సీఎం చంద్రబాబు జిల్లాల బాట.. నేటి నుంచి ఐదు రోజుల పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇవాల్టి నుంచి ఐదు రోజుల పాటు ఆయన నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని పున్నపువారిపాలెంలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన తిరుపతి…

Read More

నీళ్లు అందించడం తప్పు కాదు – Visalaandhra

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై అశ్విన్ వ్యాఖ్యక్రీడలు: ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచుల్లో వైభవ్ సూర్యవంశీ వాటర్ బాటిల్స్‌ను అందిస్తూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై కొంతమంది మాట్లాడుతూ అంత చిన్నపిల్లాడిని, టాప్ క్లాస్ ప్లేయర్‌ను ఇలా వాడుకుంటారా? అని విమర్శలు వచ్చాయి. వీటిపై తాజాగా భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ‘వైభవ్‌కి తప్పకుండా అవకాశం లభిస్తుంది. కాస్త సమయం పడుతుంది. ఐపీఎల్‌లో అతడు అద్భుత ఆట తీరు కనబరిచాడు….

Read More

పీఓకేలో చెలరేగుతున్న ఆందోళనలు – Visalaandhra

ఆహార సరఫరాలపై ఆంక్షలు విధిస్తే ఇతర మార్గాలు అన్వేషిస్తాం: జేఏఏసీరావల్‌కోట్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాక్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందనే వాదన ఉంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలకు దిగుతున్నారు. వారిని దారిలోకి తెచ్చుకునేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నిత్యావసర సరకులతో వస్తున్న ట్రక్కులు పీఓకేలోకి రానీయకుండా ఇటీవల అడ్డుకుంది. దీంతో ప్రధాన రహదారులపైనే అనేక ట్రక్కులు నిలిచిపోయాయి. గోధుమపిండి, బియ్యం, చక్కెర వంటి నిత్యావసరాల కొరత ఏర్పడింది….

Read More

తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపిన అమెజాన్

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రణాళికలో (కరికులం) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యా నైపుణ్యాలను చేర్చడం కోసం తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖతో చేతులు కలిపినట్లు అమెజాన్ ఈరోజు ప్రకటించింది. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ (ఏ ఎఫ్ ఈ) ప్రోగ్రామ్ ద్వారా సాగన్ను ఈ చొరవతో ప్రతి సంవత్సరం 10 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. దీనితో పాఠశాల స్థాయిలోనే ఇంత పెద్ద ఎత్తున ఏఐ విద్యను కరికులంలో చేర్చిన దేశంలోని మొదటి…

Read More

వన్ప్లస్ ఎన్6 ఆవిష్కరణ – Visalaandhra

న్యూదిల్లీ: గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ వన్ప్లస్ ఈ రోజు వన్ప్లస్ ఎన్6ను విడుదల చేసింది. రూ. 25,000 లోపు విభాగంలో అంచనాలను పునర్నిర్వచించడానికి రూపొందించిన స్మార్ట్ఫోన్ ఇది. దీని ప్రధాన ఆకర్షణ ఈ విభాగంలోనే అతిపెద్దదైన 8,000 ఎం ఏ హెచ్ బ్యాటరీ, ఇది ఒకే ఛార్¨పై మూడు రోజుల వరకు పనిచేయగలదు. వన్ప్లస్ ఫ్లాగ్‌షిప్ల నుండి ప్రేరణ పొందిన సొగసైన, అధునాతన రూపంలో, 120 హెచ్ జెడ్ డిస్ప్లే, ఆక్సిజన్ఓఎస్ 16తో పాటు, ఎన్6 చాలా…

Read More

డాయిచే బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్ ను కొనుగోలు చేయున్ను కోటక్ మహీంద్రా బ్యాంక్

ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, డాయిచే బ్యాంక్ ఏజీ, దాని భారత శాఖ ద్వారా వ్యవహరిస్తూ, భారతదేశంలోని డాయిచే బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్, సంపన్న ప్రైవేట్ బ్యాంకింగ్, వెల్త మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని కోటక్ కొనుగోలు చేయడానికి ఒక ఖచ్చితమైన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ రోజు ప్రకటించాయి. ఈ వ్యాపారంలో సుమారుగా రూ. 29,000 కోట్ల (సుమారు యూరో 2.7 బిలియన్లు) రుణాలు, రూ. 16,000 కోట్ల (సుమారు యూరో 1.5 బిలియన్లు) డిపాజిట్లు, నిర్వహణలో ఉన్న…

