News Desk

వీర ప్రకాష్ కు ఏపీజే అబ్దుల్ కలాం డాక్టరేట్ ప్రదానం

విశాలాంధ్ర – జేఎన్టియు ఏ: బాలాజీ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కె.వీర ప్రకాష్ కి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యూనివర్సిటీ, ఇండోర్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ ని ప్రధానం చేశారు. ఎక్స్పరిమెంట్ ది డిజైన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అప్రోచెస్ అండ్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీస్ ఫర్ స్కేల్ అండ్ వెరైటీ యాజ్ కాంట్రాడిక్ట్ టు ఏ సింగిల్ ఇ – లర్నింగ్ సిస్టం అనే…

Read More

Astro Prediction: 30 ఏళ్ల వరకు ఇబ్బందులు.. ఆ తర్వాత వీరి జీవితం బంగారమే.. ఈ 3 రాశుల వారి అదృష్టం మామూలుగా ఉండదు! these are the zodiac signs whose luck |

Last Updated:May 09, 2026 9:08 PM IST జ్యోతిష్య నిపుణుడు ఫణి శర్మ ప్రకారం మకర, వృశ్చిక, కుంభ రాశుల వారికి 30 ఏళ్ల తర్వాత కెరీర్, ధనం, గౌరవం మెరుగవుతాయని, జ్యోతిష్యం కంటే కృషి ముఖ్యం అంటున్నారు Source link

Read More

ధర్మవరంలో రైతు కిడ్నాప్ కలకలం – Visalaandhra

భూ వివాదంతో ఇన్నోవాలో బలవంతంగా తీసుకెళ్లిన దుండగులు కారులోనే రైతుపై దాడి.. రూ.50 లక్షలు డిమాండ్ ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి వన్‌టౌన్ పోలీసులు ఎన్‌ఎస్ గేట్ వద్ద ఇన్నోవా వాహనం అడ్డగింత ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలో రైతు కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లికి చెందిన ముసుగు నారాయణ అనే రైతును భూ…

Read More

పది పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఘనసన్మానం

హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో విజయదుందుభి మోగించి పట్టణ ప్రధమ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం 500 మార్కులు పైగా వచ్చిన 71 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానిస్తూ, ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం…

Read More

Sri City: దక్షిణ భారతదేశానికి AC హబ్‌గా శ్రీ సిటీ.. రూ.1000 కోట్ల భారీ పెట్టుబడి..! Sri City AC manufacturing hub. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 09, 2026 6:58 PM IST శ్రీ సిటీ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఎయిర్ కండిషనర్ హబ్‌గా ఎదుగుతోంది, క్యారియర్ గ్లోబల్ సహా అనేక కంపెనీలు పెట్టుబడులు, వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి News18 ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీ ఇప్పుడు దేశ పారిశ్రామిక రంగంలో మరో భారీ మైలురాయిని చేరుకోబోతోంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలిచిన శ్రీ సిటీ.. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్ కండిషనర్ల తయారీ హబ్‌గా…

Read More

సీనియర్ రక్తదాతలకు సన్మానం

ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ సీనియర్ సభ్యులు డాక్టర్ సంకారపు నరసింహులు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయ శ్రీవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు, బీసీ రాష్ట్ర సంఘం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ దంపతులు ఎక్కువసార్లు రక్తం ఇచ్చిన రక్తదాతలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెంన్రీ డ్యూనాంట్”జన్మదినం, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్బంగా సీనియర్ రక్తదాతలకు…

Read More

ఉత్కంఠకు తెర.. టీవీకేకు వీసీకే మద్దతు

తమిళనాడులో విజయ్‌ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటుచేస్తారనే ఉత్కంఠకు తెరపడినట్లే కనిపిస్తోంది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK)  ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను ఎట్టకేలకు చేరుకుంది. కీలక పరిణామంలో, విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK) పార్టీ టీవీకేకు తన మద్దతును ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం వీసీకే అధినేత తిరుమావళవన్ తన పార్టీ మద్దతును విజయ్‌కు తెలుపుతూ అధికారిక లేఖను అందజేశారు. ఇప్పటికే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు టీవీకేకు మద్దతు…

Read More

Eluru: ఏలూరులో దారుణం.. బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారం.. గర్భనిరోధక మాత్రలతో ప్రాణాపాయ స్థితిలోకి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 09, 2026 5:12 AM IST ఆధ్యాత్మిక శాంతి కోసం రాంబాబు నిర్వహించే ప్రార్థనలకు వెళ్తుండేవారు. ఆ కుటుంబంలోని 14 ఏళ్ల బాలికపై కన్నేసిన పాస్టర్ రాంబాబు, ఆమెకు ఆశ చూపి లొంగదీసుకోవడమే కాకుండా తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు. ప్రతీకాత్మక చిత్రం Eluru: ఆధ్యాత్మికత ముసుగులో ఒక చర్చి పాస్టర్ అభం శుభం తెలియని మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. ప్రార్థనల కోసం వచ్చే భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఒక 14 ఏళ్ల…

Read More

ఎట్టకేలకు ఓటమిని అంగీకరించిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మమతా బెనర్జీ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో, మమతా బెనర్జీ తన ఎక్స్ (ట్విట్టర్) బయోను అప్‌డేట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మమత ..ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మమతా బెనర్జీ ఆరోపిస్తూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు.ఆ తర్వాత మే 7వ తేదీతో అసెంబ్లీ గడువు పూర్తైన నేపథ్యంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి దానిని రద్దు చేస్తూ ఓ ప్రకటన విడుదల…

Read More

Andhra Pradesh: ఏపీలో ఖైదీల జీతం ఎంతో తెలుసా? కర్ణాటకలో అయితే రోజుకు భారీ కూలీ.. తెలిస్తే వావ్ అనాల్సిందే |

ఖైదీలు తయారుచేసిన ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఆదాయం ఆర్జించడంలో కేరళ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. కేరళ ఏటా రూ. 222.69 కోట్లు ఆర్జిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ కేవలం రూ. 11.11 కోట్లతో దేశంలో 8వ స్థానంలో నిలిచింది. నివేదికలోని ఇతర కీలక అంశాల ప్రకారం, ఏపీలోని సెంట్రల్ జైళ్లు తమ సామర్థ్యానికి మించి ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో కలిపి 8,659 మందిని ఉంచే సామర్థ్యం ఉండగా, 2024 డిసెంబరు నాటికి 7,861 మంది ఖైదీలు ఉన్నారు….

Read More