Heavy Rains: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. నేటి వాతావరణంపై చల్లటి కబురు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 10, 2026 7:26 AM IST ఎండ దెబ్బకు సతమతం అవుతున్న ప్రజలకు చల్లటి కబురు అందింది. నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏఏ జిల్లాల్లో వానలు పడతాయో తెలుసుకోండి. Heavy Rains: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. నేటి వాతావరణంపై చల్లటి కబురు! ఎండ, వాన.. ప్రకృతి ఆడే ఈ వింత దోబూచులాటలో సామాన్యుడు ఎప్పుడూ ప్రేక్షకుడే. అవును, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వాతావరణం అచ్చం ఇలాగే ఉంది. ఒకవైపు దంచికొడుతున్న ఎండలు, మరోవైపు…

Read More

Srisailam: మల్లన్న భక్తులకు సైబర్ సెగ.. నకిలీ వెబ్‌సైట్‌తో ఢిల్లీ యాత్రికులకు టోకరా! మానవత్వం చాటుకున్న ఈవో | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 10, 2026 6:25 AM IST తీరా క్షేత్రానికి చేరుకున్నాక గదులు లేవని తెలియడంతో వారు రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న దేవస్థానం అధికారులు మానవత్వంతో స్పందించి వారికి అండగా నిలిచారు. ప్రతీకాత్మక చిత్రం Srisailam: దైవ దర్శనం కోసం వచ్చే భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పడగ విప్పుతున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో వసతి గదుల పేరిట నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి భక్తులను నిలువునా ముంచుతున్నారు. తాజాగా…

Read More

Anantapur: అనంతపురం జిల్లాలో నకిలీ డీఎస్పీ దందా.. రూ. 40 లక్షల టోకరా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 10, 2026 5:22 AM IST ఓ కిలేడీ తన పరిచయస్తుడి వద్ద నుంచి రూ.40 లక్షలు వసూలు చేసి, ఇప్పుడు అప్పు అడిగితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతోంది. నకిలీ పోలీస్ అధికారిణి దౌర్జన్యం తాళలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం బయటపడింది. ప్రతీకాత్మక చిత్రం Anantapur: అనంతపురం జిల్లాలో ఆర్థిక నేరాలు, మోసాలు రోజురోజుకూ సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాలను వణికించిన హనీ ట్రాప్ ఉదంతం మరువకముందే, మరో…

Read More

Tirumala Darshan Tickets: శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారా..? ఆగస్టు కోటాలపై టీటీడీ కీలక ప్రకటన..! Tirumala TTD August tickets. |

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, వృద్ధులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక దర్శన టోకెన్లు, అలాగే తిరుమల తిరుపతిలో గదుల కోటా విడుదల తేదీలను అధికారికంగా వెల్లడించింది. ప్రతి నెలలాగే ఈసారి కూడా టికెట్ల కోసం భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉండటంతో భక్తులు ముందుగానే…

Read More

Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

తమిళనాడులో విజయ్ సీఎం ప్రమాణం రేపు, వీసీకే మద్దతుతో మెజారిటీ, బెంగాల్‌లో సువేందు అధికారి బీజేపీ తొలి సీఎం, మమతా పరాజయం అంగీకారం, కేరళ సీఎం ఎంపికలో కాంగ్రెస్ చర్చలు. Source link

Read More

Astro Prediction: 30 ఏళ్ల వరకు ఇబ్బందులు.. ఆ తర్వాత వీరి జీవితం బంగారమే.. ఈ 3 రాశుల వారి అదృష్టం మామూలుగా ఉండదు! these are the zodiac signs whose luck |

Last Updated:May 09, 2026 9:08 PM IST జ్యోతిష్య నిపుణుడు ఫణి శర్మ ప్రకారం మకర, వృశ్చిక, కుంభ రాశుల వారికి 30 ఏళ్ల తర్వాత కెరీర్, ధనం, గౌరవం మెరుగవుతాయని, జ్యోతిష్యం కంటే కృషి ముఖ్యం అంటున్నారు Source link

Read More

Sri City: దక్షిణ భారతదేశానికి AC హబ్‌గా శ్రీ సిటీ.. రూ.1000 కోట్ల భారీ పెట్టుబడి..! Sri City AC manufacturing hub. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 09, 2026 6:58 PM IST శ్రీ సిటీ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఎయిర్ కండిషనర్ హబ్‌గా ఎదుగుతోంది, క్యారియర్ గ్లోబల్ సహా అనేక కంపెనీలు పెట్టుబడులు, వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి News18 ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీ ఇప్పుడు దేశ పారిశ్రామిక రంగంలో మరో భారీ మైలురాయిని చేరుకోబోతోంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలిచిన శ్రీ సిటీ.. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్ కండిషనర్ల తయారీ హబ్‌గా…

Read More

Eluru: ఏలూరులో దారుణం.. బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారం.. గర్భనిరోధక మాత్రలతో ప్రాణాపాయ స్థితిలోకి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 09, 2026 5:12 AM IST ఆధ్యాత్మిక శాంతి కోసం రాంబాబు నిర్వహించే ప్రార్థనలకు వెళ్తుండేవారు. ఆ కుటుంబంలోని 14 ఏళ్ల బాలికపై కన్నేసిన పాస్టర్ రాంబాబు, ఆమెకు ఆశ చూపి లొంగదీసుకోవడమే కాకుండా తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు. ప్రతీకాత్మక చిత్రం Eluru: ఆధ్యాత్మికత ముసుగులో ఒక చర్చి పాస్టర్ అభం శుభం తెలియని మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. ప్రార్థనల కోసం వచ్చే భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఒక 14 ఏళ్ల…

Read More

Andhra Pradesh: ఏపీలో ఖైదీల జీతం ఎంతో తెలుసా? కర్ణాటకలో అయితే రోజుకు భారీ కూలీ.. తెలిస్తే వావ్ అనాల్సిందే |

ఖైదీలు తయారుచేసిన ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఆదాయం ఆర్జించడంలో కేరళ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. కేరళ ఏటా రూ. 222.69 కోట్లు ఆర్జిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ కేవలం రూ. 11.11 కోట్లతో దేశంలో 8వ స్థానంలో నిలిచింది. నివేదికలోని ఇతర కీలక అంశాల ప్రకారం, ఏపీలోని సెంట్రల్ జైళ్లు తమ సామర్థ్యానికి మించి ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో కలిపి 8,659 మందిని ఉంచే సామర్థ్యం ఉండగా, 2024 డిసెంబరు నాటికి 7,861 మంది ఖైదీలు ఉన్నారు….

Read More

విశాఖలో కొత్త అద్భుతం.. కైలాసగిరిపై 65 అడుగుల భారీ త్రిశూలం..! Kailasagiri trident Visakhapatnam | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 09, 2026 2:47 PM IST విశాఖపట్నం కైలాసగిరిలో 65 అడుగుల భారీ త్రిశూలం, డమరుకం ఏర్పాటు, VMRDA అభివృద్ధి చేసిన ఈ కొత్త ఐకాన్ రాత్రి లైటింగ్‌తో పర్యాటకులను ఆకర్షిస్తోంది + News18 విశాఖపట్నం అంటేనే అందమైన సముద్ర తీరం, కొండలు, ప్రకృతి సోయగాలు గుర్తుకొస్తాయి. అలాంటి విశాఖలో ఇప్పటికే పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్న కైలాసగిరి ఇప్పుడు మరింత ప్రత్యేకంగా మారింది. శివపార్వతుల విగ్రహాలతో ప్రసిద్ధి చెందిన ఈ కొండపై తాజాగా ఏర్పాటు…

Read More