కౌంటింగ్ వేళ…కరెంట్ కట్, సీసీటీవీలు ఆఫ్: మమత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికార పగ్గాల కోసం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 293 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన క్రమంలో సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోతలు చోటుచేసుకున్నాయి, సీసీటీవీ కెమెరాలు కూడా ఆఫ్ అయ్యాయని పేర్కొన్నారు. బీజేపీ ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయంటూ ఆమె సోమవారం ఉదయం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. హుగ్లీలోని సెరంపుర్, నాడియాలోని కృష్ణానగర్, బుర్ద్వాన్‌లోని ఆస్‌గ్రామ్, కోల్‌కతాలోని క్షుదీరమ్ వంటి ప్రాంతాల్లో…

Read More

Yanam Election Results: కేంద్రపాలిత యానంలో ముగిసిన ఉత్కంఠ.. మల్లాడి గెలుపుకు కారణం ఇదే.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 04, 2026 2:27 PM IST Yanam Election Results: కేంద్రపాలిత యానంలో ఉత్కంఠ భరిత కౌంటింగ్ తర్వాత మల్లాడి కృష్ణారావు, సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్‌పై 5568 ఓట్ల మెజార్టీతో గెలిచి విజయకేతనం ఎగరేశారు + News18 కేంద్రపాలిత ప్రాంతం యానంలో ఉత్కంఠ భరితంగా ఎన్నికల కౌంటింగ్ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మధ్య నువ్వా నేనా అనే విధంగా పోటీ నడిచింది. ప్రారంభంలోనే పోస్టల్…

Read More

హోర్మూజ్ జలసంధిపై…‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ – Visalaandhra

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ప్లాన్ వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ…అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడానికి ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌సోషల్‌లో పోస్టు పెట్టారు. ఈ యుద్ధంలో భాగం కాని చాలా దేశాలకు చెందిన నౌకలు ఈ జలసంధిలో చిక్కుకుపోయాయని ట్రంప్ తెలిపారు. వాటిని విడిపించుకోవడం కోసం ఆయా దేశాలు అమెరికా సాయాన్ని కోరాయన్నారు. వారి…

Read More

తమిళనాడులో ‘టీవీకే’ హవా

మొదటి రౌండ్ లెక్కింపు పూర్తిబెంగాల్‌లో బీజేపీ, కేరళలో యూడీఎఫ్, అసోంలో బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీ ఆదిక్యంలో కొనసాగుతున్నాయిముగ్గురు సీఎంలు వెనుకంజలోనే…ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుకుంటున్నాయి. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయిన సమయానికి…తమిళనాడులో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ముందంజలో ఉంది. 234 సీట్లకు గానూ… టీవీకే 100 సీట్లపైన ఆధిక్యంలో కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్‌లో 294 సీట్లకు గానూ ఒక అసెంబ్లీ స్థానానికి రీపోలింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ లెక్కింపు జరుగుతోన్న 293 స్థానాలకు గానూ…బీజేపీ 174 స్థానాల్లో…

Read More

గుజరాత్ టైటాన్స్…హాట్రిక్ విజయం

క్రీడలు: అహ్మదాబాద్ వేదికగా ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో పటిష్టమైన పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. వాషింగ్టన్ సుందర్ అద్భుత బ్యాటింగ్‌తో ఓడిపోయే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలుపొందింది. గుజరాత్ టైటాన్స్‌కు వరుసగా మూడో విజయం కాగా…పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా రెండో పరాజయం. 164 పరుగుల లక్ష్య ఛేదనను గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు…

Read More

15న ప్రేక్షకుల ముందుకు ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ’

సినిమా: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీశ్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ’. ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండ్యం నిర్మించారు. సిహెచ్.వి.ఎస్.ఎన్. బాబ్జీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, ఈ సినిమాను 15న గ్రాండ్‌గా…

Read More

Trisha at Tirumala: పుట్టినరోజున శ్రీవారి చెంత త్రిష..

#TrishaAtTirumala #HBDTrisha #TNElectionResults2026 #TrishaKrishnan #TVKVijay #TirumalaDarshanదక్షిణ భారత అగ్ర కథానాయిక త్రిష నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం (మే 4) తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. నేడు త్రిష పుట్టినరోజు కావడంతో పాటు, ఆమె సన్నిహితుడు దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ భవితవ్యాన్ని తేల్చే తమిళనాడు ఎన్నికల ఫలితాలు కూడా నేడే వెలువడుతుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్ విజయం కోసమే త్రిష…

Read More

AP and Telangana Weather: దంచికొట్టే భారీ వర్షాలు.. భీకర గాలులతో పిడుగులు.. ఏపీ, తెలంగాణకు అలర్ట్

Andhra Pradesh and Telangana Weather: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఇవాళ అప్రమత్తంగా ఉండాలి. ముక్యంగా ఏపీలో ప్రజలు ఇవాళ చాలా ఆశ్చర్యాలు చూస్తారు. అసలు వాతావరణం ఇలా ఎందుకు మారుతోంది అనే ప్రశ్న వారిని వెంటాడుతుంది. ఎందుకో తెలుసుకుందాం. Source link

Read More

Tirumala: వేసవిలోనూ కూల్‌గా శ్రీవారి దర్శనం.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

చలువ పందిళ్లు, కూల్ పెయింటింగ్ భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో ఎండ వేడి తగలకుండా బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు భారీగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులకు నీడనిచ్చేలా ప్రత్యేక షెల్టర్లను నిర్మించారు. ముఖ్యంగా ఆలయ మాడవీధులు, లడ్డూ కౌంటర్లు మరియు భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లపై వేడిని తగ్గించే సింథటిక్…

Read More

AP Investments: ఏపీలో ఫైటర్ జెట్ల తయారీ.. రూ.లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు, మారిపోనున్న ఆ జిల్లా రూపు రేఖలు!

చంద్రబాబు చాణిక్యత. ఏపీకి రూ.లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించగల భారీ ప్రాజెక్ట్. ఆ జిల్లా రూపు రేఖలు మారిపోనున్నాయి. భారీగా ఉద్యోగ అవకాశాలు. అలాగే పాకిస్తాన్, చైనాలకు వణుకు పుట్టించేలా.. ఏపీ వేదికగా మొదలుకానున్న అసలైన విధ్వంసం! Source link

Read More