పాత ‘ఎమ్‌ ఆధార్‌‘ యాప్ బంద్..కొత్త అధికారిక ఆధార్ యాప్ విడుదల

స్మార్ట్‌ఫోన్లలో ఆధార్ సేవలను ఉపయోగించే పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక మార్పును ప్రకటించింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పాత ‘ఎమ్-ఆధార్‌ యాప్‌ను త్వరలోనే పూర్తిగా నిలిపివేయనున్నారు. దీని స్థానంలో మరింత భద్రత, ఆధునిక ఫీచర్లతో కూడిన సరికొత్త ‘ఆధార్్ణ యాప్‌ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వెంటనే కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌్ణ ద్వారా ప్రభుత్వం కోరింది. పటిష్ఠ భద్రతపాత…

Read More

తెలంగాణను బెంబేలెత్తిస్తున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

వడదెబ్బకు ఒక్కరోజే 42 మంది మృతిదేశంలోకి నైరుతి రుతుపవనాల రాక ఈసారి మరింత ఆలస్యం కానుంది. సాధారణంగా మే చివరి వారంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. వడగాల్పుల ప్రభావం పెరిగితే ఇది మరింత ఆలస్యం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు జూన్ రెండో వారం నాటికి రుతుపవనాలు ప్రవేశించే సూచనలున్నాయి. మరోవైపు, రుతుపవనాల రాక ఆలస్యమవుతుండటంతో…

Read More

అరెస్ట్‌కు నేను సిద్ధం.. బెయిల్ అడగను: ప్రొఫెసర్ నాగేశ్వర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తాను చేసిన వ్యాఖ్యల వివాదంపై నమోదైన కేసుల విషయంలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాను అరెస్ట్‌కు సిద్ధంగా ఉన్నానని, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించబోనని స్పష్టం చేశారు. నాపై కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజే నన్ను అరెస్ట్ చేస్తారని నాకు సమాచారం అందింది. నేను ఎక్కడికీ వెళ్లను, ఇంట్లోనే ఉంటాను, అరెస్ట్ చేసుకోండి. ఇప్పటివరకు…

Read More

విదేశీయులు ‘కైవ్‌’ను వీడి వెళ్లండి: రష్యా

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా శక్తిమంతమైన హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఒరెష్నిక’ సహా పలు క్షిపణులు, వందల డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని నగరం ‘కైవ్‌’పై మున్ముందు భారీ దాడులు ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విధాన నిర్ణయాల్లో కీలకమైన భవనాలు, రక్షణరంగ పరిశ్రమలు, కమాండ్ సెంటర్లు, డ్రోన్ తయారీ కేంద్రాలు లక్ష్యంగా దాడులు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది. వెంటనే విదేశీ దౌత్యవేత్తలు, పౌరులు…

Read More

ఏపీలోనేపెట్రోల్ ధర అధికం – Visalaandhra

న్యూదిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్), అదనపు పన్నుల కారణంగా లీటర్ ఇంధనానికి వివిధ రాష్ట్రాల్లో వినియోగదారులు చెల్లిస్తున్న ధరల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఇంధన ధరలను విశ్లేషించగా… ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర అత్యధికంగా ఉండగా గుజరాత్‌లో అత్యల్పంగా నమోదైంది. అంతర్జాతీయంగా ముడిచమురు సంక్షోభాలు వెంటాడుతున్నప్పటికీ… ప్రపంచంలోనే భారత్‌లో ఇంధన ధరల…

Read More

ఎన్‌టీఏ గుణపాఠం నేర్చుకోలేదు – Visalaandhra

‘నీట’ లీక్ కేసుపై సుప్రీం కోర్టున్యూదిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ-2026 ప్రశ్నపత్రం లీక్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు… నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ని మందలిం చింది. నీట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌టీఏకి వ్యతిరే కంగా దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం… గతంలో జరిగిన నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోవడం విచారకరమని పేర్కొంది. ఈ…

Read More

లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కంపెనీకి నోటీసులు27న విచారణకు హాజరు కావాలని ఆదేశం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏసీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచడంతో అధికార పార్టీలో గుబులు మొదలైంది. ముఖ్యంగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కంపెనీకి చెందిన ఇశ్వానీ, కేశినేని డెవలపర్స్ కలిసి నిర్వహించిన రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్రైడ్ ఇన్‌ఫ్రాకు ఈడీ నుంచి నోటీసులు అందాయి. తొలుత ఎంపీ కేశినేని చిన్ని…

Read More

హోర్మూజ్ దిగ్బంధం కొనసాగుతుంది: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్‌తో ఒప్పందం కోసం తామేమీ తొందరపడటం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అమెరికా అధికారులు చర్చల కోసం తగినంత సమయం తీసుకోవాలని సూచించారు. హోర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధం ఒప్పందం ఓ కొలిక్కి వచ్చేవరకు కొనసాగుతోందని వెల్లడించారు. వాస్తవానికి ఇరాన్-అమెరికా ఒప్పందం దిశగా ముందడుగు వేసినట్లు వార్తలు వస్తున్నా… అవి కుదిరేసరికి ఎన్నాళ్ల సమయం పడుతుందో చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే…

Read More

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి – Visalaandhra

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా భారీ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ముఖ్యంగా రాజధాని కీవ్ రీజియన్‌పై క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో శక్తిమంతమైన హైపర్ సోనిక్ ‘ఒరెష్నిక’ క్షిపణులను రష్యా ప్రయోగిస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. బిలా సెర్క్వా నగరంపై ఆదివారం ఉదయం రష్యా జరిపిన దాడిలో ఇద్దరు మృతి చెందగా, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి కారణంగా నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రష్యా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా…

Read More

అజ్ఞాతంలోనే మొజ్తాబా – Visalaandhra

శాంతి ఒప్పందం మరింత జాప్యంతెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నా… అవి ఇంకా ఓ కొలిక్కిరాలేదు. దీనికి కారణం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖామేనీ అందుబాటులో లేకపోవడమేనని తెలుస్తోంది. మొజ్తాబా రహస్య ప్రాంతంలో ఉన్నాడని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం దూతల సాయంతోనే అధికారులు, నాయకులకు ఖామేనీ సందేశాలు పంపిస్తున్నాడని పేర్కొన్నాయి. ‘అమెరికా-ఇరాన్ ఒప్పందానికి సంబంధించిన ముసాయిదాను మొజ్తాబా ఖామేనీ చూసినట్లు మాకు సమాచారం అందింది. అయితే, దానిపై ఆయన…

Read More