బాలిక విషయంలో రాజకీయం వద్దు: సీఎం రేవంత్ రెడ్డి
భగీరథ్ను అప్పగించలేదు.. పోలీసులే అరెస్ట్ చేశారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ను పోలీసులు చట్టప్రకారమే అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అప్పా జంక్షన్ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తనకు పోలీసులు ఇచ్చిన సమాచారం ఇదేనని.. వారి మాటలనే తాను నమ్ముతానని పేర్కొన్నారు. బండి సంజయ్ తన కుమారుడిని పోలీసులకు అప్పగించారనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి ఖండించారు. ఒకవేళ ఆయనే…


