Attacks on Journalists: జర్నలిస్టులను నాలుగు తన్నండి, పీకండి అంటూ ప్రోత్సహిస్తున్న ఆ జిల్లా ఆర్డీవో.. సోషల్ మీడియాలో అధికారి వీడియో వైరల్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:May 05, 2026 6:47 AM IST Attacks on Journalists: పిఠాపురం లో ఆర్జీవో మల్లిబాబు జర్నలిస్టులపై దాడులకు ప్రోత్సహించిన వ్యాఖ్యలు వైరల్, మీడియా ప్రతినిధులు నిరసన చేసి పీడీ శివరాం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు + News18 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతనిత్యం వహిస్తున్న నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు రాస్తున్న, జర్నలిస్టులపై దాడులు చేసే విధంగా అధికారులే ప్రోత్సహించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవ విషయాలు తెలుసుకుని…


