జీ7, బ్రిక్స్‌ మధ్య సమతుల్యతే సవాల్

డా॥ అరుణ్ మిత్ర ఇటీవల జరిగిన జీ7 సదస్సుకు సభ్యదేశాలతో పాటు భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఉక్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి దేశాలను కూడా ఆహ్వానించారు. ఇది ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న శక్తి సమీకరణాలకు సంకేతంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించిన జీ7 దేశాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి పని చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. అయినప్పటికీ, వాటి విదేశాంగ విధానంలో సామ్రాజ్యవాద ధోరణి ఇంకా కొనసాగుతోందనే అభిప్రాయాలు…

Read More

మారుతున్న భారత రాజకీయ ముఖచిత్రం – Visalaandhra

యండి. ఉస్మాన్ ఖాన్ క్షేత్రస్థాయిలో ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అశాంతి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, అధికారపక్షం ఎన్నికల్లో విజయాన్ని ఎలా సొంతం చేసుకోగలుగుతోంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంది. 2014 తర్వాత దేశ రాజకీయాల్లో వచ్చిన పరిణామాలు కేవలం ఒక ప్రభుత్వ మార్పిడికో, ముఖాల మార్పిడికో పరిమితం కాలేదు. అవి దేశ రాజకీయ చర్చల సరళిని, ప్రజాస్వామ్య విలువల ప్రాధాన్యతలను, ఓటర్ల ప్రాథమిక ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చేశాయి. ఒకప్పుడు ఎన్నికలు అంటే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్య,…

Read More

కనీస వేతనాలు సవరించకపోవడం దుర్మార్గం – Visalaandhra

వెలుగూరి రాధాకృష్ణమూర్తి “మనిషి యొక్క అస్తిత్వమే అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది” అని చారిత్రక భౌతికవాదం బోధి స్తుంది. మామూలుగా ఆలోచిస్తే , వ్యక్తి యొక్క భౌతిక పరిస్థితులే ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. నోయిడా, హర్యానా, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఇటీవల చెలరేగిన వేతనాల డిమాండ్ పై నిరసనలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. గత 12 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాల ద్వారా ట్రేడ్ యూనియన్ హక్కులు, కార్మిక హక్కులపై నిరంతర దాడులు చేస్తూనే ఉంది….

Read More

నెతన్యాహూ యుద్ధ పిపాసకు బాల్యం బలి

“గజా అంతా తీవ్రవాదులే. అక్కడ పుట్టిన ప్రతి పిల్లా పుట్టుకతోనే తీవ్రవాది.”ఇవి నిస్సిం వటూరీ మాటలు. “గజాలో ప్రతి పిల్లా, ప్రతివాడూ మనకు శత్రువే. మనం గజాను ఆక్రమించి వలసరాజ్యంగా మార్చాలి. అక్కడ బాలలు ఎవరూ మిగలకూడదు. అంతకంటే విజయం ఏమీ లేదు.” ఇది ఇస్రాయెల్ మాజీ పార్లమెంటు సభ్యుడు మోషే ఫెగ్లిన్ అభిప్రాయం. “నా చిన్నప్పుడు నేను మా పాఠశాలను పేల్చేయాలనుకునే వాడిని. ఈ రోజు ఓ పాఠశాలను పేల్చేస్తున్నాను” ఈ మాటలన్నది ఓ ఇస్రాయెలీ…

Read More

కూలీల సంక్షేమమే లక్ష్యం – Visalaandhra

: ఎమ్మెల్యే పరిటాల సునీత విశాలాంధ్ర-​రాప్తాడు : “కూలీల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం గొప్ప భరోసా కల్పిస్తోంది అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ​మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చేస్తూ కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం…

Read More

అంగన్‌వాడీ కార్యకర్త వేధింపుల కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి

–అధికార పార్టీ సేవలో తరిస్తున్న పోలీసు వ్యవస్థ..–న్యాయం కోసం జిల్లా ఎస్పీని కలుస్తాం–బాధితురాలికి అండగా నిలుస్తాం–సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య విశాలాంధ్ర ఆలూరు (కర్నూలు జిల్లా) : పెద్దహోతూరు గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త లేపాక్షమ్మ పై వేధింపులకు పాల్పడిన అధికార పార్టీకి గ్రామ నాయకుడు వీరేశ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ నాయకులతో కలిసి పెద్దహోతురు గ్రామంలో బాధితురాలి నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించిన…

Read More

3వ సెమిస్టర్ ఫలితాలనందు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థుల విజయభేరి

విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రకటించిన 3వ సెమిస్టర్ ఫలితాల నందు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ నందు టి శ్రీజ రాయల్ 95 శాతము , బీఎస్సీ బోటనీ నందు పి మధుశాలిని 93 శాతము మార్కులతో యూనివర్సిటీ టాపర్లుగా నిలిచి ప్రభంజనం సృష్టించారని కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం నాడు కళాశాల…

Read More

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ప్రాథమిక పాఠశాల (మెయిన్)లో గురువారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ హనుమంతు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరేష్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పాఠశాలలకు మహర్దశ వచ్చిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, మెనూ ఊభోజనం అందించాలని సూచించారు….

Read More

తెలంగాణ భవన్‌ వద్ద హైటెన్షన్‌.. పోలీసుల అదుపులో హరీశ్‌ రావు

గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పుల అంశాలపై చర్చించేందుకు గన్‌పార్క్‌కు బయల్దేరిన బీఆర్ఎస్‌ నేత హరీశ్‌రావును తెలంగాణ భవన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్‌ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చర్చకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు. వాహనాన్ని నిలిపివేయడంతో హరీశ్‌రావు కాలినడకన గన్‌పార్క్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో హరీశ్‌రావు కిందపడిపోయారు. అనంతరం…

Read More

పీఎఫ్ విత్‌డ్రా నిబంధనల్లో కీలక మార్పులు..

అమల్లోకి వచ్చిన ఈ కొత్త నియమాలు తెలుసుకోండిఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నగదు ఉపసంహరణ (విత్‌డ్రా) నిబంధనలను సవరిస్తూ ఉద్యోగుల భవిష్య నిధి పథకం, 2026 ను నోటిఫై చేసింది. జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం, పీఎఫ్ ఖాతా నుంచి పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేయాలంటే, ఖాతాలో కనీసం 25 శాతం బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరి. ఉద్యోగి, యాజమాన్యం వాటాలు రెండింటికీ…

Read More