Read More

బంధన్ లార్జ్ క్యాప్ ఫండ్: రెండు దశాబ్దాల స్థిరత్వం

హైదరాబాద్: బంధన్ లార్జ్ క్యాప్ ఫండ్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, స్థిరత్వం, నాణ్యతపై ఆధారపడిన క్రమబద్ధమైన, దీర్ఘకాలిక సంపద సృష్టిలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. రెండు దశాబ్దాలుగా, ఈ ఫండ్ విస్తరణ, సవరణ, నిర్మాణాత్మక మార్పులతో సహా అనేక మార్కెట్ చక్రాలను విజయవంతంగా ఎదుర్కొంది. అదే సమయంలో, కాలక్రమేణా స్థిరంగా వృద్ధిని సాధించగల మౌలికంగా బలమైన లార్జ్ క్యాప్ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాలనే స్పష్టమైన త్తవానికి కట్టుబడి ఉంది. సునిర్వచిత పోర్ట్‌ఫోలియోలకు…

Read More

ఫ్లిప్ కార్ట్ తో కలిసి భారతదేశం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి బోల్ట్

న్యూదిల్లీ: 4 కోట్లకు పైగా వినియోగదారులతో భారతదేశం లోనే అతి పెద్ద కనెక్టెడ్ కన్స్యూమర్ ఎకో సిస్టమ్ ను నిర్మించింది బోల్ట్. అలాంటి ఫైర్ బోల్ట్ ఇప్పుడు… ‘బోల్ట్’ అనే కొత్త మేడ్-ఇన్-ఇండియా స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌ను ప్రారంభిస్తోంది. దీనిద్వారా స్మార్ట్ ఫోన్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బ్రాండ్ ఫ్లిప్కార్ట్, ఇతర పంపిణీ మార్గాలలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. వేరబుల్స్‌ రంగంలో అగ్రగామిగా ఉన్న ఫైర్-బోల్ట్, ఒక విస్తృత కన్స్యూమర్ టెక్నాలజీ కంపెనీగా పరిణామం చెందడంలో…

Read More

రైతు కన్నెర్ర – Visalaandhra

చలో విజయవాడ – సీఎం రాయబారంలో ఉద్రిక్తత రెచ్చిపోయిన ఖాకీలు… బూటు కాళ్లతో దాడులురైతులపై పిడిగుద్దులు… తోపులాట ఇది పోలీసు రాజ్యమా? నాయకుల మండిపాటు భద్రతను ఛేదించి… కదం తొక్కిన అన్నదాత మార్మోగిన సీఎం డౌన్ డౌన్ నినాదాలు అన్నదాతలు కన్నెర్ర చేశారు… పాలకుల వెన్నులో వణుకు పుట్టించారు. రాజధాని నడిబొడ్డున… విజయవాడలో రైతులు, రైతు సంఘాల నాయకులు గర్జించారు. రైతులు, కౌలు రైతుల సమస్యల పరిష్కా రానికి డిమాండ్ చేస్తూ మంగళవారం చలో విజయవాడను, సీఎం…

Read More

మారుతి సుజుకి 5 స్టార్ట్‌ అప్‌లతో భాగస్వామ్యం

న్యూదిల్లీ : కార్యనిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి, వినియోగదారుల అనుభవాన్ని ఉన్నతీకరించడానికి, పలు వ్యాపార రంగాలలో పరిష్కారాలను సంయుక్తంగా రూపొందించేందుకు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మినీమైన్స్‌, ఈజ్వర్క్ ఏఐ, సర్వం ఏఐ, సిఫ్ట్లీ, కోడ్మేట్ ఏఐ అనే ఐదు స్టార్ట్‌అప్‌లను చేర్చుకుంది. ఎంపికైన ఈ స్టార్టప్‌లు మారుతి సుజుకి ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ (ఎమ్మెస్ ఐపి) 5వ కోహార్ట్ విజేతలు. ఎమ్మెస్ ఐపి ప్రోగ్రామ్‌ను, ఐఐఎం బెంగళూరు వ్యవస్థాపకత మరియు స్టార్టప్ మద్దతు ఇంక్యుబేషన్ హబ్‌ అయిన ఎన్ఎస్ఆర్సిఇఎల్…

Read More