News Desk

భారీ ఉద్యోగ మేళా: డిగ్రీ పూర్తిచేసిన వారికి టాప్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

మార్చి 17న విశాఖపట్నం సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమంలో 500కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. 10కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. ఉద్యోగాల కోసం అర్హతలు పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, మరియు బి.టెక్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు కావాలి. వయసు పరిమితి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్ మేళా యువతకు ఉద్యోగ…

Read More

Job Mela 2026: ఆ జిల్లాలో ఉద్యోగాల జాతర.. జాబ్ ఆఫర్ చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు

Job Mela 2026: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ ఏపీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి శిక్షణ సంస్థ ,మోడల్ కెరీర్ సెంటర్ విజయనగరం సంయుక్తంగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు ఇవిగో. Source link

Read More

రాష్ట్రంలో భావజాల విధ్వంసం!

సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు మూడు ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. అనవసర అంశాలను తెరపైకి తెచ్చి అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం. తిరుమల “కల్తీ”లడ్డు తిని ఎందరు చనిపోయారో తెలియదు. పాలకుల దృష్టిలో అది సర్వజన సంహారిణి. ఆహార ముడి పదార్థాల, హోటళ్ళలో ఆహార కల్తీలను, భూజల, వాయు, శబ్ద పర్యావరణ కాలుష్యాలను పట్టించుకోరు. గుడి గోడలు కూలి, దర్శనాల క్యూలో తోపుళ్ళకు ప్రాణాలు పోగొట్టుకున్న భక్తులు కనపడరు. రోడ్ల ప్రమాదాల్లో రోజూ…

Read More

LPG Shortage Hits Tirumala | తిరుమలను తాకిన గ్యాస్ కష్టాలు.. భక్తులకు విజ్ఞప్తి ఇదే! | #local18V

తిరుమలలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహకులు గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను తిరుమలకు తీసుకువచ్చిన సమయంలో స్థానిక వ్యాపారులు అడ్డుకున్నారు. తమకు సిలిండర్లు ఇవ్వకుండా ఇతరులకు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నిస్తూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.#lpgshortage #tirumala #gascylinder Source link

Read More

ఆఖరి అస్త్రంగా జ్ఞానేశ్‌పై ఇంపీచ్‌మెంట్ నోటీసు

అరుణ్ శ్రీవాస్తవ లోక్‌సభ్ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని ప్రతిపక్షాలు ప్రతిపాదించిన తీర్మానం మూజువాణీ ఓటుతోనే వీగిపోయింది. అయినా ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా రాజ్యసభ, లోక్‌సభకు చెందిన 193 మంది గత 13వ తేదీన ఇంపీచ్‌మెంట్ నోటీసు ఇచ్చారు. ప్రతిపక్షాల ఈ ప్రయత్నం నెగ్గుతుందనుకోలేం. కానీ ఇదీ ఒక రకమైన అభిశంసనే. ఇది రాజకీయ చర్చకు దారి తీసింది.ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి “పక్షపాత ధోరణి” అనుసరిస్తున్నారని, “ఓట్ చోరీకి సహకరిస్తున్నారు” అని ప్రతిపక్షాలు…

Read More

Humanity Story: ఆయన కోటీశ్వరుడు కాదు.. కానీ ప్రతిరోజు వందలాది మందికి సాయం.. ఆయనకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 16, 2026 7:41 PM IST మహమ్మద్ ఇర్ఫా పాయకరావుపేటకు చెందిన వ్యక్తి, కాకినాడ జిల్లాలో నివసిస్తూ నిరుపేదలకు సహాయం చేస్తూ ‘సాయిబు గారు’గా ప్రసిద్ధి చెందారు. తన సంపాదనలో కొంత భాగాన్ని దానంగా ఇచ్చి, మానవత్వంతో జీవిస్తున్నారు. + సాయిబుగారు సేవలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే కులం, మతం అనే సరిహద్దులను చెరిపేసి, మానవత్వమే పరమావధిగా జీవిస్తున్న అరుదైన వ్యక్తి మహమ్మద్ ఇర్ఫా. సాధారణంగా దానధర్మాలు అంటే కోటీశ్వరులు చేస్తారని మనం అనుకుంటాం,…

Read More

పాపం ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి రోట్లో తలదూర్చినట్టుగా ఉంది. ఇస్రాయెల్ పనుపున ఇరాన్ పై నిష్కారణ యుద్ధానికి దిగిన ట్రంప్ ఆ యుద్ధం విరమించే మార్గం తోచక బెంబేలెత్తిపోతున్నారు. రెండు వారాలకు పై నుంచి ఇరాన్ ప్రతిఘటిస్తున్న తీరు ట్రంప్‌ని దిక్కు తోచని పరిస్థితిలోకి నెట్టేసింది. ఇస్రాయెల్ మీద, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ తీర్చుకుంటున్న ప్రతీకారం అనూహ్య రీతిలో ఉంది. ఇరాన్ కనక దారి మార్చుకుంటే దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవడానికి తాము…

Read More

Today Top 10 News: ఈరోజు టాప్ టెన్ తెలుగు వార్తలు..

Top 10 News Today: మార్చి 16వ తేదీ తాజా వార్తలు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో వార్తలే కాకుండా దేశీయం, అంతర్జాతీయ వార్తలు కూడా ఇప్పుడు చూద్దాం. న్యూస్18 తెలుగు అందిస్తున్న టాప్ 10 వార్తలు. Source link

Read More

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతి

బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి అనుమతించింది. గత సంవత్స రం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విధాన సౌధలో హోంమంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ హోమ్…

Read More

Health Awareness: యువతకు డాక్టర్ల హెచ్చరిక.. 25-45 ఏళ్ల వారు ఈ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 16, 2026 9:44 PM IST అధిక రక్తపోటు కారణంగా ‘అయోర్టిక్ డిసెక్షన్’ అనే ప్రమాదకర గుండె సంబంధిత సమస్య వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో అరుదైన హైబ్రిడ్ శస్త్రచికిత్స ద్వారా ఒక రోగిని వైద్యులు విజయవంతంగా కాపాడారు. + ఈ ఒక్కపని చేయకపోతే భవిష్యత్ లో మీ గుండె నాళాలు చీలే అవకాశం ఉంది అంటున్న వైద్యులు మానవ శరీరంలో గుండె ఒక ఇంజిన్ వంటిది. గుండె…

Read More