AP Resurvey: రైతులకు బిగ్ అప్‌డేట్.. రెడీగా ఉండండి.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిస్తూ.. ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్రం మొత్తం, అందరు రైతులకు ఉపయోగపడేదే. దీని వల్ల రైతులు అనేక ప్రయోజనాలు పొందగలరు. ఓ పెద్ద ప్లాన్ వేసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Source link

Read More

AP and Telangana Weather Forecast Update: ఏపీ, తెలంగాణకు పిడుగుల వర్షాలు. బలంగానే తుపాను. మారుతున్న వాతావరణం |

ఉష్ణోగ్రత అలర్ట్ ఉంది. ఎందుకంటే.. ఇవాళ ఏప్రిల్ 18న గూడూరు, రాయచోటి, కడప, పులివెందుల, కదిరి, ప్రొద్దుటూరు, అనంతపురం, నంద్యాల, డోన్, కర్నూలు, గద్వాల, ఆదోని, గుంతకల్ ప్రాంతాల్లో ఎక్కువ ఎండ ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మిగతా ఏపీ అంతటా.. 35 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో 37 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం,…

Read More

Vijayawada: విజయవాడలో భారీ బ్యాంక్ ఫ్రాడ్.. నకిలీ కేవైసీ పత్రాలతో రూ. 5.28 కోట్ల టోకరా.. క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే నిజాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అసలేం జరిగింది? ఈనాడు కథనం ప్రకారం.. విజయవాడలోని బెంజిసర్కిల్, పటమట రోడ్డు, గుణదల ప్రాంతాల్లోని యాక్సిస్ బ్యాంకు శాఖల్లో 2019 నుంచి 2023 మధ్య కాలంలో ఈ భారీ మోసం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 29 వేర్వేరు ఖాతాలను తెరిచి, వాటి ద్వారా వివిధ రకాల రుణాలు పొంది బ్యాంకుకు కుచ్చుటోపి పెట్టారు. రుణాలు తీసుకున్న తర్వాత నెలల తరబడి ఈఎంఐలు (EMI) చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు అంతర్గత విచారణ జరిపారు. ఆ విచారణలో పొంతన…

Read More

AP Inter Exams: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ రిలీజ్. స్టూడెంట్స్, పేరెంట్స్‌కి ప్రభుత్వం కీలక అలర్ట్ | జాబ్స్ & ఎడ్యుకేషన్

ఉదయం సెషన్ (ఫస్ట్ ఇయర్ విద్యార్థులు): ఉదయం 9:00 AM నుంచి 12:00 PM వరకు ఉంటుంది. మధ్యాహ్నం సెషన్ (సెకండ్ ఇయర్ విద్యార్థులు): మధ్యాహ్నం 2:30 PM నుంచి 5:30 PM వరకు ఉంటుంది. దీన్ని అన్ని జూనియర్ కాలేజీల్లో నోటీస్ బోర్డ్‌పై ప్రదర్శించాలని బోర్డు సూచించింది. విద్యార్థులు తమ పరీక్ష తేదీలు, సబ్జెక్టులు ముందుగా చూసుకొని సన్నాహాలు చేసుకోవాలి. ఈ సప్లిమెంటరీ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తును కాపాడే ముఖ్య అవకాశం. ఫెయిల్ అయిన సబ్జెక్టులను…

Read More

Vijayawada: ఇద్దరు బిడ్డలను చంపి ఆత్మహత్య! మతిస్థిమితం లేని తల్లి ఘాతుకం

కుటుంబ బాధ్యతలు పెరగడంతో ఆమె క్రమంగా మానసిక ఒత్తిడికి లోనైంది. వీరికి లాస్య (11), సాత్విక్ (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త శ్యామ్ స్వతహాగా లారీ యజమాని. Source link

Read More

Bus Fire Accident: హైదరాబాద్.. KPHBలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Special Trains: ప్రయాణికులకు ఊరట.. వేసవి రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

బెంగళూరు – బలార్షా మధ్య ప్రత్యేక రైలు (06551/06552) ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారి కోసం బెంగళూరు నుండి మహారాష్ట్రలోని బలార్షా వరకు ప్రత్యేక సర్వీసును అందుబాటులోకి తెచ్చారు. రైలు నం. 06551: ఈ రైలు ఈ నెల 24వ తేదీన బెంగళూరులో ఉదయం 8:50 గంటలకు బయలుదేరుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించి, మరుసటి రోజు (రెండో రోజు) ఉదయం 6:00 గంటలకు బలార్షా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం (రైలు నం. 06552): తిరుగు…

Read More

IPL Betting: మెడికల్ షాపు ముసుగులో ఐపీఎల్ బెట్టింగ్.. విజయవాడలో ‘లెమన్ యాప్’ ముఠా గుట్టురట్టు! | విజయవాడ వార్తలు (Vijayawada News)

మెడికల్ షాపులో బెట్టింగ్ రాకెట్ ఈనాడు కథనం ప్రకారం.. విజయవాడ శ్రీరామచంద్రనగర్‌కు చెందిన పోతిరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా వ్యాపారం సరిగా సాగకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో తన దుకాణానికి తరచూ వచ్చే న్యూ రాజరాజేశ్వరీపేటకు చెందిన చాంద్ బాషా అనే వ్యక్తితో తన గోడు వెళ్లబోసుకున్నాడు. చాంద్ బాషా అప్పటికే ‘లెమన్ ఎక్స్ఛేంజ్’ (Lemon Exchange) అనే బెట్టింగ్ యాప్ ద్వారా పందేలు నిర్వహిస్తున్నాడు. తక్కువ…

Read More

Vijayawada: కుక్కకాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే.. డబ్బు కోసం సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్ట్ డ్రామా! షాక్ ఇచ్చిన రిటైర్డ్ టీచర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 17, 2026 5:59 AM IST అయితే, విజయవాడకు చెందిన ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు మాత్రం సైబర్ నేరగాళ్ల పన్నాగాన్ని చిత్తు చేశారు. తన సమయస్ఫూర్తితో ఏకంగా పోలీసులకే సమాచారం అందించి, కేటుగాళ్ల గుట్టు రట్టు చేశారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించేందుకు రకరకాల వేషాలు వేస్తున్నారు. ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ (Digital Arrest) పేరుతో భయభ్రాంతులకు గురిచేసి లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. అయితే, విజయవాడకు…

Read More

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి ఆ దర్శనాలు రద్దు.. సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్! |

సాధారణ రోజుల కంటే వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. గత మూడేళ్ల గణంకాలను పరిశీలించిన టీటీడీ యంత్రాంగం, ఈ ఏడాది మే, జూన్, జూలై నెలల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. రోజుకు సరాసరి లక్ష మందికి పైగా భక్తులు కొండపైకి వస్తున్నా, ప్రస్తుతం 75 వేల మందికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతోంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని సామాన్య…

Read More