సైద్ధాంతిక పదునుతో పోరాటాలకు సన్నద్ధం – Visalaandhra

దోనేపూడి శంకర్ భారత కమ్యూనిష్టు పార్టీ (సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్టు సమితి నిర్వాహణలో పెనుగంచిప్రోలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాజకీయ-సైద్ధాంతిక శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. ఉద్యమ చరిత్రలో ఈ శిక్షణ శిబిరం ఒక విశిష్ట ఘట్టంగా, పార్టీ నిర్మాణం, ఉద్యమ బలోపేతానికి ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. పార్టీ భావజాలంపై అవగాహనను విస్తృతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటాలకు సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దడం, మతోన్మాద-ప్రతిఘాత శక్తుల దాడులను తిప్పికొట్టేందుకు ప్రజలను…

Read More

అదానీ లంచం కేసు… అమెరికా కోర్టు సంచలన ట్విస్ట్!

కృష్ణ కానూరి ధనబలం, రాజకీయ పలుకుబడి ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధ్యమేనా? న్యాయాన్ని కూడా కొనేయవచ్చా ? ఈ ప్రశ్నలకు అమెరికా ఫెడరల్ కోర్టు గట్టి సమాధానమిచ్చింది. భారతీయ పారిశ్రామిక దిగ్గజం, ప్రపంచ కుబేరులలో ఒకరైన గౌతమ్ అదానీపై నమోదైన హై-ప్రొఫైల్ లంచం, మోసం కేసులో ఒక అద్భుతమైన న్యాయపోరాటం తెరపైకి వచ్చింది. అదానీపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను కొట్టేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం వేసిన అభ్యర్థనను బ్రూక్లిన్ ఫెడరల్ జడ్జి నికోలస్ గరౌఫిస్ తిరస్కరించారు. అదానీ గ్రూప్…

Read More

పొగాకు రైతుల కన్నీటిగాథ! – Visalaandhra

ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నిన్నమొన్నటి వరకు వాణిజ్య పంటల్లో రారాజుగా వెలిగి, ప్రభుత్వాలకు కోట్ల రూపాయల విదేశీ మార్పిడి ద్రవ్యాన్ని, పన్నుల రూపంలో భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన పొగాకు సాగు..నేడు రైతులకు కన్నీళ్లను మిగుల్చుతోంది. తమ సమస్యలను పరిష్కరించాలని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు రోడ్డెక్‌కి నిరసనలు ప్రదర్శిస్తున్నా, పాలకుల నుంచి ఆశించిన స్పందన కరువ్వడం శోచనీయం. నిరంతర శ్రమ, పెట్టుబడుల భారం,…

Read More

ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ( వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) జులై ఏడవ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని స్వాతి క్లినిక్ నందు కరపత్రాలను…

Read More

సిద్దయ్య గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయమునకు 50.85 లక్షలు మంజూరు

విశాలాంధ్ర ధర్మవరం;; తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శ్రీవాణి ట్రస్ట్ తీర్మానాల మేరకు 6 దేవాలయాల పునర్నిర్మాణం అభివృద్ధి పనులకు శ్రీవాణి ట్రస్ట్ నిధుల కింద ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిధుల లో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలంలోని సిద్దయ్యగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ అభివృద్ధి పనులకు 50.85 లక్షలు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలను…

Read More

ఓటు పోతే ప్రభుత్వ పథకాలూ పోవచ్చు.. ‘సర్‌‘ పై డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియపై కర్ణాటక సీఎం డి.కె.శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ‘సర్‌్ణ ప్రారంభమైన సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని ప్రజలను కోరారు. ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. కర్ణాటకలో మంగళవారం నుంచి సర్‌ ప్రారంభమైంది. జులై 29 వరకు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే ప్రక్రియ కొనసాగనుంది….

Read More

ఏపీ ఎప్‌సెట్‌ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా!

ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్‌సెట్‌ 2026 ఫలితాల విడుదల మరోసారి వాయిదా పడింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ వేదికగా ఈ మధ్యాహ్నాం ఫలితాలను విడుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. కారణాలు చెప్పకుండా అది వాయిదా వేశారు. దీంతో విద్యార్థుల్లో నిరాశ నెలకొంది. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ కీలక పరీక్షలు ఈ ఏడాది మే 12 నుంచి మే 20…

Read More

తెలంగాణ విద్యుత్కేంద్రాల్లో బొగ్గు సంక్షోభం.. ఉత్పత్తిపై ఆందోళన

తెలంగాణలోని విద్యుత్కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోవడంతో విద్యుదుత్పత్తిపై ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర విద్యుత్‌ శాఖ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని విద్యుత్కేంద్రాల్లో కనీసం 26 రోజులపాటు అంతరాయం లేకుండా విద్యుదుత్పత్తి కొనసాగేందుకు 25.54 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. అయితే జూన్‌ 28 నాటికి కేవలం 5.33లక్షల టన్నుల బొగ్గు మాత్రమే అందుబాటులో ఉందని, ఇది అవసరమైన నిల్వల్లో కేవలం 21 శాతమేనని కేంద్ర విద్యుత్‌ మండలి(సీఈఏ)తాజా నివేదిక వెల్లడించింది. ఈ…

Read More

హిమాచల్‌లో ఆకస్మిక వరద.. ఝల్మా వాగులో వరదకు చిక్కుకున్న టూరిస్టులు

హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో మంగళవారం మంచు చరియలు కరగడంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. ఈ ఆకస్మిక వరద ఉధృతికి ఓ మారుమూల రహదారి కొట్టుకుపోవడంతో 50కి పైగా పర్యాటక వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. లాహౌల్-స్పితి పరిధిలోని ఝల్మా వాగు ప్రాంతంలో ఈ విపత్తు చోటుచేసుకుంది. మంచు చరియలు వేగంగా కరగడంతో వాగులో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగి, రహదారి తీవ్రంగా దెబ్బతింది. ఈ…

Read More

దోహాలో అమెరికా-ఇరాన్ చర్చలు: ట్రంప్

అటువంటిదేం లేదన్న ఇరాన్దుబాయ్: అమెరికా-ఇరాన్ చర్చలపై మరోసారి గందరగోళం తలెత్తింది. రెండు దేశాల మధ్య చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఉద్రిక్తతలు తగ్గాలని ఎదురు చూస్తున్నారు. ఎటు తిరిగినా ట్రంప్ అహంకార ధోరణి వీడడంలేదు…ఇరాన్ తన పట్టు వదలడం లేదు. ఈ నేపథ్యంలో మలివిడత సంప్రదింపులకు సంబంధించి ఇరు దేశాలు తాజాగా పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేశాయి. ఖతార్ రాజధాని దోహా వేదికగా మంగళవారం (నేడు) మరోసారి చర్చలు జరగనున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలపారు….

Read More