News Desk

Jobs Notification: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టీటీడీ ఇంజనీరింగ్ ఉద్యోగాల షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలు ఇవే! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 25, 2026 12:51 PM IST ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ, ఏఈ, ఏటీఓ పోస్టుల కోసం మే 10, 11న సీబీటీ పరీక్షలు, ఏప్రిల్ 24 నుంచి 29 వరకు సెంటర్ ఎంపిక, మే 2 నుంచి హాల్ టికెట్లు. 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి పరీక్షలు ఇంజనీరింగ్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)…

Read More

నిప్పుల కొలిమిలా రాష్ట్రం…

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా ఎండలుతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే పగటి పూట 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండలు ఉద్ధృతంగా ఉండటంతో బయటకు రావడానికే భయపడుతున్నారు. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖకు చెందిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ…

Read More

Illicit Relationship: విశాఖలో దారుణ హత్య.. అక్కను వేధిస్తున్నాడని యువకుడి ప్రాణం తీసిన తమ్ముడు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 25, 2026 11:12 AM IST విశాఖపట్నం కైలాసపురంలో అక్రమ సంబంధం వివాదంతో ఆటో డ్రైవర్ ప్రశాంత్‌ను శ్రీను కత్తితో హత్య చేశాడు, పోలీసులకు లొంగిపోయాడు, కేసు దర్యాప్తులో ఉంది విశాఖలో దారుణ హత్య..! అక్కతో అక్రమ సంబంధం..! యువకుడి ప్రాణం తీసిన తమ్ముడు విశాఖపట్నం నగరంలో మరోసారి అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాసపురం ప్రాంతంలో నిన్న రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది….

Read More

“అక్షయ్ ” కుమార్తెకు సైబర్ వేధింపులు: నిందితుడి అరెస్ట్

ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తె సైబర్ వేధింపులకు గురైంది. ఈ కేసుకు సంబంధించి ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి మీడియాకు వెల్లడించారు. తన కుమార్తె వేధింపులకు గురవుతున్నట్లు అక్షయ్ కుమారే స్వయంగా అధికారుల దష్టికి తీసుకువచ్చారని ఏడీజే తెలిపారు. ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం వల్లే నిందితుడిని పట్టుకోవడం సాధ్యపడిందని అధికారులు చెప్పారు. గతేడాది అక్టోబర్‌లో ముంబై స్టేట్ పోలీస్…

Read More

Tirumala: తిరుమల శ్రీవారికి కేజీ గోల్డ్ విరాళం.. ఆ బాహుబలి భక్తుడు ఎవరో తెలుసా..? |

Last Updated:Apr 24, 2026 1:07 PM IST Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. + టీటీడీకి కేజీ బంగారం విరాళం..! Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. శ్రీవేంకటేశ్వర…

Read More

అమెరికాతో నేరుగా చర్చలుండవు: ఇరాన్

తేల్చి చెప్పిన విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ తెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ వేదికగా శనివారం మలివిడత చర్చలు జరగనున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే, తొలిదశ చర్చల మాదిరిగా ఈసారి రెండు దేశాల ప్రతినిధుల మధ్య నేరుగా చర్చలు జరగబోవని తెహాన్ తాజాగా వెల్లడించింది.‘ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష భేటీకి ఎటువంటి ప్రణాళికలు లేవు. ఇరుదేశాల ప్రతినిధుల మధ్య సందేశాలను పాక్ అధికారులు బదిలీ చేస్తారు. అరాగ్చీ…

Read More

Snake In temple: చరిత్ర కలిగిన శివ క్షేత్రంలో ‘నాగపాము’ కలకలం.. 6 గంటల పాటు స్నేక్ కేచర్‌కు చెమటలు పట్టించి చివరికి ఏమైందంటే? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 25, 2026 9:40 AM IST కోనసీమ రామచంద్రాపురం గంగవరం మండలంలోని ఆగస్తేశ్వర స్వామి ఆలయంలోకి 5 అడుగుల నాగజెర్రి పాము, భక్తుల్లో భయం, స్నేక్ గణేష్ వర్మ ఆరు గంటల ప్రయత్నంతో బంధించాడు + చరిత్ర కలిగిన శివ క్షేత్రంలో నాగేంద్రుడు.. స్నేక్ కేచరకు సైతం చెమటలు ఆ జిల్లాలో అగస్తేశ్వర స్వామి లక్షలాది భక్తుల పూజలు అందుకుంటుంటారు. స్వామివారిని ఒక సోమవారమే కాక అన్ని రోజులు భక్తులు దర్శించుకుంటూ ఉంటారు, స్వయంభూ…

Read More

కార్మికవర్గం ఊపిరి ఏఐటీయూసీ – Visalaandhra

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నో పోరాటాలు*వర్గ దృక్పథంతో ఉద్యమాలు*రేపటి నుంచి తిరుపతిలో 18వ రాష్ట్ర మహాసభలు (విశాలాంధ్ర-తిరుపతి) చరిత్ర అంటే కేవలం రాజుల విజయగాథలు మాత్రమే కాదు… చెమట చిందించి సమాజ చక్రాన్ని నడిపే శ్రామికుడి పోరాట పటిమ కూడా. ఉమ్మడి చిత్తూరు జిల్లా సామాజిక, రాజకీయ పరిణామ క్రమంలో ఏఐటీయూసీ నిర్వహించిన పాత్ర అద్వితీయం. దశాబ్దాల కాలంగా ఈ జిల్లాలో ఎర్రజెండా నీడన సాగిన కార్మికోద్యమాలు కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే కాకుండా, ఆత్మగౌరవం, సామాజిక…

Read More

Union Minister Harsh Malhotra | శ్రీశైలం మల్లన్న సేవలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా

కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, ఆలయ ప్రాంగణంలో జరిగిన పల్లకీ సేవలో స్వయంగా పాల్గొన్నారు.#HarshMalhotra #SrisailamTemple #apnews Source link

Read More

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ షాక్.. రాబోయే 5 రోజులు వర్షాలు.. గంటకు 40 కి.మీ వేగంతో గాలులు |

మొదటి రోజైన ఏప్రిల్ 24 రాత్రి నుండి ఏప్రిల్ 25 ఉదయం వరకు రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం నెలకొంటుంది. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అయితే, మరోవైపు రాబోయే మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా 1 నుండి 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్,…

Read More