఎన్నోర్యాంక్ అంటే…!!!! సాధారణ రైతు కుటుంబంలో పుట్టి దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ర్యాంక్ సాధించడం చిన్న విషయం కాదు. అలాంటి అరుదైన…

Read More

శ్రీవారి సేవలో నటి శ్రీయశరణ్

నటి శ్రియ శరణ్ తన కుమార్తె రాధతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. Source link

Read More

మళ్లీ దద్దరిల్లిన గల్ఫ్

. అమెరికా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్. కువైట్, బెహ్రెయిన్‌పై దాడులు. ఇది ఆత్మరక్షణే: ఐఆర్‌జీసీ తెహ్రాన్: పశ్చిమాసియా మళ్లీ బాంబుల మోత మోగింది. డ్రోన్‌లు, క్షిపణుల దాడులతో దద్దరిల్లింది. శాంతి చర్చలు జరుగుతుండగానే అమెరికా- ఇరాన్ మధ్య భీకర పోరుసాగింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. కువైట్‌లోని అల్ సలేం`బహ్రెయిన్‌లోని ఈసా వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. అంతర్జాతీయ చట్టం, కాల్పుల విరమణను అతిక్రమించి, ఖేష్మ్ ద్వీపంలోని కమÖ్యనికేషన్స్ టవర్‌పై, హోర్మూజ్ జల…

Read More

కుప్పంలో గంగమ్మ జాతర వైభవం.. అమ్మవారికి చంద్రబాబు దంపతుల సారె సమర్పణ!

తిరుపతి గంగమ్మ ఆలయ జాతరలో అమ్మవారి విశ్వరూప దర్శనానికి భారీగా భక్తులు, సీఎం నారా చంద్రబాబు దంపతులు టీటీడీ తరఫున శ్రీవారి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు Source link

Read More

14 గ్రామాల ఆరాధ్య దైవం.. పోలమాంబ జాతర వైభవం విశాఖలో సందడి..! Pedavaltheru Polamamba Jathara 900 Years. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 7:51 PM IST విశాఖ నగరంలోని పెదవాల్తేరు ప్రాంతంలో శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవం ఉగాది పర్వదినంతో ప్రారంభమైంది. 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర మార్చి 31న ప్రధాన పండుగతో ముగుస్తుంది. + విశాఖలో శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారికి ఘనంగా చీర , సారె విశాఖ నగరంలోని పెదవాల్తేరు ప్రాంతం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది. 14 గ్రామాల ఇలవేల్పు అయిన శ్రీ కరకచెట్టు…

Read More