ఉద్యాన హబ్‌గా రాయలసీమ… ఉత్తి మాటే

డా॥ టి.జనార్ధన్ ఎన్నికల సమయంలో రాయలసీమ రైతులకు నాయకులు ఎన్నో హామీలు ఇస్తున్నారు. “రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం”, “వ్యవసాయాన్ని పండుగగా మారుస్తాం”, “రాయలసీమను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దుతాం” అనే మాటలు పాలకుల నోట వినిపిస్తున్నా…ఆచరణలో మాత్రం రైతు పరిస్థితి మారడం లేదు. తక్కువ వర్షపాతం, పరిమిత నీటిపారుదల, వరుస కరవులతో రాయలసీమ రైతులు ఆరుతడి పంటలపైనే ఆధారపడుతున్నారు. చీడపీడలను తట్టుకుని పంటను చేతికందించే సమయానికి మార్కెట్ మాయాజాలం రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టేస్తోంది. గత మూడు…

Read More

మోదీ సెషెల్స్‌ పర్యటన ఆంతర్యం – Visalaandhra

సాధారణంగా అవార్డులు తెచ్చుకునేవే తప్ప వచ్చేవి కావు. ప్రధానమంత్రి మోదీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా ఏదో అవార్డు తెచ్చుకుంటూ ఉంటారు. మోదీ ప్రధానమంత్రి ఐనప్పటి నుంచి లెక్కలేనన్ని విదేశీ యాత్రలు చేశారు. ఈ యాత్రల వల్ల మన దేశానికి ఒరిగిందేమిటి అని ఆలోచిస్తే నిరాశ మిగులుతుంది. కానీ రికార్డు స్థాయిలో విదేశీ యాత్రలు చేసిన సంతృప్తి మాత్రం మోదీకు ఉంటుంది. ఇటీవలే మోదీ హిందూ మహాసముద్రంలోని ఓ చిన్న దేశమైన సెషెల్స్‌లో పర్యటించారు. అక్కడ ఆయనకు గార్డియన్ ఆఫ్…

Read More

ఏపీఎల్‌ విజేత భీమవరం బుల్స్‌ – Visalaandhra

ఫైనల్‌లో చేతులెత్తేసిన వైజాగ్‌ బ్యాటర్లు భీమవరం బుల్స్‌ అద్భుత విజయం ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ విజేతగా భీమవరం బుల్స్‌ నిలిచింది. మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్‌ మైదానంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఫైనల్‌ మ్యాచలో సింహాద్రి వైజాగ్‌ లయన్సపై భీమవరం బుల్స్‌ జట్టు పది వికెట్ల తేడాతో రికార్డు విజయం నమోదు చేయడంతోపాటు ఏపీఎల్‌ కప్పును సొంతం చేసుకుంది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వైజాగ్‌ లయన్స జట్టు ఆదిలోనే తడబడింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు తక్కువ…

Read More

ప్రతి బ్యాంకులో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్స్ ను ఏర్పాటు చేసుకోవాలి..

వన్ టౌన్ సీఐ రెడ్డప్ప విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో గల ప్రతి బ్యాంకులో ఉన్న మేనేజర్లందరూ కూడా తమ తమ బ్యాంకుల్లో సీసీ కెమెరాలు, అదేవిధంగా పట్టణంలో ఏటీఎంలు ఉన్నచోట తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డ్స్ ను ఏర్పాటు చేసుకోవాలని వన్ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన్టౌన్ పరిధిలోని అన్ని బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లకు నోటీసులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ మధ్యకాలంలో అధికంగా బ్యాంకుకు…

Read More

ప్రతి బ్యాంకులో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్స్ ను ఏర్పాటు చేసుకోవాలి..

వన్ టౌన్ సీఐ రెడ్డప్ప విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో గల ప్రతి బ్యాంకులో ఉన్న మేనేజర్లందరూ కూడా తమ తమ బ్యాంకుల్లో సీసీ కెమెరాలు, అదేవిధంగా పట్టణంలో ఏటీఎంలు ఉన్నచోట తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డ్స్ ను ఏర్పాటు చేసుకోవాలని వన్ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన్టౌన్ పరిధిలోని అన్ని బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లకు నోటీసులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ మధ్యకాలంలో అధికంగా బ్యాంకుకు సంబంధించిన…

Read More

పాలకుల ప్రజా వ్యతిరేఖ విధానాలపై పోరాటాలకు విద్యార్థులు సిద్దం కావాలి ….సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య

విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : భారత దేశ స్వాతంత్రోధ్యమం కోసం పోరాటం చేసిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎసఎఫ్ అని నాడు రవిఅస్తమించని బ్రిటీష్ సాంమ్రాజ్యంతో పోరాటాలు చేసిన విద్యార్థిసంఘం అని అటువంటి సంఘంలో పనిచేయడం గొప్పవిషయంగా భావించాలని ఏఐఎసఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. బుధవారం పందిపాడు గ్రామంలోని టీజీఆర్ ఫంక్షన్ హాలు జులై 1 నుండి 4 వరకు జరుగు ఏఐఎసఎఫ్ రాష్ట్రస్థాయి విద్యావైజ్ఞానిక రాజకీయ శిక్షణా…

Read More

ఎస్ ఐ ఆర్ కార్యక్రమం జూలై 14 వరకు నిర్వహించబడుతుంది..

ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రాన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏ. వెంకటేశు విశాలాంధ్ర ధర్మవరం : భారత ఎన్నికల సంఘం , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ ఐ ఆర్ఉ2026) కింద ఇంటింటి సర్వే (ఇంటింటా వెరిఫికేషన్) కార్యక్రమం 2026 జూన్ 15 నుండి జూలై 14 వరకు నిర్వహించబడుతోంది అని ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం-ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏ .వెంకటేశు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్…

Read More

ధర్మవరంలో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయండి..

అఖిల భారత యువజన సమైక్య విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని ఆర్డీవో కార్యాలయ ఏవో. ఖ తీజూన్ కు వినతి పత్రాన్ని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకలరాజా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంi వాలా వాహనదారులు, వేగంగా వెళ్లడం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు అరికట్టాలంటే పట్టణంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని రద్దీ ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని…

Read More

ఉద్యోగాలు ఇచ్చేవారుగా యువత ఎదగాలి: మంత్రి లోకేశ్‌

అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో చేపట్టిన వికసిత్ భారత్ 2047 స్ఫూర్తితో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర-2047 లక్ష్యం దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. విద్య, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్తుకు సంసిద్ధమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం నేడు…

Read More

‘లెనిన’ కోసం నీ కష్టం నాకు తెలుసు: నాగచైతన్య

సినిమా విజయాన్ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపిన హీరోసినిమా: తన తమ్యుడు అఖిల్‌ను హీరో నాగచైతన్య ప్రశంసలతో ముంచెత్తారు. త్వరలో విడుదల కాబోతున్న ‘లెనిన’ హీరో అఖిల్ ఎంతో కష్టపడ్డాడని కొనియాడారు. తాజాగా విడుదలైన దీని ట్రైలర్‌పై టాలీవుడ్ హీరోలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రైలర్ అద్భుతంగా ఉందన్న నాగచైతన్య….ఈ చిత్రం కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ‘లెనిన్ కోసం నువ్వు (అఖిల్) ఎంత ఎంత కష్టపడి పని చేశావో నేను దగ్గర్నుంచి చూశాను. ఈ చిత్రం నీకు…

Read More