2 నుంచి ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ముగింపు వేడుకలు
. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. అర్హులందరికీ ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం విశాలాంధ్ర – హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమం విజయవంతం కావడంతో, జూన్ రెండు నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ముగింపు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన…


