రాష్ట్ర ప్రయోజనాలకు తగ్గట్టుగా ప్రాజెక్టుల రూపకల్పన

. అంతర్ రాష్ట్ర సమన్వయంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. తెలంగాణ-కర్నాటక మధ్య కృష్ణా జలాల వినియోగంపై కీలక భేటి విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగకుండా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఉత్తమ్ కుమార్ తో కర్నాటక చిన్ననీటిపారుదల శాఖ మంత్రి బోసు రాజులు భేటి అయ్యారు. తెలంగాణ -కర్నాటక రాష్ట్రాల మధ్య…

Read More

కనీస వేతనాల పెంపుపున:పరిశీలించండి – Visalaandhra

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సీపీఐ ప్రతినిధి బృందం వినతి విశాలాంధ్ర-హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సీపీఐ ప్రతినిధి బృందం కలిసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఈటి నరసింహ, బాగం హేమంతరావు, కలవేణ శంకర్, ఎం.బాలనరసింహ, వి.ఎస్.బోస్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఓ బృందంగా… వివిధ ప్రజా సమస్యలు పరిష్కరించాలని మెమోరాండం అందజేశారు. “ఇటీవల కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ…

Read More

ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో

. రూ.13,600 కోట్ల రీ ఫైనాన్సింగ్. ఐఆరఎఫ్‌సీతో రుణ ఒప్పందం. భవిష్యత్ విస్తరణకు బలమైన ఆర్థిక పునాది. ప్రజా రవాణా వ్యవస్థకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎస్ విశాలాంధ్ర – హైదరాబాద్: భాగ్యనగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.13,600 కోట్ల వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్ పొందింది. దిల్లీలో సోమవారం ఈ ఒప్పందంపై ఐఆరఎఫ్‌సీ,…

Read More

మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయం – Visalaandhra

. ఆడపడుచుల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు చెల్లింపు. మహిళా సంఘాలతో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు. బ్యాంక్ లింకేజీ రుణాలు రూ.10 లక్షలకు పెంపు. కార్పొరేట్ తరహా మహిళా సూపర్ బజార్లు. స్త్రీ శక్తి భవనాల శంకుస్థాపనలో సీఎం రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, అందుకే వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా మహిళలు అభివృద్ధి సాధించినప్ప్పుడు…

Read More

AMRUT Scheme: పలమనేరుకు భారీ వరం.. అమృత్ పథకం కింద రూ.16.5 కోట్ల నిధులు మంజూరు..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 10:53 PM IST చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ మౌలిక వసతుల కల్పనలో మరో కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ పథకం కింద పలమనేరు పట్టణానికి భారీగా నిధులు విడుదలయ్యాయి. News18 చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ మౌలిక వసతుల కల్పనలో మరో కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ పథకం కింద పలమనేరు పట్టణానికి భారీగా నిధులు…

Read More

సీఆర్‌డీఏ ఇంచార్జి కమిషనర్‌గా భార్గవ్ తేజ

విశాలాంధ్ర – సచివాలయం: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్ వి.విజయ్ రామరాజు విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఇంచార్జి కమిషనర్‌గా ఎ. భార్గవ్ తేజ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా విధుల్లో ఉన్న ఆయనకు కమిషనర్ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ సోమవారం జీవో 660 జారీ చేశారు. విజయ్…

Read More

TTD Tickets: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. రూ.300 దర్శనం టికెట్లు దొరకలేదా?.. ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. అస్సలు మిస్సవ్వకండి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 10:33 PM IST జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుండటంతో అనేక మంది భక్తులు నిరాశ చెందుతున్నారు. News18 జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని…

Read More

ఘనంగా ఫిట్ ఇండియా ఉద్యమం..

రైల్వే ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరం రైల్వే ఆర్పిఎఫ్ కార్యాలయంలో ఫిట్ ఇండియా అనే కార్యక్రమంలో భాగంగా కామన్ హెల్త్ క్రీడల ఇతివృత్తంలో చేయబడిన సండే సైకిల్ ప్రచార కార్యక్రమం యొక్క 75 వ విడతలో భాగంగా ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్పిఎఫ్ ఎస్ఐపిఎఫ్ కోటీశ్వరరావు, ఏ ఎస్ ఐ పి ఎఫ్, ధర్మవరం ఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి పట్టణ పరిధిలో సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు….

Read More

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు

తెలంగాణలో మహిళా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే అరుదుగా ఒకేసారి 8వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ——– 2. ఇందిరమ్మరాజ్యం కాదు.. ఇండ్లు కూల్చే రాజ్యం కూకట్‌పల్లి బీఆర్ఎస్ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్…

Read More

జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులుగా పళ్లెం జనార్ధన నియామకం

విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్యసాయి జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులుగా ధర్మవరం కు చెందిన పళ్లెం జనార్ధన ను కలెక్టర్ ఆదేశాల మేరకు నియామకం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా అమలు కావడానికి ప్రతి జిల్లాలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సంబంధిత శాఖ అధికారులతో పాటు వినియోగదారుల సంఘాల నుంచి ముగ్గురు సభ్యులను కమిటీలో చేర్చడం జరిగిందన్నారు.ఈ క్రమంలో పుట్టపర్తికి చెందిన…

Read More