Attacks on Journalists: జర్నలిస్టులను నాలుగు తన్నండి, పీకండి అంటూ ప్రోత్సహిస్తున్న ఆ జిల్లా ఆర్డీవో.. సోషల్ మీడియాలో అధికారి వీడియో వైరల్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 05, 2026 6:47 AM IST Attacks on Journalists: పిఠాపురం లో ఆర్జీవో మల్లిబాబు జర్నలిస్టులపై దాడులకు ప్రోత్సహించిన వ్యాఖ్యలు వైరల్, మీడియా ప్రతినిధులు నిరసన చేసి పీడీ శివరాం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు + News18 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతనిత్యం వహిస్తున్న నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు రాస్తున్న, జర్నలిస్టులపై దాడులు చేసే విధంగా అధికారులే ప్రోత్సహించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవ విషయాలు తెలుసుకుని…

Read More

Weather today: నేడు ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు |

ఇవాళ మే 5న కోస్తాంధ్ర, యానాంకి ప్రత్యేకంగా పిడుగులతో కూడిన వర్షం పడుతుంది అనీ.. ఈదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయనీ, కొన్నిసార్లు 70 కిలోమీటర్ల వేగంతో కూడా వీస్తాయని IMD చెప్పింది. వచ్చే 5 రోజులపాటూ.. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని IMD చెప్పింది. అలాగే.. మే 5న కోస్తాంధ్ర యానాంలో భారీ వర్షాలు కురుస్తాయి అని IMD తెలిపింది. ఐతే.. కోస్తాంధ్ర, యానాంలో మే 5,…

Read More

AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Cricket Betting: వీడి టార్గెట్ మహిళలే.. మాటలతో నమ్మిస్తాడు.. ఆ తర్వాత లక్షలు కొల్లగొడతాడు కిలాడీ మోసగాడి డేటింగ్ ఉచ్చు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 05, 2026 4:56 AM IST క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసైన ఒక యువకుడు, తన వ్యసనం కోసం ఏకంగా 12 కేసుల్లో నిందితుడిగా మారి, సుమారు రెండు కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడ్డాడు. ప్రతీకాత్మక చిత్రం Cricket Betting: సోషల్ మీడియాలో పరిచయం చేసుకుంటాడు.. మృదువైన మాటలతో నమ్మిస్తాడు.. ఆపై అవసరాల పేరుతో లక్షలాది రూపాయలు గుంజి ఉడాయిస్తాడు. మ్యాట్రిమోనియల్ సైట్లు, డేటింగ్ యాప్‌లే వేదికగా యువతులను వలవేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన…

Read More

Today Top 10 News: దీదీ కంచుకోటను బద్దలుకొట్టిన బీజేపీ.. విజయ్ ప్రభంజనం | తెలంగాణ వార్తలు

నటుడు, టీవీకే అధినేత విజయ్ తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ప్రత్యర్థులపై భారీ విజయం సాధించారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తానే ‘సూపర్ హిట్’ అని నిరూపించుకున్నారు. 2. బెంగాల్ విజయంపై మోదీ పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల ఫలితాలు చరిత్రలో…

Read More

AP Weather Forecast: ఏపీలో విభిన్న వాతావరణం.. మరో మూడు రోజులు ఆ జిల్లాలకు భారీ వర్షాలు.. మరోపక్క భారీగా ఎండలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 04, 2026 9:28 PM IST AP Weather Forecast: ఏపీలో మరో మూడు రోజులు ఎండ, పిడుగులతో వర్షాలు కొనసాగనున్నాయని ఎపిఎస్డీఎంఎ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరిక, 16 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి News18 ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని…

Read More

Natural Disaster: అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. చెట్టు కూలి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి! |

Last Updated:May 04, 2026 6:21 PM IST Natural Disaster: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు సంతలో ఈదురు గాలులతో భారీ వర్షంలో చెట్టు కూలి ఒడిశా జర్రయి గ్రామానికి చెందిన ఇద్దరు కూరగాయల వ్యాపారి మహిళలు మృతి News18 అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రకృతి వైపరీత్యం ఇద్దరు అమాయక మహిళల ప్రాణాలను బలితీసుకుంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు…

Read More

Tirupati: లారీని ఢీ కొట్టిన అంబులెన్స్‌.. రక్తంతో తడిసిన జాతీయ రహదారి, ఎంత మంది చనిపోయారంటే | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 04, 2026 1:44 PM IST Tirupati: తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు నిత్యం ఏదో ఓ చోట రక్తంతో తడిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన యాక్సిడెంట్‌లో నలుగురు మృత్యువాత పడ్డారు. Tirupati highway crash Tirupati: తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు నిత్యం ఏదో ఓ చోట రక్తంతో తడిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా జాతీయ రహదారులపై జరుగుతున్న…

Read More

Property Cards: ఇళ్లు, భూములుపై ఏపీ సర్కార్ అదిరిపోయే న్యూస్.. ఇక సింపుల్‌గా బ్యాంక్ లోన్.. |

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 152 నగరాల్లో ఈ నక్ష సర్వేను ప్రారంభించగా, ఏపీలోని ప్రధాన పట్టణాలైన అనంతపురం, కుప్పం, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, గుంటూరు, ఏలూరు, కాకినాడ వంటి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. గత ప్రభుత్వం సర్వే చేసినప్పటికీ, మ్యాపింగ్, రికార్డుల నమోదు వంటి కీలక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ రికార్డులను సరిదిద్ది, ప్రజలకు అత్యంత నాణ్యమైన, సురక్షితమైన ఆస్తి పత్రాలను అందించడమే లక్ష్యంగా ముందుకు…

Read More

Midday Meal Scheme: స్టూడెంట్స్‌కి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. మరో 3ఏళ్లు ఆ పథకం కొనసాగిస్తూ ఒప్పందం | గుంటూరు వార్తలు (Guntur News)

Last Updated:May 04, 2026 3:34 PM IST Midday Meal Scheme: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలు, ఎయిడెడ్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్ధులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తోంది. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలో అమలు చేస్తున్న మెనూ మార్చడం కారణంగా మధ్యాహ్న భోజనం తినే విద్యార్ధుల సంఖ్య పెరగడంతో మరింత శ్రద్దపెట్టింది. Midday Meal Scheme Midday Meal Scheme: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలు, ఎయిడెడ్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్ధులకు నాణ్యమైన,…

Read More