News Desk

Chandrababu: ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. ఫొటోలు చూసేయండి |

అన్ని మతాలను గౌరవిస్తా… అందరివాడిలా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. పేదలను ఆదుకునేందుకు పీ4 తీసుకొచ్చామని, ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటా అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విందులో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యేలు నజీర్, బోండా ఉమ, గద్దె రామ్మోహన్, పలువురు ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనార్టీ నేతలు పాల్గొన్నారు. Source link

Read More

అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకం

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ విశాలాంధ్ర – ఏలూరు : జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర సాధన కోసం పొట్టిశ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో చిరస్మరణీయమని తెలిపారు. తెలుగువారికి ప్రత్యేక…

Read More

Annavaram Temple: అన్నవరం సత్య నారాయణుడికి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో భక్తులు భారీగా కానుకలు సమర్పించడంతో హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది. బంగారం, వెండి విదేశీ కరెన్సీ స్వామివారికి సమకూరినట్లు దేవస్థానం వెల్లడించింది. Source link

Read More

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం ఎమ్మెల్యే కందికుంట

విశాలాంధ్ర,కదిరి..అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. సోమవారం స్థానిక టవర్ క్లాక్ వద్దనున్న పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం 58 రోజుల దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చరిత్ర భావితరాలకు అందించడం మన బాధ్యత అన్నారు. భవిష్యత్తులో మహనీయుల చరిత్రను దేశమంతా స్మరించుకునేలా పెద్ద ఎత్తున సేవా…

Read More

Telangana and AP Weather Forecast Update: వాతావరణంలో ఈ మార్పు ఎందుకొచ్చింది? మంచిదేనా? ఇండియా మంచుదేశం అవుతోందా? |

ఈ వర్షాల వాతావరణం ఒక వారం రోజులు కొనసాగుతుంది అని ఏపీ, తెలంగాణ వాతావరణ అధికారులు తెలిపారు. అసలు ఎందుకీ మార్పు? ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడుతున్నాయి అంటే.. దీనికి 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు, చైనా, గోబీ ఎడారి ప్రాంతాలన్నీ దట్టమైన మంచు, మేఘాలతో నిండిపోయాయి. ఆ ప్రభావం ఏపీ, తెలంగాణపై ద్రోణి లాగా పడింది. అందువల్లే మన రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. దీనికి తోడు.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పక్కన…..

Read More

వచన రచనా మార్గదర్శి చిన్నయ సూరి

సుమారు 180 సంవత్సరాల క్రితం నాటి మాట. అది 1847వ సంవత్సరం. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా రోజులు.మద్రాసులోని’ సెయింట్ జార్జ’ కోటలో ఏర్పరచిన కళాశాలలో ఇంగ్లీషు వారికి తెలుగు పాఠాలు నేర్పించడానికి ‘ట్యూటర’ ఉద్యోగంలో ఒక తెలుగు పండితుణ్ణి నియమించేవారు. అప్పటివరకు ట్యూటర్ గా ఉన్న పుదూరి సీతారామశాస్త్రి ‘రిటైర’ అయిపోయారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి కేవలం తెలుగు చదివిన వాడే కాకుండా, కొంత ఇంగ్లీష్ కూడా వచ్చిన వాళ్ల కోసం ఒక ప్రకటన…

Read More

Weather Update: ఏపీలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక.. |

ఏపీలోని ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖ , ఉభయగోదావరి జిల్లాలు తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు కొన్ని జిల్లాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. Source link

Read More

కవిత్వ పొలం గట్లమీదతెలుగు కవి బండ్ల మాధవరావు

రాచపాళెం చంద్రశేఖరరెడ్డిసెల్: 9440222117నాగలంటేమట్టిని చీల్చిఅన్నంముద్దను దోసిలిలో పెట్టేది కదా! (పు43) నూటపాతికేళ్ల ఆధునిక తెలుగు కవిత్వం ఎప్ప్పుడైనా పలచబడి ఉండవచ్చుగానీ, వ్యాపారాత్మకం మాత్రం కాలేదు. కథానికలు, నవలల్లో మనం వ్యాపార ధోరణిని ఇదివరకే గుర్తించాం. కవిత్వం మీద ఆ ఫిర్యాదు లేదు. వచన కవిత్వం వచనమై తేలిపోతున్నదనీ ఫిర్యాదు మాత్రం ఉంది. బాలగంగాధర్‌తిలక్, గుంటూరు శేషేంద్ర శర్మ, త్రిపురనేని శ్రీనివాస్ వంటి వాళ్లు 1960ల నుంచి “కవిత్వం కావాలి కవిత్వం” అని హెచ్చరిస్తూనే ఉన్నారు. తెలుగు వచన…

Read More

Shocking Incident: నిద్రలోనే పోయిన ఆ నాలుగు ప్రాణాలు.. కారణం బయటపెట్టిన పోలీసులు | ట్రెండింగ్

Last Updated:Mar 16, 2026 3:21 PM IST Shocking Incident: కొన్ని ఊహించని సంఘటనలు అత్యంత విషాదాన్ని మిగుల్చుతాయి. ఎంతలా అంటే రాత్రి నిద్రపోతున్న ఓ కుటుంబం టూ వీలర్ నుండి వచ్చే పొగ పీల్చి ప్రాణాలు కోల్పోవడం అందర్ని షాక్ కి గురి చేసింది. + Shocking Incident Shocking Incident: కొన్ని ఊహించని సంఘటనలు అత్యంత విషాదాన్ని మిగుల్చుతాయి. ఎంతలా అంటే రాత్రి నిద్రపోతున్న ఓ కుటుంబం టూ వీలర్ నుండి…

Read More

ఈనెల 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఈ నెల 30 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. రేపు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చ ఉంటుంది. ఈ నెల 19న ఉగాది పండుగ సందర్భంగా సభకు సెలవు ఉంటుంది. మార్చి 20న డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను…

Read More