Vijayawada: ఇద్దరు బిడ్డలను చంపి ఆత్మహత్య! మతిస్థిమితం లేని తల్లి ఘాతుకం
కుటుంబ బాధ్యతలు పెరగడంతో ఆమె క్రమంగా మానసిక ఒత్తిడికి లోనైంది. వీరికి లాస్య (11), సాత్విక్ (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త శ్యామ్ స్వతహాగా లారీ యజమాని. Source link
కుటుంబ బాధ్యతలు పెరగడంతో ఆమె క్రమంగా మానసిక ఒత్తిడికి లోనైంది. వీరికి లాస్య (11), సాత్విక్ (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త శ్యామ్ స్వతహాగా లారీ యజమాని. Source link
AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link
బెంగళూరు – బలార్షా మధ్య ప్రత్యేక రైలు (06551/06552) ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారి కోసం బెంగళూరు నుండి మహారాష్ట్రలోని బలార్షా వరకు ప్రత్యేక సర్వీసును అందుబాటులోకి తెచ్చారు. రైలు నం. 06551: ఈ రైలు ఈ నెల 24వ తేదీన బెంగళూరులో ఉదయం 8:50 గంటలకు బయలుదేరుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించి, మరుసటి రోజు (రెండో రోజు) ఉదయం 6:00 గంటలకు బలార్షా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం (రైలు నం. 06552): తిరుగు…
మెడికల్ షాపులో బెట్టింగ్ రాకెట్ ఈనాడు కథనం ప్రకారం.. విజయవాడ శ్రీరామచంద్రనగర్కు చెందిన పోతిరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా వ్యాపారం సరిగా సాగకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో తన దుకాణానికి తరచూ వచ్చే న్యూ రాజరాజేశ్వరీపేటకు చెందిన చాంద్ బాషా అనే వ్యక్తితో తన గోడు వెళ్లబోసుకున్నాడు. చాంద్ బాషా అప్పటికే ‘లెమన్ ఎక్స్ఛేంజ్’ (Lemon Exchange) అనే బెట్టింగ్ యాప్ ద్వారా పందేలు నిర్వహిస్తున్నాడు. తక్కువ…
Last Updated:Apr 17, 2026 5:59 AM IST అయితే, విజయవాడకు చెందిన ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు మాత్రం సైబర్ నేరగాళ్ల పన్నాగాన్ని చిత్తు చేశారు. తన సమయస్ఫూర్తితో ఏకంగా పోలీసులకే సమాచారం అందించి, కేటుగాళ్ల గుట్టు రట్టు చేశారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించేందుకు రకరకాల వేషాలు వేస్తున్నారు. ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ (Digital Arrest) పేరుతో భయభ్రాంతులకు గురిచేసి లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. అయితే, విజయవాడకు…
సాధారణ రోజుల కంటే వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. గత మూడేళ్ల గణంకాలను పరిశీలించిన టీటీడీ యంత్రాంగం, ఈ ఏడాది మే, జూన్, జూలై నెలల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. రోజుకు సరాసరి లక్ష మందికి పైగా భక్తులు కొండపైకి వస్తున్నా, ప్రస్తుతం 75 వేల మందికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతోంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని సామాన్య…
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక మహిళా రిజర్వేషన్ చట్టం 2026 ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చింది. వాస్తవానికి కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ 2023లోనే ఆమోదముద్ర పడింది. మూడేళ్ల కిందటే చట్టంగా మారింది. అయితే, ఈ చట్టాన్ని గురువారం (ఏప్రిల్ 16) నుంచి అమలులోకి తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు గురువారం రాత్రి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికల నాటికే…
Last Updated:Apr 17, 2026 8:02 AM IST అనంతపురం జిల్లాలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు RUDSET ద్వారా ఉచిత ట్యాలీ శిక్షణ భోజనం వసతి, ఏప్రిల్ 17 నుంచి జూన్ 22 వరకు, వయస్సు 19 నుంచి 50, పదో తరగతి అర్హత వసతి భోజనం ట్యాలీ శిక్షణ అన్ని ఉచితమే… మహిళలకు మాత్రమే… అనంతపురం జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ మహిళలకు అద్భుతమైన అవకాశం గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (RUDSET) ఆధ్వర్యంలో ఉచిత…
తెలంగాణలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.దూర ప్రాంతాల్లో నివసించే రోగులు చికిత్స కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఃహబ్ అండ్ స్పోక్ః విధానంలో నిర్వహించనున్నారు.హైదరాబాద్లోని నిమ్స్,…
Last Updated:Apr 17, 2026 8:09 AM IST Pithapuram Assembly Constituency: పిఠాపురం మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్కు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో వేగంగా ఈ పని పూర్తైంది. ఈ ప్రక్రియతో పట్టణ అభివృద్ధి కొత్త ఊపు పొందనుంది. ఇకపై గ్రూప్-1 స్థాయి అధికారి కమిషనర్గా నియామకం ఉంటుంది. భారీ నిధులు వస్తాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు లభిస్తాయి. ప్రజలు,…