Tirumala: తిరుమల పవిత్రతపై రాజకీయ రచ్చ.. భూమనపై మండిపడ్డ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 8:24 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి….

Read More

మహానాడు అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేద్దాం..

ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్విశాలాంధ్ర ధర్మవరం;; మహానాడు కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేయాలని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు తాడిమర్రి, బత్తలపల్లి మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు.పొదుపు చర్యల్లో భాగంగా తొలిసారి వర్చువల్ విధానంలో నిర్వహించబోతున్న మహానాడు కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేద్దామని.. పార్టీ శ్రేణులకు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఈనెల 27, 28తేదీల్లో నిర్వహించబోయే మహానాడుకి సంబంధించి…

Read More

KTR Son Himanshu: వేములవాడ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేటీఆర్ కొడుకు హిమాన్షు.. ఫోటోలు వైరల్..! |

సిరిసిల్ల అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది నేతన్నల కళా నైపుణ్యం(అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర,బంగారం,వెండి పోగులతో పట్టు చీరలు) సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ సిద్ధం చేసిన కళారూపాలను సిరిసిల్ల MLA KTR తనయుడు హిమాన్షు సందర్శించి,వివరాలను అడిగితెలుసుకున్నారు. హరి ప్రసాద్ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. నేతల బతుకు స్థితిగతులు,ఒక్క చీర తయారు చేసేందుకు ఎంత సమయం పడుతుంది ఎలా శ్రమిస్తారో అడిగి తెలుసుకున్నారు. Source link

Read More

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత

పెనుకొండ నియోజకవర్గ రైతులకు 67 విద్యుత్ ట్రాన్స్ పార్మర్లు పంపిణీ విశాలాంధ్ర, పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గ విద్యుత్ డివిజన్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన రైతులకు మంజూరైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యవసాయానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్…

Read More

Lovers Sucide: ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపైకి వెళ్లిన ప్రేమ జంట.. చివరి క్షణంలో ఏం జరిగిందో తెలుసా?.. సినిమాను తలపించే ట్విస్ట్.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 6:29 PM IST ప్రేమించిన ఇద్దరు యువ హృదయాలు… కుటుంబ సభ్యులు అంగీకరించరనే భయంతో ఇంటిని విడిచిపోయారు. చేతిలో డబ్బు అయిపోయింది… భవిష్యత్తు అంధకారంగా కనిపించింది… ఇక జీవితం ముందుకు సాగదని భావించి రైల్వే పట్టాలపై ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. News18 ప్రేమించిన ఇద్దరు యువ హృదయాలు… కుటుంబ సభ్యులు అంగీకరించరనే భయంతో ఇంటిని విడిచిపోయారు. చేతిలో డబ్బు అయిపోయింది… భవిష్యత్తు అంధకారంగా కనిపించింది… ఇక జీవితం ముందుకు సాగదని భావించి…

Read More

ధర్మవరం వార్డుల పునర్విభజనలో అక్రమాలు – Visalaandhra

– తుంపర్తి కాలనీకి న్యాయం చేయాలి..విశాలాంధ్ర ధర్మవరం;;మున్సిపాలిటీ విడుదల చేసిన వార్డుల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌లో తీవ్ర లోపాలు, రాజ్యాంగ విరుద్ధ అంశాలు ఉన్నాయని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షులు, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాకే వినయ్ కుమార్ తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన ఉమ్మడి ప్రజా సంఘాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వార్డుల వారీ జనాభా పట్టికను బహిర్గతం చేయకుండా వార్డుల సరిహద్దులు నిర్ణయించడం వల్ల ఎస్సీ, బీసీ రిజర్వేషన్లకు తీవ్ర నష్టం జరిగే…

Read More

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం కోసం భారీ సౌకర్యాలు ఏర్పాటు చేసిన టీటీడీ..!

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లను అడిషనల్ ఈవో పరిశీలించారు. Source link

Read More

టూ వీలర్ లో ప్రయాణం చేసిన మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య

విశాలాంధ్ర ధర్మవరం : ప్రభుత్వ వాహనాలలో ఇంధన పొదుపు చేయాలన్న ఆదేశాల మేరకు ధర్మవరం పురపాలక సంఘ కమిషనర్ వెంకటరమణయ్య తన వద్ద ఉన్న ద్విచక్ర వాహనంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల వరకు మాస్టర్ కార్యాలయ తనీఖీలు, వాళ్లు వార్డులలో కార్మికులు ఏ విధంగా పనిచేస్తున్నారు? ఏవైనా సమస్యలు ఉన్నాయా? అన్న వాటిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి అక్కడక్కడ వార్డు ప్రజలతో కాలువ శుభ్రత, వాటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ పరిశుభ్రతలో…

Read More

Fuel Price Hike : గుంటూరులో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీటరుకు రూ.2కిపైగా ధరలు పెరగడంతో సాధారణ ప్రజలపై అదనపు భారం పడనుంది. గుంటూరులో ప్రజల స్పందనలు, పెరిగిన ఇంధన ధరలపై అభిప్రాయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. Source link

Read More

ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడిన రష్యా .. దెబ్బతిన్న WHO ఆఫీస్

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా జరిపిన వరుస దాడులలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కార్యాలయం దెబ్బతింది. రష్యా క్షిపణి దాడుల తర్వాత పడిన శకలాలు భవనాన్ని తాకడంతో మూడో అంతస్తులోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేసస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆరోగ్య సేవలు, పౌరులపై దాడులు వెంటనే ఆపాలని ఆయన కోరారు. ఆరోగ్య…

Read More