News Desk

నిబంధనలకు పాతర

ఇష్టారాజ్యంగా ప్రైవేటు కళాశాలల నిర్వహణ*కార్పొరేట్ మాఫియా గుప్పిట్లో విద్యావ్యవస్థ*నిద్రమత్తులో అధికార యంత్రాంగం (విశాలాంధ్ర-చిత్తూరు) జిల్లాలో ప్రైవేటు జూనియర్ కళాశాలల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. విద్యను సేవా భావంతో కాకుండా లాభదాయక వ్యాపారంగా మార్చిన కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో దాదాపు 80 శాతం సంస్థలు కనీస అనుమతులు లేకుండానే దర్జాగా కార్యకలాపాలు సాగిస్తుండటం గమనార్హం. ప్రతి కళాశాలకు అగ్నిమాపక, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉండాలన్న నిబంధన ఉన్నా మెజారిటీ కళాశాలలు వీటిని…

Read More

Gangamma Jathara: తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లికి శ్రీవారి సారె.. తిరుపతిలో వైభవంగా శోభాయాత్ర!

Gangamma Jathara: తిరుమల శ్రీవారి తరఫున శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి సమర్పించారు, గంగమ్మ జాతర మే 13 వరకు కొనసాగుతుంది Source link

Read More

అన్నాడీఎంకేలో ఆదిపత్య పోరు – Visalaandhra

పళనిసామిషణ్ముగం వేరు వేరు క్యాంప్ రాజకీయాలు చెన్నై: తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐడీఎంకేలో వర్గ పోరు మొదలైంది. పళనిస్వామిషణ్ముగం మధ్య ఆదిపత్య పోరు బయటపడింది. ఎన్డీయేకు నేతృత్వం వహిస్తున్న ఏఐఏడీఎంకేలో నాయకత్వ సమస్యలు బయట పడుతున్నాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా మరో వర్గం తయారైంది. రెండు రోజుల క్రితం పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 36 మంది శిబిరం నిర్వహించగా, పళనిసామి అక్కడికి వెళ్లి వారితో భేటీ అయిన…

Read More

Heavy Rains: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. నేటి వాతావరణంపై చల్లటి కబురు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 10, 2026 7:26 AM IST ఎండ దెబ్బకు సతమతం అవుతున్న ప్రజలకు చల్లటి కబురు అందింది. నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏఏ జిల్లాల్లో వానలు పడతాయో తెలుసుకోండి. Heavy Rains: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. నేటి వాతావరణంపై చల్లటి కబురు! ఎండ, వాన.. ప్రకృతి ఆడే ఈ వింత దోబూచులాటలో సామాన్యుడు ఎప్పుడూ ప్రేక్షకుడే. అవును, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వాతావరణం అచ్చం ఇలాగే ఉంది. ఒకవైపు దంచికొడుతున్న ఎండలు, మరోవైపు…

Read More

Srisailam: మల్లన్న భక్తులకు సైబర్ సెగ.. నకిలీ వెబ్‌సైట్‌తో ఢిల్లీ యాత్రికులకు టోకరా! మానవత్వం చాటుకున్న ఈవో | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 10, 2026 6:25 AM IST తీరా క్షేత్రానికి చేరుకున్నాక గదులు లేవని తెలియడంతో వారు రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న దేవస్థానం అధికారులు మానవత్వంతో స్పందించి వారికి అండగా నిలిచారు. ప్రతీకాత్మక చిత్రం Srisailam: దైవ దర్శనం కోసం వచ్చే భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పడగ విప్పుతున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో వసతి గదుల పేరిట నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి భక్తులను నిలువునా ముంచుతున్నారు. తాజాగా…

Read More

Anantapur: అనంతపురం జిల్లాలో నకిలీ డీఎస్పీ దందా.. రూ. 40 లక్షల టోకరా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 10, 2026 5:22 AM IST ఓ కిలేడీ తన పరిచయస్తుడి వద్ద నుంచి రూ.40 లక్షలు వసూలు చేసి, ఇప్పుడు అప్పు అడిగితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతోంది. నకిలీ పోలీస్ అధికారిణి దౌర్జన్యం తాళలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం బయటపడింది. ప్రతీకాత్మక చిత్రం Anantapur: అనంతపురం జిల్లాలో ఆర్థిక నేరాలు, మోసాలు రోజురోజుకూ సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాలను వణికించిన హనీ ట్రాప్ ఉదంతం మరువకముందే, మరో…

Read More

సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్

తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ పీక్స్‌కు చేరింది. డ్రవిడ గడ్డపై ఎన్నికల పరంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దగ్గర విజయ్ (టీవీకే) వెనుకబడటం ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవైపు విజయోత్సాహం, మరోవైపు అధికార పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయిన పరిస్థితి విజయ్ రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్షగా మారింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం విజయ్ పక్షాన…

Read More

Tirumala Darshan Tickets: శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారా..? ఆగస్టు కోటాలపై టీటీడీ కీలక ప్రకటన..! Tirumala TTD August tickets. |

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, వృద్ధులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక దర్శన టోకెన్లు, అలాగే తిరుమల తిరుపతిలో గదుల కోటా విడుదల తేదీలను అధికారికంగా వెల్లడించింది. ప్రతి నెలలాగే ఈసారి కూడా టికెట్ల కోసం భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉండటంతో భక్తులు ముందుగానే…

Read More

త్వరలో విశాఖ, విజయవాడ మెట్రోలకు గ్రీన్ సిగ్నల్ : మంత్రి నారాయణ

విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టులపై మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే రివైజ్డ్ డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించామని, ప్రస్తుతం కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. విశాఖ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు….

Read More

Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

తమిళనాడులో విజయ్ సీఎం ప్రమాణం రేపు, వీసీకే మద్దతుతో మెజారిటీ, బెంగాల్‌లో సువేందు అధికారి బీజేపీ తొలి సీఎం, మమతా పరాజయం అంగీకారం, కేరళ సీఎం ఎంపికలో కాంగ్రెస్ చర్చలు. Source link

Read More