టీడీపీ తరపున మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తాం

తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా తన తొలి మహానాడు ప్రసంగం సందర్భంగా నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు మహానాడులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భారీ ప్రకటన చేయబోతున్నట్టు ముందుగానే ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఆయన భారీ ప్రకటన చేశారు. మహిళలు, యువతకు పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నూతన హోదాలో తొలిసారి మహానాడు ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన లోకేశ్… మహిళా సాధికారతపై కీలక నిర్ణయాన్ని…

Read More

ఆశారాంకు జీవిత ఖైదు.. వెంటనే లొంగిపోవాలని ఆదేశం

స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో కింది కోర్టు విధించిన జీవిత ఖైదును రాజస్థాన్ హైకోర్టు సమర్థించింది. ఆయన దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రస్తుతం మధ్యంతర వైద్య బెయిల్‌పై బయట ఉన్న 86 ఏళ్ల ఆశారాం వెంటనే అధికారుల ఎదుట లొంగిపోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న…

Read More

బైజూస్ రవీంద్రన్‌కు జైలు శిక్ష – Visalaandhra

న్యూదిల్లీ: అప్పుల లావాదేవీల్లో ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కరణ కేసులో సింగపూర్ న్యాయస్థానం ఈ శిక్ష విధించిందని సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కోర్టు ఇచ్చిన పలు ఉత్తర్వులను ఆయన ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు 70,500 డాలర్ల జరిమానాను కూడా విధించింది. బీయార్ ఇన్వెస్ట్‌కో కంపెనీలో రవీంద్రన్ చట్టపరమైన యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలను సమర్పించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది….

Read More

రాజధాని పనులకురూ.190 కోట్లు విడుదల – Visalaandhra

విశాలాంధ్ర-సచివాలయం: రాజధాని ప్రాంత అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోని వివిధ కార్యక్రమాలు అభివృద్ధి పథకాల నిర్వహణ కోసం రూ.190.59 కోట్ల నిధులు విడుదల చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2026-27 బడ్జెట్ అంచనాల నుంచి ఈ నిధులు కేటాయించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పనుల…

Read More

మావోయిస్టు అగ్రనేత నరహరి లొంగుబాటు – Visalaandhra

విశాలాంధ్ర-హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి తన భార్య దానమ్మతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం వెల్లడించారు. పసునూరి నరహరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన సందర్భంగా డీజీపీ మాట్లాడారు. నరహరి లొంగుబాటుతో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలిందన్నారు. ‘పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి. డిగ్రీ చదువుతున్న సమయంలో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిపోయారు. 1982లో అజ్ఞాత దళ సభ్యుడిగా చేరారు. 2017లో కేంద్ర…

Read More

కర్నాటక నాయకత్వంపై తర్జన భర్జన! – Visalaandhra

సిద్ధరామయ్యను రాజ్యసభకు వెళ్లమన్నారని వదంతులువాస్తవం లేదన్న కాంగ్రెస్ అధిష్టానం న్యూదిల్లీ: కర్నాటకలో నాయకత్వ మార్పుపై నాటకీయ మలుపు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి తప్ప్పుకుని రాజ్యసభ ద్వారా దిల్లీకి వెళ్లాలని పార్టీ అధిష్టానం కోరిందని కాంగ్రెస్ వర్గాలు మంగళవారం తెలిపాయి. అక్కడ ఆయనకు జాతీయస్థాయిలో మరింత పెద్ద పాత్ర ఇవ్వవచ్చని కూడా పేర్కొన్నాయి. దిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం కర్నాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను సీనియర్ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా తోసిపుచ్చిన…

Read More

ఇజ్రాయిల్ నమ్మకద్రోహి: పాక్

వాషింగ్టన్/ఇస్లామాబాద్: అమెరికా ‘అబ్రహం ఒప్పందం’ ప్రతిపాదనను పాకిస్థాన్ తిరస్కరించింది. ఇజ్రాయెల్‌తో మామÖలు సంబంధాలను కలిగి ఉండాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తికి పాకిస్థాన్ ఒప్ప్పుకోలేదు. సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్‌తోపాటు పాకిస్థాన్ కూడా అబ్రహం ఒప్పందంపై తప్పనిసరిగా సంతకం చేయాలని ట్రంప్ మెలిక పెట్టడం ఈ వివాదానికి తెర తీసింది. తమ దేశ ప్రాథమిక సిద్ధాంతాలు, ఆదర్శాలకు విరుద్ధంగా ఉండే ఒప్పందాల్లో భాగస్వాములు కాబోమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్…

Read More

సైప్రస్ సార్వత్రిక ఎన్నికల్లో ఏకేఈఎల్`ప్రోగ్రెసివ్ పార్టీ సత్తా

నికోసియా: సైప్రస్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఏకేఈఎల్ప్రోగెసివ్ పార్టీ ఆఫ్ ది వర్కింగ్ పీపుల్ సత్తా చాటింది. 23.86శాతం ఓట్లతో రెండవ స్థానం దక్కించుకుంది. 56కుగాను 15 సీట్లు గెలుచుకుంది. ఫలితాలు వెలువడిన అనంతరం ఏకేఈఎల్ ప్రధాన కార్యదర్శి స్టెఫనోస్ మాట్లాడుతూ పార్టీపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితం నిదర్శనమన్నారు. పార్లమెంటులో, ప్రజల్లో పార్టీ మరింత బలాన్ని పుంజకున్నట్లు తెలిపారు. నాయకుల మాటల మాయాజాలం నుంచి ప్రజలను బయటకు తేవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. అనేక…

Read More

గడిచిన కాలం మళ్లీ రాదు – Visalaandhra

గల్ఫ్‌లో అమెరికా స్థావరాలకు రక్షణ ఉండదుపశ్చిమాసియాపై పట్టుకోల్పోయిన అగ్రరాజ్యంమరో 25 ఏళ్లలో ఇజ్రాయిల్ కనిపించదుఇరాన్ అధినేత మొజ్తాబా ఖామేనీ తెహ్రాన్: గడిచిన కాలం తిరిగి రాదని, అమెరికాకు గల్ఫ్ దేశాలు ఇంకెప్పటికీ స్వర్గధామాలుగా ఉండవని ఇరాన్ అధినేత మొజ్తాబా ఖామేనీ వ్యాఖ్యానించారు. ఆయన టెలిగ్రామ్ వేదికగా మంగళవారం అమెరికానుద్దేశించి పోస్టు పెట్టారు. ‘అమెరికా స్థావరాలకు గల్ఫ్ రాజ్యాలు కవచాలుగా ఉండవు, ఈ ప్రాంతంలో వాషింగ్టన్‌కు ఇకపై స్వర్గధామం అంటూ ఏదీ లేదు. అమెరికాకు మునుపటి హోదా కూడా…

Read More

మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర – Visalaandhra

కిలోకు రూ.2 పెంపు11 రోజుల్లో నాలుగుసార్లు వాత న్యూదిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపుతోంది. పేద, ధనిక తేడా లేకుండా అందరిపై భారం పడేలా వరుసగా పెట్రో ధరలు పెంచుతోంది. చమురు సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని, వాటిని గట్టెక్కించడానికి పెట్రో ధరలు పెంచడం తప్పడం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పదిరోజుల వ్యవధిలో నాలుగసార్లు పెంచింది. తాజాగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) వంతు వచ్చింది. గ్యాస్ పంపిణీ…

Read More