టీటీడీ గోశాలకు 180 లారీల ఎండుగడ్డి విరాళం.. రైతుల సేవకు దేశవ్యాప్తంగా ప్రశంసలు!
తిరుపతి ఎస్వీ గోశాలకు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో 1600 టన్నుల ఎండుగడ్డి, రెండు గోవులు, ఒక దూడ విరాళం, టీటీడీ అధికారులు గోసంరక్షణ చైతన్యాన్ని ప్రశంసించారు Source link
తిరుపతి ఎస్వీ గోశాలకు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో 1600 టన్నుల ఎండుగడ్డి, రెండు గోవులు, ఒక దూడ విరాళం, టీటీడీ అధికారులు గోసంరక్షణ చైతన్యాన్ని ప్రశంసించారు Source link
చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి దర్శనం కోసం భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంభ సమేతంగా వచ్చారు. ఆలయ ప్రాగణం చేరుకోగానే ఆలయ అధికారులు గణ స్వాగతం పలికారు. మేళా వాయిద్యాల నడుమ మాడ వీధుల్లో కనువిందు చేస్తున్న శిల్ప సౌందర్యాన్ని తిలకించేలా ఏర్పాటు చేశారు. Source link
Last Updated:May 10, 2026 4:54 PM IST Social Media: చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి సోషల్ మీడియాలో మత విద్వేషపూరిత పోస్టులు, ఫేక్ న్యూస్, మార్ఫింగ్ కంటెంట్ షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు News18 కడప జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగంపై చిత్తూరు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. సోషల్ మీడియాలో మత విద్వేషపూరిత పోస్టులు, వదంతులు,…
Last Updated:May 10, 2026 4:28 PM IST Kanipakam Temple: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంబంతో కలిసి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించి, విజయవంతమైన ఎన్నికలకు ఇది నూతన ఆరంభమని అన్నారు + News18 చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, స్వయంభూ మూర్తిగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జిల్లా పర్యటనలో…
మే 10 నుంచి 13వ తేదీ వరకూ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ – IMD తన తాజా బులిటెన్లో తెలిపింది. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది అని వివరించింది. మే 10న తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని IMD తెలిపింది. ఈ అంచనాలు, స్కైమెట్ అంచనాలతో సమానంగా…
Last Updated:May 10, 2026 1:47 PM IST Tirumala Traffic: తిరుపతి అలిపిరిలో రూ 1500 కోట్లతో ITMS ఏర్పాటు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, AI కెమెరాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తో తిరుమల ట్రాఫిక్, భద్రత మెరుగుదల News18 తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు, ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని అలిపిరి వద్ద సుమారు రూ. 1500 కోట్లతో భారీ ‘ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్…
మాస్కో: నాలుగేళ్లుగా కొనసాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోంది. యూరప్ లో భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని సృష్టించిన ఈ యుద్ధం త్వరలోనే ముగియనుంది. ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు చెందిన వేలాది మంది సైనికులు మృతి చెందారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో అత్యంత రక్తపాతం సృష్టించిన యుద్ధం ఇదే. తాజాగా ఉక్రెయిన్తో యుద్ధానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ముగింపు దశకు…
ఆదివారం (10-05-26) మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. Source link
అధికారుల మొద్దు నిద్ర (విశాలాంధ్ర-చిత్తూరు) చిత్తూరు నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక గంగినేని చెరువు కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ మాఫియా కోరల్లో చిక్కుకుంది. సుమారు రూ.50 కోట్లకు పైగా విలువ చేసే చెరువు భూములను కొల్లగొట్టేందుకు బడా బాబులు బరితెగిస్తున్నా, సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు నగర ప్రజలకు ఒకప్పుడు సాగునీరు, తాగునీరు అందించిన ఈ చెరువు విస్తీర్ణం రికార్డుల ప్రకారం 62 ఎకరాలు. చెరువుకు సంబంధించిన…
Last Updated:May 10, 2026 11:38 AM IST తిరుమలలో ఆదివారం భారీ భక్తుల రద్దీ, టాలీవుడ్ దర్శకులు బోయపాటి శ్రీను, చందూ మొండేటి, శైలేష్ కొలను, నిర్మాత డి.వి.వి. దానయ్య, రుహాణి శర్మ దర్శనం, 81,512 మంది, హుండీ 3.23 కోట్లు + News18 కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం ఆదివారం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సెలవు దినం కావడంతో దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. సాధారణ భక్తులతో…