AP and Telangana News Live: ఈదురుగాలుల బీభత్సం.. రేకుల షెడ్డు కూలి ముగ్గురు మృతి | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

ఈసీ సహకారంతో బీజేపీ గెలుపు.. : రాహుల్ గాంధీ

ఇది బీజేపీ అమలు చేస్తున్న పాత వ్యూహమే…ఎక్స్ ఖాతాలో రాహుల్ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు.లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడైన ఆయన, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల్లో నిజంగా గెలవలేదని, ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను తారుమారు చేసుకుని విజయం సాధించిందని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలను సోమవారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఇక పశ్చిమ బెంగాల్‌లో 100కుపైగా సీట్ల ఫలితాలు మార్పిడి చేశారని మమతా బెనర్జీ…

Read More

సమ్మర్‌లో అరుణాచలం వెళ్తారా? హైదరాబాద్, విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ వివరాలివే | direct trains to Arunachalam from Hyderabad and Visakhapatnam |

అరుణాచలం వెళ్లాలనుకునేవారికి హైదరాబాద్, విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. రైలు నెంబర్ 17615 కాచిగూడ-ట్యుటికోరిన్ ఎక్స్‌ప్రెస్ ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.28 గంటలకు తిరువన్నామలై చేరుకుంటుంది. ఈ రైలు దారిలో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్ జంక్షన్, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం జంక్షన్, కదిరి, మదనపల్లె రోడ్డు, పీలేరు, పాకాల జంక్షన్, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, వెల్లూరు…

Read More

Nara Lokesh: ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు గెలిచిన రోజు.. ఎమోషన్ డే: నారా లోకేశ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 6:45 PM IST Nara Lokesh: ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన రోజు.. ఐదు కోట్ల మంది ఆంధ్రులు గెలిచిన రోజు అని మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి రాజధాని విషయంలో మద్దతు తెలిపాయని ఆనందించారు. ఇప్పుడే కాదు ఆనాడు కూడా అన్ని పార్టీలు అమరావతికి మద్దతును ఇచ్చాయని తెలిపారు. nara lokesh Nara Lokesh: ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన రోజు.. ఐదు…

Read More

క్రీడలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థి హర్షవర్ధన్

విశాలాంధ్ర ధర్మవరం; అనంతపురం పట్టణంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ఏప్రిల్ 26, 27వ తేదీలలో జరిగిన ఐదవ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలకు హర్షవర్ధన్ ఆంధ్రప్రదేశ్ జట్టు మొదటి స్థానమును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ మాట్లాడుతూ ఈ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలకు ఆరు రాష్ట్రాలు పాల్గొనడం జరిగిందని, ఫైనల్ స్కోర్ పాండిచ్చేరితో ఆంధ్ర ప్రదేశ్ జట్టు పాల్గొనడం జరిగిందన్నారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ జట్టు…

Read More

జి ప్లస్ త్రీ అర్జీదారుల నగదు వాపస్….మున్సిపల్ కమిషనర్ లోవరాజు

విశాలాంధ్ర నందిగామ:- జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తమ ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేసి అర్జీ సమయంలో తాము కట్టిన నగదును తమ అకౌంట్ నందు జమ చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తాము చెల్లించిన డబ్బులకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయానికి అందించి అర్జిదారులు కట్టిన సొమ్మును వెనక్కి తీసుకోవాలని తెలిపారు దానిలో భాగంగా నందిగామ మున్సిపల్ కార్యాలయానికి 1492 మంది ఎక్కువ…

Read More

హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన.. ధర్నాచౌక్‌లో ఉద్రిక్తత!

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఃకాక్రోచ్ జనతా పార్టీః హైదరాబాద్‌లో నిరసన చేపట్టింది. పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా ధర్నాచౌక్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త, ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో యువత కూడా ఈ నిరసనలో భాగమైంది. ఈ సందర్భంగా నిరసనకారులు నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్…

Read More

Viral News: మటన్ ఉడకలేదని కంప్లైంట్.. స్టేషన్‌లో పోలీసులకు ఫ్యూజులు ఔట్ | ట్రెండింగ్

Last Updated:Mar 23, 2026 4:31 PM IST Viral News: అనంతపురం జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉగాది పండుగ నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. + తాడిపత్రిలో విచిత్రం ..మటన్ ఉడకలేదని పోలీస్ మెట్లు ఎక్కిన వ్యక్తి..  Viral News: అనంతపురం జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉగాది పండుగ నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన…

Read More

‘యుఫోరియా’ప్రతి ఒక్కరూ చూడాలి: మహేశ్

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యుఫోరియా’ సినిమా ఇటీవల విడుదలైంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన మహేశ్ బాబు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘గుణశేఖర్ తన కథలను తెరకెక్కించే విధానం ఎప్పుడూ ఓ ప్రత్యేక శైలిలో ఉంటుంది. ఈ సినిమా నేను ఎంతో ఎంజాయ్ చేశా… ముఖ్యంగా క్లైమాక్స్‌ను మలిచిన తీరు బాగుంది. ఈ సినిమాను అందరూ తప్పక చూడండి. గుణశేఖర్, భూమికతో పాటు చిత్రబృందం మొత్తానికి అభినందనలు. గుణశేఖర్ మేకింగ్, ఆయన టెక్నికల్…

Read More

Ear Blockage Tips: చెవి నొప్పి, దురద పెడితే ఈ 3 వేస్తున్నారా.. డాక్టర్స్ ఏమంటున్నారో తెలుసా..? |

Last Updated:Apr 24, 2026 1:55 PM IST Ear Wax Blockage Symptoms: తలస్నానం చేసిన తర్వాత లేదంటే ఒక వైపు తిరిగి పడుకునేటప్పుడు చాలా మందికి చెవిలో దిబ్బడ(ఏదో కదులుతున్నట్లుగా ) సమస్య ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఇబ్బందులు చాలా మందిలో కలుగుతున్నాయి. ముఖ్యంగా చెవ్వు గురగురలాడటం,లోపల ఏదో శబ్దం వచ్చినట్టు ఉండటం, అలాంటి సమయంలో కాస్త వినికిడి సమస్య రావడం లాంటి పరిణామాలు ఎండాకాలంలో ఎక్కువగా చోటుచేసుకునే అవకాశం ఉంది. …

Read More