News Desk

పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల త్యాగాల వల్లే మనకు స్వేచ్ఛ లభించింది

– పవన్ కల్యాణ్అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహావిష్కరణ వేడుక తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచింది. ఈ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… శ్రీరాములు లాంటి వారు 11 మంది ఉంటే చాలు, ఒక ఏడాదిలోనే దేశానికి స్వాతంత్ర్యం తీసుకురాగలను అని గాంధీజీ అన్నారంటే, ఆయన సంకల్ప బలం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చని కొనియాడారు. రాజధాని ప్రాంతంలో ఇంతటి మహోన్నతమైన విగ్రహాన్ని ఏర్పాటు…

Read More

Telugu News Updates: యుద్ధం తెచ్చిన తంటా.. ఫోన్ పే ఐపీఓ వాయిదా |

CNN name, logo and all associated elements ® and © 2026 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not…

Read More

అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిలో ఒక మహోన్నతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ప్రాణత్యాగానికి నిలువుటద్దంగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు సమీపంలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని సరిగ్గా 58 అడుగుల ఎత్తులో రూపొందించడం విశేషం. ఈ వేడుకలో కేంద్రమంత్రి పెమ్మసాని…

Read More

Digi Rythu Bazaar: ఇంటికే రైతు బజార్ కూరగాయలు.. స్టీల్ సిటీలో డిజి యాప్ సేవలు విస్తృతం | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 16, 2026 1:55 PM IST Visakhapatnam: విశాఖపట్నంలో ప్రతి రోజు రైతు బజార్లో తాజా కూరగాయలు అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే, యాప్ టాప్ చేస్తే చాలు ఇంటికి వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. + ఇలా “యాప్ ని కొడితే…  అలా వచ్చేస్తాయి కూరగాయలు..! ఏపీలో “డిజి యాప్” “digiRB” ద Digi Rythu Bazaar: ప్రపంచంలోను అటు దేశంలోనూ మనిషికి కావాల్సింది ఆహారం. ప్రతిరోజు…

Read More

మరుసటి రోజే గ్యారెంటీ డెలివరీ.. తపాలా శాఖ నుంచి సరికొత్త సర్వీస్

పార్శిళ్లు, ఇతర వస్తువుల డెలివరీలో వేగాన్ని పెంచేందుకు భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) కీలక ముందడుగు వేసింది. 24 స్పీడ్ పోస్ట్ పేరుతో సరికొత్త ఎక్స్‌ప్రెస్ సర్వీసును మంగళవారం (మార్చి 17) ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీని ద్వారా అత్యవసరమైన పార్శిళ్లను కేవలం 24 గంటల్లోనే గ్యారెంటీగా డెలివరీ అందించనుంది.కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలోని ఆకాశవాణి…

Read More

Gas Cylinder Shortage: గ్యాస్ సిలిండర్ల కొరత అంటూ ప్రచారం.. మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే ఏమౌతుందో తెలుసా..? | ట్రెండింగ్

Last Updated:Mar 16, 2026 11:21 AM IST Gas Cylinder Shortage: అసలే గ్యాస్ కొరత సామాన్య ప్రజల్లో తీవ్రభయం కలుగుతున్న నేపథ్యంలో యూట్యూబర్ల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుండి కొత్త కొత్త విచిత్రమైన వార్తలు వైరల్ అవుతుంటాయి. Gas Cylinder Shortage Gas Cylinder Shortage: అసలే గ్యాస్ కొరత సామాన్య ప్రజల్లో తీవ్రభయం కలుగుతున్న నేపథ్యంలో యూట్యూబర్ల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుండి కొత్త కొత్త విచిత్రమైన వార్తలు వైరల్…

Read More

మొజ్తాబా బతికి ఉన్నారో లేదో: ట్రంప్

దుబాయ్: ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన మొజ్తాబా ఖామేనీపై ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. ఆయన బతికే ఉన్నారో…లేదో…అనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. యుద్ధం ముగియాలంటే ఇరాన్ పూర్తిగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. కాల్పుల విరమణకు ఇరాన్ సిద్ధంగా ఉందని, ఇరాన్ షరతులు సరిగా లేకపోవడంవల్ల కాల్పుల విరమణ ఒప్పందానికి తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు.బాగానే ఉన్నా: నెతన్యాహుతన మరణంపై వచ్చిన వదంతులకు ఇజ్రాయెల్ ప్రధాని…

Read More

AP Class 10 Board Exams 2026 Begin | ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం |

CNN name, logo and all associated elements ® and © 2026 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not…

Read More

Actor Sasikumar | తిరుమల శ్రీవారి సేవలో నటుడు శశి కుమార్

తమిళ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు శశికుమార్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.#sasikumar #tirumalatemple #kollywood Source link

Read More

Tirupati: పూల సుగంధాలతో శ్రీవారి సప్తవర్ణ పుష్పయాగం..! ఎన్ని టన్నుల పూలు వాడారో తెలుసా..?

Tirupati: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారికి నిర్వహించిన ఈ విశేష ఉత్సవాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఆలయ ప్రాంగణం పూల సుగంధాలతో పరిమళించి భక్తులను ఆకట్టుకుంది. Source link

Read More