ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ పీఎంజేజేబీవై

-మృతుని కుటుంబానికి రూ. 2 లక్షల బీమా పరిహారం అందజేత విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) l ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ లభిస్తుందని హంపాపురం కెనరా బ్యాంక్ మేనేజర్ రాజ్ కిరణ్ అన్నారు. గత జనవరి నెలలో గుండెపోటుతో అకాల మరణం చెందిన మరూరు గ్రామానికి చెందిన కోనయ్య, ఈ పథకంలో సభ్యునిగా చేరి ఉండటంతో ఆయన భార్య రాములమ్మకు రూ. 2 లక్షల బీమా…

Read More

శాంతికి సమయం కాదు

కాల్పుల విరమణ ప్రసక్తే లేదు ` ప్రతీకారం తప్పదుశుత్రువులు ఓటమి అంగీకరించే వరకు పోరు ఆగదుఅధినేత ముజ్తబా ఖామేనీ స్పష్టీకరణ తెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేలా కాల్పుల విరమణకు చేసిన ప్రతిపాదనలను ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ తిరస్కరించారు. శాంతికి ఇది సరైన సమయం కాదని అన్నారు. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, అమెరికాఇజ్రాయిల్‌పై ప్రతీకారం తప్పదని అన్నారు. అమెరికాఇజ్రాయిల్ విషయంలో అధినేత చాలా కఠిన వైఖరితో ఉన్నట్లు ఇరాన్ అధికారి ఒకరు అన్నారు. ఇజ్రాయిల్అమెరికా తమ…

Read More

Pawan Kalyan: గబ్బర్ సింగ్ కా బాప్ ఉస్తాద్ భగత్ సింగ్.. థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలే.. వీడియో వైరల్.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 10:15 AM IST ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విశాఖలో సూపర్ హిట్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నాలు నటించారు. + విశాఖలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అంటూ…

Read More

Pawan Kalyan: ‘ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే’.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 28, 2026 5:16 PM IST Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉంది.. అది అమరావతి మాత్రమే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానానికి సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు….

Read More

Tirumala: శ్రీవారి పాదాల దగ్గర తొలి శుభలేఖ.. కొడుకు పెళ్లి ఆశీర్వాదం కోరిన డిప్యూటీ సీఎం |

Last Updated:Feb 13, 2026 12:39 PM IST Tirumala:తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. + కుమారుడి వివాహానికి ముందు స్వామివారి పాదాల చెంత పెళ్లి పత్రిక బట్టి విక్రమార్క.. Tirumala: తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి…

Read More

చెదలు మీ విలువైన ఫర్నీచర్ ని తినేస్తున్నాయా.. రూ.10 ఖర్చుతో ఇలా చేస్తే పురుగులు పరార్..! mosquito problem even in summer easy tips to drive them away. |

Last Updated:Apr 05, 2026 9:57 PM IST వేసవిలో కూడా చెదల బెడద పెరుగుతోంది, తేమ తగ్గించడం, ఫర్నిచర్‌ను ఎండలో పెట్టడం, చెరకు వెనిగర్, నిమ్మరసం, ఉప్పు, లవంగ నూనెతో పిచికారీ చేయాలని నిపుణుల సూచన Source link

Read More

Adulterated Milk: పసివాడి ప్రాణం తీసిన కల్తీ పాలు.. రాజమండ్రిలో 12కి చేరిన మృతుల సంఖ్య

Adulterated Milk: ఏపీలో తీవ్రవిషాదకరమైన ఘటనగా రాజమండ్రి కల్తీ పాలు వ్యవహారం నిలిచిపోయింది. ప్రాణాలు పోయాల్సిన పాలు కాలకూట విషంగా మారి పది మందికిపైగా ప్రాణాలు తీసేసింది. Source link

Read More

గ్రామీణ యువతకు గోల్డెన్ ఛాన్స్.. రాష్ట్ర స్థాయికి దారి చూపే క్రీడా పోటీలు..!

పార్వతీపురం మన్యం జిల్లాలో డాక్టర్ కె. శ్రీధరరావు ఆధ్వర్యంలో 14-29 తేదీల్లో క్రీడా పోటీలు. గ్రామీణ స్థాయి ప్రతిభావంతులకు ఉన్నత వేదికలు, ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి. Source link

Read More

ప్రపంచానికి శాపంగా ట్రంప్, నెతన్యాహు ద్వయం

అమెరికా తీరు ‘వరల్డ్ రౌడీ’లా ఉందిఉపాధ్యాయులపై ‘టెట్’ నిబంధన విడ్డూరం-సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు (విశాలాంధ్ర-తిరుపతి) ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ, దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులే ప్రధాన కారణమని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం తిరుపతి బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన యుద్ధ పరిణామాలు, ఉపాధ్యాయుల…

Read More

తిరుమల వసంతోత్సవాల్లో ప్రత్యేక దర్శనం.. మూడు యుగాల దేవతలు ఒకే వేదికపై.. ఎప్పుడంటే..! grand start of spring festival in tirumala crowded with devotees. |

Last Updated:Mar 30, 2026 8:56 PM IST తిరుమలలో శ్రీ వేంకటేశ్వర వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభం, మలయప్ప స్వామి బంగారు రథోత్సవం, స్నపన తిరుమంజనం, ఏప్రిల్ 1 వరకు వేడుకలు కొనసాగనున్నాయి + తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు మొదలు..! తిరుమలలో ఆధ్యాత్మిక ఉత్సాహం మళ్లీ పులకరించింది. శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమై భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తుతున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సాలకట్ల ఉత్సవాలు ప్రతి…

Read More